తెలంగాణలో అత్యంత దారుణమైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల సమీపంలో ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్కు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో గురువారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఓ దేవాలయంలో వివాహం జరిగింది. అక్కడి నుంచి ఇన్నోవా వాహనంలో వర్ధన్నపేటకు వస్తుండగా కొణిజెర్ల సమీపంలో వీరి …
Read More »TimeLine Layout
March, 2018
-
9 March
రాగిజావ తీసుకుంటే కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే..!
రాగులు చాలా బలబద్దకమైన ఆహారం.తక్కువ కొవ్వు శాతాన్ని కలిగి,ఎక్కువ మొత్తంలో శరీరానికి శక్తిని అందిస్తుంది.రాగులలో కాల్షియం,ఐరన్,ఫైబర్ మరియు ప్రోటిన్స్,మినరల్స్ సంవృద్దిగా లబిస్తాయి.అంతేకాకుండా రాగులు తీసుకోవడం వల్ల అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుంధాం . see also :చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..? see also :బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..? రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.రాగి ఎముకల పటుత్వానికి కావాల్సిన ధాతువుల నిర్మాణానికి …
Read More » -
9 March
సినీ నిర్మాతతో లేచిపోయిన అధికార ఎమ్మెల్యే కూతురు…!
సినీ నిర్మాతతో ఓ ఎమ్మెల్యే కూతురు లేచిపోయిందని గురువారం బెంగళూరులో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే తన కుమార్తె కనపడంలేదని, ఆచూకి కనిపెట్టాలని బెంగళూరు నగరంలోని యలహంక న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా మాయనకోండ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కు లక్ష్మి నాయక్ (30) అనే కుమార్తె ఉంది. రెండు రోజులుగా తన కుమార్తె …
Read More » -
9 March
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..!
తిరుమల శ్రీ వెంకటేశ్వర్ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని నిన్న 61,013 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 2.72 కోట్లుగా …
Read More » -
9 March
వైఎస్ జగన్ను ఓ రేంజ్లో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓ రేంజ్లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నారని, సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారమవుతాయని, కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారానికి …
Read More » -
9 March
హైదరాబాద్ లో మహిళా విశ్వ విద్యాలయం..మంత్రి తుమ్మల
అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలిపారు . గురువారం హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. తెలంగాణలో మహిళల అభివృద్దికి, సంక్షేమానికి వారి రక్షణకు ప్రభుత్వం అధిక …
Read More » -
9 March
అవును, అందుకు కారణం జగనే..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్కు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రపెద్దలవద్ద తాకట్టు పెట్టారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబు మోసానికి బలైపోయిన వారేనని చెప్పడంలో …
Read More » -
8 March
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!
భారత దేశాన్ని కాంగ్రెస్ , బీజేపీ ల మూస పాలనకు భిన్నంగా సరికొత్త దిశలో నడిపించే ఒక నాయకుడి అవసరమున్నదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్నది . ఎందుకంటే 70 ఏళ్ళ పాలనలో పార్టీల రంగులు , ప్రధాన మంత్రి కుర్చీలో వ్యక్తులు మారుతున్నరు కాని దేశాన్ని సరైన దిశలో నడిపించే నాయకుడు ఇప్పటి వరకు రాలేదు . ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలనావిధానాలతో పోటీ పడే విధంగా మన దేశ …
Read More » -
8 March
మంత్రి కేటీఆర్ మరో రికార్డ్..!
మహిళల సాధికారత కోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూపొందించిన వీహబ్ మొదటిరోజే రికార్డు సృష్టించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా వీహభ్ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి …
Read More » -
8 March
చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు..తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు …
Read More »