రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కానీసం ప్రతిపక్ష హోదా కుడా దక్కదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ పదవులు కాపాడుకునేందుకే బస్సు యత చేస్తుందని అయన అన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ యాత్రలు చేసినా జనాలు నమ్మరన్నారు .పాలమూరును వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. వలసలు వెళ్లిన వారు తిరిగి వచ్చేలా ఆయకట్టును పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని …
Read More »TimeLine Layout
February, 2018
-
21 February
గత ఎన్నికల్లోనే 11 గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ లో 14 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం ..మహిళ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని..అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ లేనిపోని మోసపూరిత హామీలన్ని ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలని కర్నూల్ జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. జిల్లాలోని నంద్యాల్లో వీఆర్, ఎన్ఆర్ ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన పార్టీ మండల …
Read More » -
21 February
కమల్ హాసన్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు..ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు ధన్యవాదాలు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ కమల్ హాసన్ తన రాజకీయ యాత్ర ను ప్రారంబించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా తాను ఈ రోజు మదురై లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్ ను కమల్ ఆహ్వానించారు.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నాని.. సినిమాల్లో విజయం సాధించిన విధంగానే రాజకీయాల్లో కమల్ …
Read More » -
21 February
టీడీపీతో పొత్తుపై బీజేపీ క్లారీటీ ..!
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ,జనసేన పార్టీలు కల్సి మిత్రపక్షంగా బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి పలు హామీలను కురిపించి ఎన్నికల బరిలోకి దిగాయి. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్… ప్రజలు నమ్మి పట్టం …
Read More » -
21 February
ఏపీకి భవిష్యత్తు సీఎం వైఎస్ జగన్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న తీరు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. See Also:వైసీపీలోకి 40వేలమందితో మాజీ …
Read More » -
21 February
వైసీపీలోకి 40వేలమందితో మాజీ ఎమ్మెల్యే…జగన్ గ్రీన్ సిగ్నల్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగనున్నదా ..గత తొంబై ఐదు రోజులుకు పైగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో వైసీపీ పార్టీ వైపు ఆకర్సితులవుతున్నారు.అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి …
Read More » -
21 February
మరోసారి అడ్డంగా దొరికిన చంద్రబాబు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎవరైనా సరే డబ్బులు ఖర్చుపెట్టక తప్పదు. అందులో భాగంగానే నేను కూడా ఎంపీ సీటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని కోట్లు సమర్పించుకున్నామని జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సీటు కోసం చంద్రబాబు నుంచి …
Read More » -
21 February
టీచర్ ను…టీచర్ కుమార్తెను రేప్ చేస్తానన్నా..అదే స్కూల్ విద్యార్థి
తమకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్నే ఏడో తరగతి చదువుతున్న బాలుడు రేప్ చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ టీచర్ కుమార్తెను కూడా రేప్ చేస్తానన్నాడు. దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఉండే ఈ ఘటన గురుగ్రామ్లోని ఓ ప్రముఖ పాఠశాలలో జరిగింది. ఈఘటనతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రంగంలోకి దిగింది. see also..ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..! అయితే ఇదే స్కూలో వారం రోజుల్లోనే …
Read More » -
21 February
హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మొదట జగన్ గురించి మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే …
Read More » -
21 February
రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్ల్యాండ్లో విద్యుత్తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా …
Read More »