TimeLine Layout

February, 2018

  • 13 February

    ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!

    ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకి త్వరలోనే పదవీ గండం ఉంది.సెంట్రల్ విమెన్ వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు.అయితే నిజానికి ఈ బోర్డులో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటుగా ఒక చైర్ పర్సన్ ,కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..! ఈ …

    Read More »
  • 13 February

    ఏపీలో అస‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే లేదు :మ‌ంత్రి సోమిరెడ్డి

    కేంద్రాన్ని ప్ర‌త్యేక హోదా అడిగే ద‌మ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కి ఉందా..? అని ప్ర‌శ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారింద‌న్నారు. వైసీపీని ఏపీ నుంచి త‌రిమి త‌రిమి కొట్టాల‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, విభ‌జ‌న హామీల‌పై …

    Read More »
  • 13 February

    ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతల పేర్లు, వారి స్థానాలు.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు కొందరు ముక్య నేతలు, మరికొందరు ఆశావహుల పేర్లున్న జాబితా టీపీసీసీ వర్గాల్లో కలకలం సృష్టించింది.దీంతో సోషల్‌ మీడియాలోని జాబితాకు, …

    Read More »
  • 13 February

    ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..!

    ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్‌ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్‌ అనే చిత్రంలో ఒక‌ కథానాయిక న‌టిస్తున్న ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ ఆ చిత్రంలో.. హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది.అయితే ఆదివారం విడుద‌ల చేసిన చిన్న క్లిప్‌లో ప్రియా ఎక్స్‌ప్రెష‌న్స్‌కి యువత …

    Read More »
  • 13 February

    ‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా స‌ర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!

    ఏపీలో తాజా రాజ‌కీయా ప‌రిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు ప‌డిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా..? ఇప్ప‌టి వ‌ర‌కు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్క‌సారిగా చ‌తిక‌ల‌బ‌డిందా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాజా స‌ర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, స‌ర్వేలో చేయించి మంత్రుల‌కు ర్యాంకులు ఇస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ …

    Read More »
  • 13 February

    ”జ‌గ‌న్‌కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్‌

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే గ‌త అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెప్పారు. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ఏపీ వ్యాప్తంగా ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. …

    Read More »
  • 12 February

    15న కేంద్ర జలవనరుల సమావేశం..

    కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 న కేంద్రప్రభుత్వం ఢిల్లీ లో సమావేశం నిర్వహించనున్నది.ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు ఆహ్వానం అందింది.కేంద్రజలవనరుల మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, ఆయా రాష్ట్రాల ఇరిగేషన్, ఆర్ధిక శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు,కేంద్ర జలసంఘం ఛైర్మన్, నాబార్డు ఛైర్మన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యక్రమంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ …

    Read More »
  • 12 February

    తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధులకు చికిత్స

    తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించేందుకు వివిధ పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకు 10 ప్రాజెక్టులకు పరిశోధనల బాధ్యతలను అప్పగించినట్లు అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్లో జరిగిన రాష్ర్ట సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ మధ్యంతర సమీక్షా సమావేశంలో మంత్రి జోగు రామన్న సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం అత్యంత ఖరీదుగా మారిన వైద్య పరీక్షలను ప్రజలకు చౌకగా …

    Read More »
  • 12 February

    హైద‌రాబాద్‌లో రెయిన్ వాట‌ర్ హార్వేస్టింగ్ పార్కు ఏర్పాటు..

    దేశంలో ఎక్క‌డ‌లేని విధంగా అత్యుత్త‌మ విదానాల‌తో హైద‌రాబాద్‌లో న‌గ‌రంలో ఒక రెయిన్ వాట‌ర్ హార్వేస్టింగ్ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర మున్సిప‌ల్ ప‌రిపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ‌ మంత్రి శ్రీ‌కే. తార‌క‌రామారావు గారు తెలిపారు. తేది. 12.02.2018, సోమ‌వారం రోజున ఖైర‌తాబాద్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి, జీహెచ్ఎంసీ. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, సీడీఎమ్ఏ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాననీటిని ఓడిసి ప‌ట్టడంపై ఈ …

    Read More »
  • 12 February

    నాడు వైఎస్‌ఆర్‌.. నేడు వైఎస్‌ జగన్‌ – 2019లో హిస్టరీ రిపీట్‌..!! ”ఇది ఫిక్స్‌”

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat