TimeLine Layout

February, 2018

  • 22 February

    ఇలాగైతే జ‌గ‌నే సీఎం.. తేల్చి చెప్పిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌..!!

    ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో సారి వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇటీవ‌ల చ‌ల‌సాని శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి మాట్లాడారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్కుల ధోర‌ణి …

    Read More »
  • 22 February

    హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు..!

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. …

    Read More »
  • 21 February

    తెలంగాణలో విప్రో సంస్ధ..!

    తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు రానున్నది. తెలంగాణలో విప్రో సంస్ధ తన మాన్యూఫాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నది. వరల్డ్ ఐటి కాంగ్రెస్ సందర్భగా విప్రో సంస్ధ ఛీఫ్ స్ర్టాటెజీ అఫీసర్ రిషద్ ప్రేమ్ జీ తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే తాము తెలంగాణలో ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి రిషద్ ప్రేమ్ జీ తెలిపారు. విప్రొ కన్యూమర్ కేర్ …

    Read More »
  • 21 February

    రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ కార్డులు

    రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల …

    Read More »
  • 21 February

    25 ఏండ్ల రికార్డు బ్రేక్‌ చేసిన కేటీఆర్‌..!

    తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేషనల్‌ అసోసియేషన్ ‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆండ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (నాస్కాం)కు చెందిన 25 ఏండ్ల రికార్డును బ్రేక్‌ చేశారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమకు చెందిన సంస్థల అత్యున్నత సమన్వయ వేదిక అయిన నాస్కాం తన ఇండియా లీడర్‌షిప్‌ ఫోరంను మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం మంత్రి కేటీఆర్‌ ఖాతాలో ఈ ప్రత్యేకతను జోడించిందని అంటున్నారు. ఈ …

    Read More »
  • 21 February

    జాగృతి సహాయంతో కువైట్ నుండి స్వదేశానికి చేరిన తొలి బృందం …

    ఏడు సంవత్సరాల తర్వాత కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షలో భాగంగా అర్హులై ఉండి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ చార్జీలకు డబ్బులు లేక కువైట్ లో ఆగిపోవలసి వచ్చిన వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆపన్న హస్తం అందించిన సంగతి తెలిసిందే. టికెట్లు తామే కొని ఇస్తామన్న తెలంగాణ జాగృతి ప్రకటన మేరకు ఆ సంస్థను సంప్రదించిన వారికి అందించిన విమాన …

    Read More »
  • 21 February

    సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు

    గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని TSPSC చైర్మెన్ ఘంటా చక్రపాణి అన్నారు.గత కొంతసేపటి క్రితం అయన మీడియాతో మాట్లాడుతూ..షెడ్యుల్ ప్రకారమే TRT ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు.అభ్యర్థుల కోరిక మేరకు వారికి దగ్గరిలోని HMDA పరిదిలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. ఫిబ్రవరి- 23 పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు డౌన్ లోడు అవుతాయన్నారు. ఫిబ్రవరి- …

    Read More »
  • 21 February

    విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు..!

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …

    Read More »
  • 21 February

    వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్ ఇదే..!

    ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 95వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం అనగా(22-02-2018)న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్‌, హజీస్‌ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది.దారిపొడవునా మహానేతకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్ర షెడ్యూల్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల …

    Read More »
  • 21 February

    ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..

    ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన సంఘటన ఓటుకు నోటు కేసు.తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్సీను కొనబోయి అడ్డంగా బుక్ అయిన సంగతి తెల్సిందే.ఈ వ్యవహారం అంతా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలోనే జరిగిందని ఆడియో టేపులు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat