TimeLine Layout

February, 2018

  • 27 February

    వందో రోజు జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర అక్కడ నుంచే..!

    వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 99వ రోజు ప్రకాశం జిల్లాలో ముగిసింది.ఈ రోజు ప్రజసంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ 16.2కిలోమీటర్ల నడిచారు.కాగా ఇప్పటివరకు జగన్ మొత్తం 134౦ కిలోమీటర్ల నడిచారు. see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!! ఈ క్రమంలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు రేపు వందో రోజు.. …

    Read More »
  • 27 February

    తెలంగాణ జీవ‌న విధాన‌నికి అద్దం ప‌ట్టిన‌ కార్టూనిస్ట్ ర‌మ‌ణ చిత్రాలు

    దరువు.కామ్ కార్టూనిస్ట్‌, తెలంగాణ‌వాది నెల్లుట్ల ర‌మ‌ణ‌ రావు  చిత్రాలు తెలంగాణ జీవ‌న విధానాన్ని, సంస్కృతిని ప్ర‌తిబింబించాయ‌ని ప‌లువురు ప్ర‌శంసించారు. త‌న కుంచెతో తెలంగాణ స‌మాజాన్ని మ‌రోమారు ప‌లువురికి చాటిచెప్పార‌ని కితాబు ఇచ్చారు. ర‌వీంద్ర‌భార‌తిలో త‌న చిత్రాల‌తో ర‌మ‌ణ ఏర్పాటుచేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇవాళ తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ దిలీప్ కొణ‌తం, క‌ర‌ణ్‌ కాన్సెప్ట్, దరువు అధినేత చెరుకు క‌ర‌ణ్ రెడ్డి తిల‌కించారు. see also : సీఎం కేసీఆర్‌కు ద‌రువు అధినేత …

    Read More »
  • 27 February

    చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

    వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌తోపాటు పార్టీ నేత‌లు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జ‌గ‌న్ అంత హ్యాప్పీగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇందూ టెక్‌పై మారిషస్ కంపెనీ అంత‌ర్జాతీయ కోర్టులో కేసు వేసిన విష‌యం తెలిసిందే. దాంతో ప‌చ్చ మీడియా వైఎస్ జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో విష ప్ర‌చారం చేసింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే వైఎస్ జ‌గ‌న్‌కు ప్ల‌స్‌గా మారింద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also : ద‌ర్జా …

    Read More »
  • 27 February

    తెలంగాణ‌కు డిఫెన్స్ ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్‌..ర‌క్ష‌ణ‌మంత్రికి కేటీఆర్ లేఖ‌

    తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి కే తార‌క‌రామారావు మ‌రోమారు గ‌ళం విప్పారు. కేంద్రం తీరును త‌ప్పుప‌డుతూ ఏకంగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రికే లేఖ రాశారు. ఇటీవ‌లి కాలంలో బుందేల్ ఖండ్, చెన్నాయ్- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు.  తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి  డిమాండ్ చేశారు. ఈ …

    Read More »
  • 27 February

    కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచ‌న‌

    రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.  రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివ‌రించారు. see …

    Read More »
  • 27 February

    సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్‌కు తీవ్ర అన్యాయం.. సీఎం కేసీఆర్‌

    అన్ని వనరులున్న ఆదిలాబాద్‌ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదిలాబాద్‌లోని డైట్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రాజెక్టులను సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధికి రూ.500కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వీటి ద్వారా దాదాపు 20వేల …

    Read More »
  • 27 February

    చనాఖా- కొరాటా బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్

    ఆదిలాబాద్‌ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. తొలుత ప్రత్యేక హెలీకాప్టర్‌లో బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను ఏరియల్‌ సర్వే చేశారు. ఆ తర్వాత కాన్వాయి ద్వారా బ్యారేజీ స్థలానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు హరిష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ కేశవరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ సీఎం వెంట ఉన్నారు …

    Read More »
  • 27 February

    నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!

    సోమవారం ఇంటర్నేషనల్ మార్కెట్ల ఉత్సాహంతో లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు మంగళవారం మాత్రం నష్టాలతో ముగిశాయి.మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీ సాయంత్రం అయ్యే సరికి నష్టాలను చవిచూసాయి.బీఎస్ఈ సెన్సెక్స్ తొంబై తొమ్మిది పాయింట్లను నష్టపోయి ముప్పై మూడు వేల మూడు వందల నలబై ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ల నష్టంతో పదివేల ఐదు వందల యాబై నాలుగు పాయింట్ల దగ్గర చేరింది.అయితే …

    Read More »
  • 27 February

    ఖమ్మంలో రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్..!

    తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్లేవారు పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఖమ్మం ప్రధాన పోస్టాఫీసులో నూతనంగా ఏర్పాటుచేసిన రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్ ను పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం ఎమ్మెల్యే  పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత …

    Read More »
  • 27 February

    కలెక్టర్ కాబోయి ఎమ్మెల్యే అయ్యాను -చంద్రబాబు..

    ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చి నలబై ఏళ్ళు పూర్తిచేసుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైజాగ్ లో సీఐఐ సదస్సు సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మంత్రులు ,నేతలు చంద్రబాబును కల్సి అభినందనలు తెలిపారు . ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఇంటర్వ్యూ లో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఐఏఎస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat