టాలీవుడ్కు చెందిన ఓ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకెళ్తే.. సినిమా అవకాశాల కోసం పంజాబ్ నుంచి వచ్చిన ఆ యువతి మొదట మోడలింగ్లో రాణించి పలు షాప్ ఓపెనింగ్లలో పాల్గొని తళుక్కున మెరిసింది. అంతెందుకు గత ఏడాది బ్లాక్బస్టర్గా నిలిచిన ఓ చిత్రంలోనూ ఈ బ్యూటీ చిన్న పాత్ర పోషించింది. ఆ తరువాత చిన్న చిన్న …
Read More »TimeLine Layout
February, 2018
-
16 February
వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కృష్ణమూర్తి కొడుకు అరెస్ట్…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత ,పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు హత్య చేసిన సంగతి తెల్సిందే.దీనిపై జిల్లాలో డోన్ కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ కేసులో రాష్ట్ర డిప్యూటీ సీఎం ,టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాం బాబు హస్తముందని అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి …
Read More » -
16 February
సీఎం కేసీఆర్ బర్త్ డే వీడియో సాంగ్ ఆల్బమ్ ను ఆవిష్కరించిన ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, బంగారు తెలంగాణ పథనిర్దేశకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టిఆర్ఎస్ యూత్ విభాగం రూపొందించిన వీడియో సాంగ్ ఆల్బమ్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పథకాల వివరాలు, వాటి ఫలాలను తెలియజెప్పేలా వీడియో ఆల్బమ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, MLC శంభీపూర్ రాజును ఎంపి కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో …
Read More » -
16 February
వైఎస్ జగన్ పాదయాత్రను చూస్తూ..కెమెరాకు..! ముచ్చెమటలు పట్టాయ్..!!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రనే. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ఆరు నెలలపాటు కడప నుంచి ఇచ్చాపురం వరకు మూడువేల కిలోమీటర్లు నడిచేందుకు నిర్ణయించిన విషయం …
Read More » -
16 February
చంద్రబాబును ట్యాగ్ చేస్తూ.. జగన్ సెన్షేషన్ ట్వీట్.. వేలల్లో షేర్లు.. లక్షల్లో లైక్లు..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైసీపీ అధినతే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైసీపీ వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. …
Read More » -
16 February
కోదండరాంను లైట్ తీసుకున్న ఢిల్లీ ప్రముఖుడు
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఢిల్లీ స్థాయిలో షాక్ తగిలిందని అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో తన మార్కు వేయాలని భావిస్తే..ఆదిలోనే బ్రేకులు పడ్డాయని చెప్తున్నారు. ఒకనాడు కోదండరాం ఆప్తుడిగా ఆయన టీం ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన్ను లైట్ తీసుకున్నారని అంటున్నారు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత,ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి సన్నిహితుడు యోగేంద్ర యాదవ్. అమ్ ఆద్మీ …
Read More » -
16 February
రాంగోపాల్ వర్మ అరెస్ట్కు రంగం సిద్దం
ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమచారం. ఓ టీవీ చానెళ్లు జరిపిన చర్చా వేదికలో తనను రాంగోపాల్ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ… దేవి …
Read More » -
16 February
జగన్ మాస్ ఛాలెంజ్.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జగన్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More » -
16 February
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గుంటలు, కాలి నడక భక్తలకు స్వామి వారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Read More » -
16 February
వైఎస్ జగన్ తో దిగిన సెల్ఫీని గుండెల్లో
ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. అయితే గురువారం వైఎస్ జగన్ …
Read More »