అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆయన చనిపోయి ఇన్నేండ్లు అయిన కానీ ఐదున్నర కోట్ల ఆంధ్రుల గుండెల్లో చెరగని అభిమానాన్ని సంపాదించుకున్న మహానేత.ఇప్పటికి ఏపీలో ప్రతి ఒక్క ఇంట్లో కాకపోయిన గ్రామంలో అత్యధికంగా ఇండ్లల్లో వైఎస్సార్ బొమ్మ ఉంటది అంటే అతిశయోక్తి కాదేమో.అంతగా ఆయన ప్రజానేతగా ..ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే అప్పట్లో తొమ్మిది యేండ్ల టీడీపీ నిరంకుశ పాలనకు చరమగీతం …
Read More »TimeLine Layout
February, 2018
-
10 February
ఎంపీ కవితపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర విభజన హామీల అమలు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభలో మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన తెలిపారు .విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్లో కవిత డిమాండ్ చేసిన …
Read More » -
10 February
నాపేరు సూర్యకు కోట్లలో నష్టం..!! ఎలా అంటే.??
అవును, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నాపేరు సూర్య చిత్రానికి భారీ నష్టమే భారీ నష్టం వచ్చింది. అయితే, సినీ పరిశ్రమలో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. తొందర పడకూడదు.. నిదానంగా ఆలోచించాలి. ఏ మాత్రం కుడిఎడమైనా కోట్లలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్యకూ వచ్చింది. ఇంతకీ అల్లు అర్జున్ చిత్రం అంతలా నష్టపోవల్సిన పరిస్థితి ఏమొచ్చింది …
Read More » -
10 February
వైఎస్ జగన్ స్ఫూర్తితోనే.. ”భరత్ అనే నేను”
శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్బాబు కాంబోలో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం కథ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉంటుందన్న వార్త ఇప్పుడు షోల్ మీడియాలో హాట్టాపిక్ అయింది. అయితే, మహేష్బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు వైసీపీ లీడర్గా ఉన్న …
Read More » -
10 February
ఢిల్లీకి వెళ్ళిన సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం …
Read More » -
10 February
వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన ”గాయత్రి”..!!
వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ. అయితే, నటుడు మోహన్బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన …
Read More » -
10 February
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగం లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి వేగం పుంజుకుంది. నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ రోజు ( శనివారం )రాష్ట్ర ఐటీ,పులపాలక శాఖ మంత్రి కేటీఆర్ మారేడ్పల్లి పోలీస్స్టేషన్కు ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో పాటు మడ్పోర్ట్లోని గాంధీనగర్ బస్తీలో నిర్మించనున్న డబుల్ బెడ్రూం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Read More » -
9 February
ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్టర్ రికార్డుకు కారణం ..!
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఇది మంత్రి కేటీఆర్కు దక్కిన విశేష గౌరవం. అయితే ఎలా దక్కింది అనేది ఆసక్తికరం. సిరిసిల్లా నుంచి సిలికాన్వ్యాలీ వరకు స్వల్పకాలంలోనే సుపరిచితుడు అయినందునే ఈ రికార్డు దక్కిందని అంటున్నారు. see also : కేటీఆర్ ఆఫీస్..కొత్త ఒరవడికి కేరాఫ్ అడ్రస్ …
Read More » -
9 February
కేటీఆర్ ఆఫీస్..కొత్త ఒరవడికి కేరాఫ్ అడ్రస్
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఆపన్నులకు చేరువ అయిన అంశాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా..ఎక్కడి నుంచైనా ఒక్క ట్వీట్ చేస్తే చాలు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ తాను బిజీగా ఉంటే..ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ఆన్లైన్లోనే కేటీఆర్ ఆఫీస్ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్ను ఏర్పాటుచేశారు. see also : ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్టర్ రికార్డుకు కారణ..! సమస్యలను తక్షణమే చేరవేస్తూ వాటికి …
Read More » -
9 February
త్వరలో క్రీడా హబ్ గా సిద్ధిపేట..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మినీ స్టేడియంలో టీ 20- 20 క్రికెట్ మ్యాచ్ శుక్రవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు.ఈ క్రికెట్ మ్యాచ్ కి మొదట మంత్రి హరీష్ రావు టాస్ వేశారు.సిద్దిపేటలో టీ20 లీగ్ మ్యాచ్ లు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట ఇక మినీ స్టేడియం కాదని.. ఈ స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా …
Read More »