ఇటీవల కాలంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్కు వెళ్లిన హీరోయిన్ల కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, పూలు ఎందుకు వేస్తారో..? ఇప్పటికీ నాకు అర్థం కాదు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది తాప్పీ. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో తాప్సీ కంటే ఇలియానదే మొదటి ప్లేస్. ఎప్పుడైతే ఇలియానాకు బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయో.. అప్పట్నుంచే బాలీవుడ్పై కామెంట్లు చేయడం …
Read More »TimeLine Layout
February, 2018
-
20 February
కర్నూలు జిల్లాలో భార్యకు అక్రమ సంబంధం ఉందని..కొడుకును
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరాలు సంఖ్య విపరితంగా పెరుగుతంది. మరి ఎక్కువగా కర్నూల్ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయి. హత్యలు,దోపిడిలు, రేప్ లు ,అక్రమ సంబంధాలు ఇలా అన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్పల్లెలో జరిగింది. …
Read More » -
20 February
నక్క తోక తొక్కిన రేజీనా..!
రెజీనా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన సమయంలో తనతో పాటు వచ్చిన హీరోయిన్లందరూ టాప్ హీరోయిన్ల రేంజ్ కు చేరుకుంటే అమ్మడు ఎంచుకునే కథల వలన ఎక్కడ వేసిన గొంగడి లెక్క అక్కడే ఉంది.అయితే ఇటివల ఆమె కెరీర్ మరల పుంజుకున్నట్లు కనిపిస్తుంది.అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీను తగ్గించి తమిళం వైపు దృష్టి పెట్టింది అమ్మడు. దీంతో అక్కడ అవకాశాలను దక్కించుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ బక్కపలుచు భామకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.ప్రముఖ …
Read More » -
20 February
చంద్రబాబు కొన్నాడు.. మేము అమ్ముడుపోయాం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి పనులకి తాము ఎంతగానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. అయితే గతంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్లకి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గతంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. …
Read More » -
20 February
చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన బీజేపీ నేత..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పార్టనర్ పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేత నాగేంద్ర అన్నారు. కాగా, ఇవాళ బీజేపీ నేత నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేటప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ అప్పులు ఒక్కసారిగా 2 లక్షలా 20 వేల …
Read More » -
20 February
అందాలను ఆరబోస్తూ వీడియోను విడుదల చేసిన రకుల్ ప్రీత్
అందాలను ఆరబోస్తూ వీడియోను విడుదల చేసిన రకుల్ ప్రీత్ …
Read More » -
20 February
బ్రేకింగ్ : మరోసారి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి..!
గతంలో ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేస్తూ సీ సీ పోటేజీ ద్వార అడ్డంగా దొరికిన కోడంగల్ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి..మరో సారి అడ్డంగా దొరికారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డి సోమవారం అధికారిక కార్యక్రమాల్లో కనిపించి మీడియాకు చిక్కారు.. వివరాల్లోకి వెళ్తే..నిన్న( సోమవారం) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో …
Read More » -
20 February
వైఎస్ జగన్ను ఓ రేంజ్లో తిట్టిన మంత్రి సోమిరెడ్డి..!!
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓ రేంజ్లో తిట్టాడు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నీపై వందలకొద్దీ మాదిరిగా కేసులు పెట్టుకుని, ఒకసారి సోనియా గాంధీ అని తిరుక్కోవడం, ఇంకోసారి జైలుకు పోతే కాళ్లు పట్టుకోవడం, ఈ రోజు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షపార్టీ పాత్ర రోల్ ప్లే చేసే దమ్ము వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదన్నారు.
Read More » -
20 February
కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్.. ఫిరాయింప్ ఎమ్మెల్యే రాజీనామా …?
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని …
Read More » -
20 February
చెన్నైల్లో వ్యభిచారం చేస్తూ.. దొరికిపోయిన తెలుగు హాట్ యాంకర్…!!
తెలుగు బుల్లితెరకు చెందిన ఓ హాట్ యాంకర్ చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కాగా, ఇటీవల కాలంలో వెండితెర, బుల్లితెర, సినీ రంగాలకు చెందిన కొందరు నటులు వ్యభిచారం కేసుల్లో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే, వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన వాళ్లల్లో శ్రీకన్య, శ్వేతాబసు ప్రసాద్, జ్యోతి, యమున తదితర నటులు ఉండగా.. కొత్తగా మరో తెలుగు హాట్ యాంకర్ …
Read More »