తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్ కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ …
Read More »TimeLine Layout
February, 2018
-
24 February
ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్
ఈ రోజు కేప్ టౌన్ వేదికగా జరిగిన ఐదవ టీ 20 లో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్ సృష్టించింది.ఐదవ టీ 20 సిరిస్ ను 3-1 తేడాతో భారత్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 167 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక సఫారీలు 18 ఓవర్లలో 112 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో రుమేలీ ధర్ , గైక్వాడ్ ,శిఖాపాండే చెరో …
Read More » -
24 February
డబుల్ బెడ్ రూం ఇళ్లకు హడ్కో డిజైన్- 2017 అవార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ మానసపుత్రిక ఐనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు హడ్కో డిజైన్-2017 అవార్డు దక్కింది.రాబోయే ఏప్రిల్ చివరి వారంలో హడ్కో వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది.హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశరాజధాని డిల్లీ నగరంలో ఈ అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రదానం చేయనున్నారు. see also :కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని పేదలకోసం నిర్మించి ఇస్తున్న డబుల్ …
Read More » -
24 February
కేటీఆర్ చమత్కారానికి ఫిదా అయిన కేంద్రమంత్రి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఫిదా అయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, …
Read More » -
24 February
సీఐఐ సదస్సు.. మొదటిరోజే నవ్వుల పాలైన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సందర్భంగా నిర్వహిస్తున్న మొదటిరోజే నవ్వుల పాలయ్యే సందర్భం ఎదురైంది. ఇంకా చెప్పాలంటే…ఆయన తన ప్రచారా యావను చాటిచెప్పుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే… సీఐఐ సదస్సు గురించి ఇచ్చిన వివరాల పత్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకున్నారు. అత్యంత చిత్రంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను మాత్రం.రెండు రాష్ర్టాలకు …
Read More » -
24 February
సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయకుడిగా పేరున్న గులాబీ దళపతి వారి మేలు కోసం మరో తీపి కబురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …
Read More » -
24 February
3 లక్షల కోట్లు పెట్టుబడులు -ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీలో విశాఖపట్టణంలో సీఐఐ సదస్సును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ రోజు శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ,సీఐఐ సదస్సు గురించి చర్చించారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎవరు బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయద్దు. విశాఖలో జరగనున్న …
Read More » -
24 February
మహిళలపై నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే …!
బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందువులైన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు సంబంధించిన చట్టాలను తీసుకోచ్చేవరకు పిల్లలను కంటునే ఉండాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముజపర్ నగర్లో జరిగిన జనాభా నియంత్రణపై బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.అయితే తన భార్యకు కూడా ఇదే విషయం చెప్పాను …
Read More » -
24 February
పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద మరోసారి కత్తి దూశాడు మహేష్.ఇటివల పవన్ ఫ్యాన్స్ ,కత్తి మహేష్ ల మధ్య ఎంతటి యుద్ధం జరిగిందో మనందరికీ తెల్సిందే.తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ,అతని అభిమానులను టార్గెట్ చేస్తూ సంచలన ట్వీట్ చేశాడు.తాజాగా పవన్ కళ్యాణ్ బలం ,బలహీనతల గురించి వివరించాడు. see also : ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ …
Read More » -
24 February
నేను రాయలసీమ బిడ్డనే..నాకు పౌరుషం ఉంది..చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్నశుక్రవారం తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీ విడుదల చేసిన రాయలసీమ డిక్లరేషన్ గురించి స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా రాయలసీమ ప్రాంతాన్ని తము అభివృద్ధి చేశామన్నారు. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీల్లు సాగునీళ్ళు ఇచ్చామన్నారు.నేను కూడా రాయలసీమ బిడ్డనే అని అన్నారు.ఎప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ప్రాంతం …
Read More »