అక్కంపేట-మెదక్,కొత్తపల్లి- మనోహరాబాద్ రైలు మార్గాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేఅధికారులను మంత్రి హరీశ్ రావు కోరారు.2019 కొత్త సంవత్సరంలొ దక్షిణ మధ్య రైల్వే జి.ఎం,సీ ఎం కేసీఆర్ తో కలిసి గజ్వెల్ కు రైలులో ప్రయాణించాలని ఆయన అన్నారు. అక్కంపేట-మెదక్ మధ్య 11 బాటిల్ నెక్ సమస్యలు న్నాయని, తక్షణమే వాటిని పరిష్కరించాలని హరీశ్ రావు కోరారు.రాష్ట్రంలో ఉన్న 460 రైల్వేలెవెల్ క్రాసింగులకు ఆర్వోబి ల నిర్మాణ పనులు …
Read More »TimeLine Layout
February, 2018
-
14 February
భజరంగ్ దల్ బ్యాచ్ ని చూసి లవర్స్ ఎలా పరిగెత్తారో చూసి నవ్వుకోండి.!
ప్రేమికుల రోజు సందర్బంగా భజరంగ్ దల్ బ్యాచ్ ని చూసి లవర్స్ ఎలా పరిగెత్తారో తెలుసా.? చూసి నవ్వుకోండి..!
Read More » -
14 February
జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …
Read More » -
14 February
వైఎస్ జగన్ పెట్టిన డెడ్లైన్కు ఎంపీలు సిద్ధం..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. . నాడు వెంకటేశ్వర స్వామి సన్నదిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. టీడీపీ నాయకులు చీము నెత్తురు లేకుండా …
Read More » -
14 February
కృష్ణా, గొదావరిలొ న్యాయమైన వాటా పై పోరు…
కృష్ణా, గోదావరిలలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా పై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించవలసిన వ్యూహంపై బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై కూడా చర్చించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై మంత్రి హరీష్ …
Read More » -
14 February
ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More » -
14 February
ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, సచివాలయం నుంచే వీక్షణ..!
తెలంగాణలో అతి కొద్ది రోజుల్లో ఈ(ఎలక్ట్రానిక్) డిజిటల్ పరిపాలనను చూడబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఏర్పాటు కానుంది.అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి దీనిని అమల్లోకి తేనున్నారు. సీఎం, సీఎస్ కార్యాలయాల్లో డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలు, సంఘటనలు, కార్యక్రమాలను …
Read More » -
14 February
సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్ జగన్…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …
Read More » -
14 February
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు . see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, …
Read More » -
14 February
జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …
Read More »