ఈ ఏడాది మార్చి 31 నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు చేరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గ్రామాలకు పైపులైన్లు వేసుకుంటూనే సమాంతరంగా గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి మంచినీళ్లు సరఫరా చేసే విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సీఎం కోరారు. see also :మంత్రి కేటీఆర్ పై మహిళా …
Read More »TimeLine Layout
February, 2018
-
23 February
మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పనితీరు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల మనసును గెలుచుకుంటోంది. తాజాగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న బయో ఏషియా సదస్సునేపథ్యంలో అనూహ్య ప్రశంసలు దక్కాయి. బయోఏషియాలో పాల్గొన్న ప్రఖ్యాత బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్ షా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి రానున్న కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని …
Read More » -
23 February
బయో ఏషియాలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ
ప్రతిష్టాత్మక బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. రెండో రోజైన శుక్రవారం పలు ప్రపంచప్రఖ్యాత సంస్థలతో భేటీ అయ్యారు. జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెండ్, సియివో టెర్రీ బ్రెసెన్హమ్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్ డివైసెస్ పార్కు గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీవర్క్స్ లో జీఈ భాగస్వాములవుతున్నదని ఈ సందర్బంగా మంత్రి ప్రస్తావించారు. …
Read More » -
23 February
తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన వైద్య దిగ్గజం
ప్రపంచ ప్రఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ సద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్లండ్ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు. see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ …
Read More » -
23 February
కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దేశ విదేశీ ప్రతినిధులు సైతం అబ్బురపడుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రాజెక్టుల స్థాయిలో సేవలు అందిస్తాయని ఆకాంక్షిస్తున్నారు.బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తాజాగా యునెస్కో ఆధ్వర్యంలో చేపడుతున్న పథకంతో పోల్చారు. see also :ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. ! see also :వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి …
Read More » -
23 February
సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ న్యూస్….
ప్రస్తుతం తమ అభిమాన స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రానున్నారని ఆనందంలో ఉన్నారు ఆయన అభిమానులు.అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు అని సినీ వర్గాల్లో టాక్. అయితే అలాంటి వార్తలకు చెక్ పెడుతూ సూపర్ స్టార్ సినిమాల్లో నటించనున్నారు అని కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కోడై కూస్తుంది ఒక వార్త .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం రజనీ న్యూ …
Read More » -
23 February
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త…!
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన పెన్ కంటే స్మార్ట్ ఫోన్ ఉందంటే ఆశ్చర్యం ఏమి కాదు.అంతగా ఈ బిజీ లైఫ్ లో స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది.అలాంటి వారికోసం ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్ ను ప్రకటించింది.అందులో భాగంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల రంగంలో పాపులర్ లెనోవో,మోటోరోలా స్మార్ట్ ఫోన్లపై రెండు వేల రూపాయలను కాష్ బ్యాక్ ప్రకటించింది. …
Read More » -
23 February
మహిళ ప్రభుత్వాధికారులపై దాడులు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార …
Read More » -
23 February
కమల్ ,రజనీ రహస్య భేటీ …!
కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను. ప్రస్తుతం రానున్న …
Read More » -
23 February
నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నా సంగతి తెల్సిందే.అలాంటి వారికోసమే ఈ వార్త .ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన హెచ్ సీఎల్ టెక్నాలజీ కార్పోరేట్ సంస్థ సోషల్ రెస్పాన్స్ కింద వైద్య ఆరోగ్య విద్య రంగాల్లో మొత్తం నూట అరవై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా మొత్తం ఐదు వేలమందికి ఉపాధిని కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అయితే స్థానికులు …
Read More »