TimeLine Layout

March, 2018

  • 8 March

    చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్.. 20 నిమిషాలు ఏం మాట్లడినారు….

    ప్రస్తుతం ఏపీ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల అమలు అంశాలపై దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. విభజన హామీలను నెరవేర్చాలంటు నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రంతో వున్న పొత్తును ఏపీ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబుతో తాజా పరిణామాలపై దాదాపు 20 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబుతో ఫోన్‌లో మోదీ …

    Read More »
  • 8 March

    రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎందుకు ఇంత బ‌క్క చిక్కిందో తెలుసా..?

    తెలుగులో అగ్ర హీరోలందరి సరసన సినిమాలు చేసి టాప్ చైర్ ని ఎంజాయ్ చేసిన రకుల్ ఈ మధ్య బాగా స్లో అయిపోయింది. ఇటీవ‌ల రీలీజ్ అయిన ‘స్పైడర్‌’ సినిమా తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు తెలుగులో కంటే హిందీ, తమిళ చిత్రాల్లోనే నటించే అవ‌కాశం వ‌స్తున్న‌ట్లు స‌మ‌చారం. అయితే తెలుగులో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ జాగర్తగా అడుగులు వేసింది.అటు నటనని ఇటు గ్లామర్ ని కావలసినంత వాడుతూ ఆడియన్స్ …

    Read More »
  • 8 March

    చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ కొట్టేసింది. అయితే, జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఒక్కొక్క‌టిగా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసులు వీగిపోతుండ‌టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు హ్యాప్పీగా ఉన్నారు. see …

    Read More »
  • 8 March

    2019లో జ‌గ‌న్ సీఎం అవ‌డం ఖాయం..! కార‌ణాలు చెప్పిన న‌టుడు శివాజీ..!!

    సినీ న‌టుడు శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, సినీ న‌టుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి మాట్లాడారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభిస్తున్న త‌రుణంలో, వైఎస్ జ‌గ‌న్ మాత్రం ఏపీకి ద‌క్కాల్సిన ఫ‌లాల గురించి వెలుగెత్తి చాటార‌న్నారు. అలాగే, …

    Read More »
  • 8 March

    పిజీ పూర్తిచేసిన విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

    పిజీ పూర్తిచేసిన మెడికల్ విద్యార్ధులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. SEE ALSO :టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూట‌ర్న్ ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచే …

    Read More »
  • 8 March

    థర్డ్ ఫ్రంట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్

    భారతదేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ స్పందించారు. SEE ALSO :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మన …

    Read More »
  • 8 March

    ఓటుకు నోటు కేసులో హైకోర్టు చంద్ర‌బాబును నిర్దోషిగా ప్ర‌క‌టించింది..!!

    ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును హైకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింద‌ని ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో రాజీప‌డ్డార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. అస‌లు చంద్ర‌బాబు త‌న‌పై ఉన్న కేసుల్లో నిర్దోషిగా.. క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష …

    Read More »
  • 8 March

    మహిళా దినోత్సవ వేడుకల్లో జగన్…మహిళా దినోత్సవం మ‌ర‌చిపోయిన చంద్ర‌బాబు

    ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్‌ జగన్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ గురువారం మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌తో మహిళా కార్యకర్తలు కేక్‌ కట్‌ చేయించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ప్రగతి కోసం పట్టుబడుదాం’ అన్న పిలుపుతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధికారిత …

    Read More »
  • 8 March

    కేఈ శ్యాంబాబుపై హైకోర్టు సీరియ‌స్‌..!!

    ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కాగా, ప‌త్తికొండ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ చెరుకుల‌పాడు నారాయణ‌రెడ్డి హ‌త్య కేసులో కేఈ శ్యాంబాబుతో స‌హా మ‌రో ఇద్ద‌రిని పోలీసులు నిందితులుగా చేర్చిన విష‌యం తెలిసిందే. ఇన్ప‌టికే వీరిని అరెస్టు చేయాల‌ని డోన్ న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసులో అరెస్టు చేయాల‌ని ఇచ్చిన …

    Read More »
  • 8 March

    మంత్రి కేటీఆర్ కోరిక‌తో ఆశ్చ‌ర్య‌పోయిన కుటుంబం..!

    తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, యువ‌నేత కేటీఆర్ ఆప‌ద‌లో ఉన్న‌వారి ప‌ట్ల ఎంత వేగంగా, ఉదారంగా స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ‌లు, అపాయింట్‌మెంట్లు వంటి ఫార్మాలిటీల‌కు మంత్రి కేటీఆర్ దూరం. కేవ‌లం ఓ ట్వీట్ ద్వారా త‌మ స‌మ‌స్య‌ను చెప్పుకొంటే చాలు..మంత్రి కేటీఆర్ త‌న వ‌ల్ల అయ్యే స‌హాయం చేస్తారు. అలా స‌హాయం చేసి ఓ చిన్నారికి ప్రాణం పోసిన మంత్రి..ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కోరిక‌ను కోరారు! see also …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat