TimeLine Layout

February, 2018

  • 19 February

    కువైట్ లో ఉన్న తెలంగాణ వాళ్ళకు శుభవార్త..

    కువైట్ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ)కి అర్హులై ఇండియా రావాలని అనుకొని టికెట్ కు డబ్బులు లేని తెలంగాణ వారు ఎవరైనా ఉంటే తెలియజేయండి అని తెలంగాణ జాగృతి,ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు naveenachari@gmail.com కు మెయిల్ చేయాలని అయన సూచించారు . తెలంగాణ జాగృతి అధ్యక్షులు  , నిజామాబాద్ ఎంపీ  కల్వకుంట్ల కవిత  ఆదేశాలమేరకు వీరికి సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు . కువైట్ లో …

    Read More »
  • 19 February

    2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము.. వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో …

    Read More »
  • 19 February

    కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి..!

    గత కాలపు అనుభవాలు వర్తమానంలో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ చరిత్ర అంతా పోరాటాలే. నిన్నటి పోరాటాల పాఠాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుంచి అనేక ప్రత్యేక రాష్ట్రం కోసం ముల్కి ఉద్యమం,ఇడ్లి సాంబారు గో బ్యాక్..ఇలాంటి అనేక పోరాటాలు సాగాయి. కానీ టీఆర్‌ఎస్ వ్యవస్తాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి ఆద్వర్యంలో 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం ద్వారా తరతరాల తెలంగాణ ప్రజల చిరకాల …

    Read More »
  • 19 February

    జగన్ సవాల్ ను స్వికరిస్తున్నా.. పవన్ కళ్యాణ్

    వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ ను స్వికరిస్తున్నా అని.. అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కొద్ది సేపటి క్రితం అయన మీడియా తో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు. …

    Read More »
  • 19 February

    బీడు భూముల్లో .. సిరుల పరవళ్ళు.. కృష్ణమ్మ నీటితో పచ్చబడుతున్న పాలమూరు

    ఒకప్పుడు చుక్క నీటికోసం తండ్లాడిన పాలమూరు జిల్లా ప్రాంతం ఇప్పుడు పచ్చగా మారుతోంది. ఎటు చూసినా బీడు భూములే ఉన్న చోట.. ఇప్పుడు పంటల సిరులు కనిపిస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్‌ సంకల్పం, మంత్రి హరీశ్‌ కార్యదీక్షతో ఈ ప్రాంతానికి జలకళ తెచ్చిపెట్టింది. పథకం నీటితో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు నిండి.. సుమారు మూడు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నాడు ఆకలి …

    Read More »
  • 19 February

    గర్భిణులకు విస్తృత సేవలు అందిస్తున్న 102 వాహనాలు

    పురిటినొప్పికి ముందే గర్భిణి అమ్మఒడి వాహనంలో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు చేరుతున్నది. అంతే సురక్షితంగా బిడ్డ, కుటుంబంతో సహా ఇంటికి చేరుతున్నది. గర్భిణుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి 102 వాహనాలు విస్తృత సేవలు అందిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవ సమయానికి ముందు దవాఖానకు చేర్చడం, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబసభ్యులను కూడా సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వీటిని ప్రవేశపెట్టారు. మాతాశిశు రక్షణ ఉద్దేశంతో …

    Read More »
  • 19 February

    ఏపీలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు..!

    ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 …

    Read More »
  • 19 February

    ఏపీ బీజేపీ మంత్రులు రాజీనామా ….!

    ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మంచి హీట్ మీద ఉన్నాయి.ఒకవైపు గత నాలుగు ఏండ్లుగా తమ సర్కారు రాష్ట్రానికి అన్ని నిధులు కేటాయిస్తూనే మరోవైపు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని బీజేపీ నేతలు అంటుంటే ..లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కుతూ ..నాలుగు ఏండ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు.. ఈ క్రమంలో రాష్ట్రంలో విజయవాడ లో జరిగిన బీజేపీ పార్టీ …

    Read More »
  • 19 February

    సీఎం రమేష్ ఆఫీసుపై దాడి చేసి నిప్పు పెట్టి తగులబెట్టిన టీడీపీ నేతలు …

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన వైఎస్సార్ కడప జిల్లాలో వర్గపోరు మరింత ఉద్రిక్తంగా మారింది.ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయిన సీఎం రమేష్ కార్యాలయంపై తెలుగు తమ్ముళ్ళు దాడులు చేశారు. See Also:మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్య‌లు..! అసలు విషయానికి వస్తే జిల్లాలో గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపూర్ …

    Read More »
  • 19 February

    తెలుగు యాంకర్..బికినీలో ఇంతందంగా ఉంటుందా అని ఒకటే చర్చ..!

    ఒకప్పుడు వెండి తెర భామలు మాత్రమే అందాల ఆరబోతతో అభిమానులకు కైపెక్కించేవారు. అయితే కొందరు ప్రజలు మటుకు కేవలం ఆ హీరోయిన్లను మాత్రమే చూడ్డానికి వస్తారంటే పోరపాటే.. హీరోయిన్లకు మేము ఏమి తక్కువ కాదు అన్నట్లుగా ఈ కాలం బుల్లితెర లేడీ యాంకర్లు టీవీ షోలని ఏలుతున్నారు.తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ అనసూయ, రష్మి ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు గ్లామర్ సొగబులు అదుతున్నారు. ఇపుడు వీరి దారిలో ప్రాయాణిస్తూ తన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat