ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. See Also: ప్రధాని మోదీకి …
Read More »TimeLine Layout
February, 2018
-
22 February
సీఎం కేసీఆర్ ను పరామర్శించిన గవర్నర్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో కలిశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సోదరి వియోగంతో గవర్నర్ కల్సి పరామర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి విమలా భాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే.బుధవారం సాయంత్రం తిరుమల గిరిలో స్వర్గ్ …
Read More » -
22 February
ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో .. ప్రధాని నరేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల బుర్ర తక్కువ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొదలెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒకసారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద …
Read More » -
22 February
నర్సంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా పల్లె ప్రగతి అనే కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.ఈ నేపధ్యంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాది కల్పించాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో ”మెగా జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. పెద్ది కోరికమేరకు 42 కంపెనీలు …
Read More »