TimeLine Layout

March, 2018

  • 10 March

    ధ‌మాకా న్యూస్.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ.? 

    ధ‌మాకా న్యూస్.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ.?

    Read More »
  • 10 March

    ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టుకోండి.. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా

    9 నెలల గర్భినిగా ఉన్న నా కుమార్తె టీవీల్లో వార్తలు చూసి బాధ పడుతుంటే, ఓదార్చటానికి బెంగుళూరు వెళ్తే “అజ్ఞాతంలో శ్రీధర్ రెడ్డి” అని దానిని వివాదం చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని తప్పుడు కేసులైనా నాపై పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లను, బెయిలు తెచ్చుకోను. అరెస్టైనా చేసుకోండి. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా అని ఆయన తెలిపారు . అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ …

    Read More »
  • 10 March

    సింగరేణి కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

    సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.సింగరేణిలో కారుణ్య నియామకాలకు  గ్రీన్ సిగ్నల్ లభించింది.సింగరేణి కారుణ్య నియామకాలను చేపట్టాలని సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు, చనిపోయిన వారి పిల్లలకు వరంగా కారుణ్య నియామకాలు వరంగా మారాయి .కారుణ్య నిమాయకల సెర్క్యూలర్ జారీ కావడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఎంపీ కవిత కు సింగరేణి కార్మికులు ధన్యవాదాలుతెలిపారు. see …

    Read More »
  • 10 March

    ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్‌

    తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అన్ని వ‌ర్గాల చూపును త‌న‌వైపు తిప్పుకొంది. కీల‌క స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్‌ను మీడియా ప‌ల‌క‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్‌పై మీడియా ప్ర‌శ్నించ‌గా…దేశంలో ఉన్నది రెండు పార్టీల వ్యవస్థ కాదు. రెండు పార్టీల మధ్య పోరాటం అంతకన్నా కాదన్నారు. భారత్ రెండు పార్టీల …

    Read More »
  • 10 March

    తెలంగాణ ప్ర‌స్థానాన్ని ఢిల్లీ వేదిక‌గా వివ‌రించిన మంత్రి కేటీఆర్‌

    స్వ‌రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ త‌న ప్ర‌స్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్న‌దో వివ‌రించారు. దేశంలో ఆయా రాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా తమ పాల‌న ఎలా మారిందో వెల్ల‌డించారు. ఢిల్లీలో జరిగిన 51వ స్కోచ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో వృద్ధిరేటు, ప్రాంతాల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్‌ సమస్యలను అధిగమించి విద్యుత్‌ మిగులు …

    Read More »
  • 10 March

    కేసుల మాఫీ కోసం.. ”కేంద్రం కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్‌”..!!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనమీద ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు తమ పార్టీ ఎంపీలను ఢిల్లీ చుట్టూ తిప్పుతున్నారని, పైపైకి మా పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని తన సొంత పత్రికలో ప్రకటనలు ఇప్పిస్తున్నారని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు. కాగా, ఇవాళ కళా వెంకట్రావు అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ …

    Read More »
  • 10 March

    కామెడీ చేసేందుకు టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌య‌మిది!

    రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల్లో స‌హ‌జంగా ఏం జ‌రుగుతుంది? బ‌లం ఉన్న‌వారే విజేత‌లుగా నిలుస్తారు. మ‌ద్ద‌తు లేని వారు త‌మ ప‌నేదో తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నం! త‌మ‌కేమాత్రం బ‌లం లేకున్నా..కేవ‌లం మీడియాలో క‌నిపించేందుకు…వార్త‌ల్లో ఉండేందుకు ఓ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఆ నిర్ణ‌యం పార్టీని కామెడీ పాలు చేసేదేన‌ని స్వ‌యంగా కాంగ్రెస్ నేత‌లే చ‌ర్చించుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. see also :మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన …

    Read More »
  • 10 March

    రేపు రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం

    తెలంగాణ రాష్ట్రంలో రేపు ( ఆదివారంమార్చి-11) రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36లక్షల 55వేల 204 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో ఈ …

    Read More »
  • 10 March

    ఐదు కోట్ల ఆంధ్రుల ఆశాదీపం టీడీపీనా .. వైసీపీ నా ..?ఆలోచించండి ..!

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియా సమావేశంలో కానీ పార్టీ నేతల సమావేశంలో కానీ అధికారక సమావేశాల్లో కానీ ఆయన తన గురించి చెప్పుకునే విషయం నేను దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతను.దేశంలో నా అంత అనుభవం ఉన్ననాయకుడు ఎవరు లేరు.నేను నిప్పులా నిజాయితీగా బ్రతికాను అని ఒకటే డబ్బా కొట్టుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే గత సార్వత్రిక …

    Read More »
  • 10 March

    సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!

    ఏపీలో ప్రస్తుతం రాజకీయ వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో గతంలో పీసీసీ డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ,మాజీ కాంగ్రెస్ నేత డాక్టర్ జి.గంగాధర్ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.మొగల్లాజపురం లో ప్రజాశక్తి నగర్ లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎగైన్ అనే నినాదంతో ఈనెల పదకొండో తారీఖున రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ,మాజీ కేంద్రమంత్రి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat