TimeLine Layout

February, 2018

  • 23 February

    వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?

    ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది. వైఎస్ జగన్ తోపాటు అడుగులో అడుగు వేయ్యడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. see also..వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..! ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌ వెంట కదిలారు. …

    Read More »
  • 23 February

    మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..!

    షియోమీ రెడ్ మీ 5, 5 ప్రో స్మార్ట్ ఫోన్లు తొలి ఫ్లాష్ సేల్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు లక్షల ఫోన్లను అభిమానులు 3 నిమిషాల్లోనే కోనుగోలు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రెడ్ మీ వెబ్ సైట్లలో ఈ ఫ్లాష్ సేల్ జరిగింది. భారత్ లో ఇదే అతిపెద్ద ప్లాష్ సేల్ అని, మూడు నిమిషాల్లోనే మూడు లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని …

    Read More »
  • 23 February

    కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్

    ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు …

    Read More »
  • 23 February

    ప్ర‌జ‌ల‌కు వైసీపీ, జ‌న‌సేన అవ‌స‌రం లేదు.. టీడీపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన పార్టీల అవ‌స‌రం లేద‌ని రాష్ట్ర కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని, జ‌గ‌న్ చేసిన పాపాలు ఐఏఎస్ అధికారుల‌ప‌ట్ల శాపాలుగా మారాయ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. see …

    Read More »
  • 23 February

    అతి తక్కువ ధరకే..రూట్ మ్యాప్ తెలిపే హెల్మెట్..!

    ఈ రోజుల్లో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయో మనందరికి  తెలిసిన విషయమే..ముఖ్యంగా హెల్మెట్ లేకుంటే చలానా రాసి మరీ హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారు.మరికిన్ని ప్రదేశాల్లో పోలీసులే హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.అయితే హెల్మెట్ మనకు ఒక రక్షణ కవచంలాగా చెప్పవచ్చు.అయితే  ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మన రక్షణ కోసమే కాకుండా ..మనకు దారి చూపించేందుకు సహకరించే హెల్మెట్‌లు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. see also :మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ …

    Read More »
  • 23 February

    యాంక‌ర్ రేష్మీ రాస‌లీల‌ల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!!

    బుల్లితెర ప్రోగ్రామ్ జ‌బ‌ర్ద‌స్త్ పుణ్య‌మా అని అతి త‌క్కువ కాలంలో సెల‌బ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంక‌ర్ క‌మ్ న‌టి రేష్మీ గౌత‌మ్‌. అన‌సూయ‌, శ్రీ‌ముఖి వంటి యువ యాంక‌ర్లున్నా కానీ కుర్ర‌కారు మ‌తిపోగొట్టేలా గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండి తెర‌పై త‌న ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అంద‌రిచేత హాట్.. హాట్ యాంక‌ర్ అంటూ అనిపించుకుంటోంది రేష్మీ గౌత‌మ్‌. ఇదిలా ఉండ‌గా.. హాట్‌.. హాట్ అందాల‌తో బుల్లితెర …

    Read More »
  • 23 February

    మార్కెట్‌లోకి రోల్స్‌రాయిస్‌ ‘ఫాంటమ్‌–8’ వచ్చేసింది..!

    అల్ట్రా–లగ్జరీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ తాజాగా ‘రోల్స్‌రాయిస్‌’ 8 వ జనరేషన్ ఫాంటమ్‌ కారును భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.కాగా దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ఈ సందర్భంగా రోల్స్‌రాయిస్‌ మోటార్‌ కార్స్‌ రీజినల్‌ డైరెక్టర్‌ పాల్‌ హారిస్‌ మాట్లాడుతూ..మాకు కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్ తోడు లభించిందని…దక్షిణ భారత దేశంలో వ్యాపారం భాగా వృద్ది చెందుతుందన్నారు.కేయూఎన్‌ ఎక్స్‌క్లూజివ్‌ చెన్నై, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో కంపెనీకి అధికారిక …

    Read More »
  • 23 February

    హైదరాబాద్ లో డిప్యూటీ పోలీసు కమిషర్ అక్రమ సంబంధం..!

    పోలీసు శాఖలో వెలుగు చూసిన మరో అక్రమ సంబంధం కలకలం సృష్టిస్తోంది. సీఐ మల్లికార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సునీతా రెడ్డి కేసు మరవకముందే.. నగర సాయుధ బలగాలకు చెందిన డిప్యూటీ పోలీసు కమిషర్ కె. బాబూరావుపై ఆయన భార్య వేదశ్రీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్ ‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేయ్యడం కలకలం రేపుతుంది. మా పెద్దలు కూర్చుని మాట్లాడినా తన భర్త బాబూరావులో …

    Read More »
  • 23 February

    మానవత్వమా సిగ్గు పడు ..!

    సగటు మనిషి సిగ్గుతో తలదించుకునే సంఘటన.మానవత్వం తొక్క తోలు అనేది కేవలం మాటల్లోనే కానీ పాటించడానికి కాదు అని చెప్పడానికి నిలువెత్తు అని నిదర్శనమైన సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నది.స్థానిక పోలీసు అధికారుల సమాచారం మేరకు దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ వయస్సున్న మతిస్థిమితం లేని యువకుడు . see also :బ‌స్సుయాత్ర‌కు ముందే..కాంగ్రెస్‌లో ఓట‌మి భ‌యం అతడు రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లాలో అత్తపాడి గ్రామానికి సమీపాన ఉన్న …

    Read More »
  • 23 February

    సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 27న కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat