ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మొత్తం అరవై ఏడు స్థానాలను గెలుచుకుంది.ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు.అయితే తాజాగా అధికార టీడీపీ ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ …
Read More »TimeLine Layout
March, 2018
-
6 March
కోదాడ నుంచే టీఆర్ఎస్ విజయయాత్ర..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ,విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రగతి సభ లో మంత్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రగతి సభలో మంత్రి ప్రసంగిస్తూ..వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచే టీఆర్ఎస్ పార్టీ విజయ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ర్టానికే ముఖద్వారం కోదాడ. 2019 …
Read More » -
6 March
”భారతంలో ”కేసీఆర్”
సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే నెటిజన్ ” తెలంగాణ విజయ్ ” జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ పై ఒక చక్కటి విశ్లేషణ రాశాడు..ఆ పోస్ట్ సవివరంగా మీకోసం.. నేడు దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది.70ఏండ్ల బారత స్వాతంత్ర దేశంలో పేదవాని ఎదుగుదల ఇప్పటికి ప్రశ్నార్దకంగానే మిగిలింది..తరాలు మారుతున్నా తలరాతలు మారలేని స్థితి.అదికారంలో తలా పదేళ్ళు పాలకులు మారుతున్నా పరిస్థితుల్లో మార్పులేదు.ఇంకా బారత్ అభివృద్ది చెందుతున్న దేశంగానే …
Read More » -
6 March
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం …!
నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …
Read More » -
6 March
లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణ ముందడుగు..మంత్రి కేటీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో మందడుగు వేశారు. తెలంగాణను లైప్ సైన్సెస్ రంగంలో మరింత ముందుకు తీసుకుపోయేందుకు కీలక సమావేశం నిర్వహించారు. రానున్న ఈ రంగంలో విజన్ 2030 పేరుతో ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అయన తెలిపారు. ఈరోజు తెలంగాణ లైప్ సైన్సెస్ అడ్వయిజరీ కమీటీతో హైదరాబాద్ లోని నోవాటెల్ లో సమావేశం అయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ర్టానికి ఈ …
Read More » -
6 March
లవర్ తో నయనతార చెట్టాపట్టాలు..!
టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ చిన్న చిన్న క్యారెక్టర్ గురించి స్టార్ హీరోయిన్ వరకు తప్పక ప్రేమలో పడతారు.ప్రియుడితో చెట్టా పట్టాలు వేసుకుంటూ దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతుండటం మనం గమనిస్తూనే ఉంటాం . తాజాగా దాదాపు దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకే సొంతమైన చక్కని అభినయం ..అందంతో చెరగని ముద్ర వేసుకున్న …
Read More » -
6 March
వయసుతో.. వరసతో పని ఏముంది… ఆడది ఐతే చాలు.. అత్యాచారం చేయడానికి…
మద్యం మత్తులో ఓ వృద్ధురాలి పై అత్యాచారం చేయడమే కాదు.. అనతరం ఆమెను హతమార్చాలని చూశాడు. తలపై బాది తీవ్ర గాయం చేశాడు.. ఈ ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకొన్నది. మధుబాన్ కాలనీలో 75 ఏళ్ల వృద్ధురాలు నివశిస్తుంది.. ఆ వృద్ధురాలికి కల్లు తాగే అలవాటు ఉంది.. ఈ నేపథ్యంలో ఫుల్ గా కల్లు తాగి ఇంట్లో ఒంటరి గా ఉన్న సమయంలో స్థానికంగా ఉండే …
Read More » -
6 March
జగన్ కు పిచ్చెక్కింది..అందుకే రోడ్లపై తిరుగుతున్నాడు-టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీ అధికార టీడీపీ నేత ,మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం తన పొలిటికల్ కెరీర్ లో ఓటమి ఎరగని నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. కానీ వైసీపీ …
Read More » -
6 March
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం.. లక్ష్మణ్
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.ఇవాళ మూసీనది ప్రక్షాళన కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే మూసీనదిని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. see also :సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల రాష్ట్ర …
Read More » -
6 March
తప్పంతే నాదే ఇక రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతున్నట్లు గవర్నర్ రాజీనామా..!
పదవి ఉందన్న అహంకారంతో ఎవ్వరు ఏమీ చేయ్యలేరన్న భావనతో స్త్రీలపై రాజకీయ నాయకుల వేదింపులు ఎక్కువయిపోతున్నాయి. తమ దేశాన్ని రక్షించాల్సింది పోయి మానభంగాలకి, కుంభకోణాలకీ పదవులను ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. ఇటివల దక్షిణ కొరియాలో ఓ రాజకీయవేత్తపై లైంగిక ఆరోపణలు వెల్లువిరిసాయి. దీంతో ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దక్షిణ చుంగ్చియాంగ్ ప్రావిన్సుకు అహన్ హీ జంగ్ గవర్నర్గా ఉన్నారు. అయితే ఆయన తన కార్యదర్శి కిమ్ …
Read More »