TimeLine Layout

February, 2018

  • 9 February

    2019 జనవరిలో గజ్వేల్ కు రైలు..మంత్రి హరీష్

    మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. వచ్చే యేడాది గజ్వెల్ కు రైలు నడవాలని అన్నారు. రైల్వే లైన్ ,రైల్వే స్టేషన్ల నిర్మాణం ఇతర పనుల పురోగతిని హరీష్ రావు శుక్రవారం నాడు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన బంగాళాలో సమీక్షించారు. వచ్చే సంవత్సరం జనవరి లోగా గజ్వేల్ కు రైలు నడిచే విధంగా పనులు చేస్తున్నట్టు దక్షిణ …

    Read More »
  • 9 February

    మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయి..!

    తెలంగాణ ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే మిషన్ భగీరథ పనులు చరిత్రలో నిలుస్తాయన్నారు ఆంద్రాబ్యాంకు కన్సార్షియం ప్రతినిధులు. తాము ఇప్పటిదాకా ఇలాంటి పనులను ఎక్కడా చూడలేదన్నారు. ఇవాళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని భగీరథ పనులను ఆంధ్రా బ్యాంక్ నేతృత్వంలో 7 బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ముందుగాల కరీంనగర్ జిల్లా ఎల్.ఎం.డి దగ్గర నిర్మిస్తోన్న రా వాటర్ వెల్ పనులను, ఎల్.ఎం.డీ కాలనీలో 125 MLD సామర్థ్యంతో నిర్మిస్తోన్న వాటర్ ట్రీట్ …

    Read More »
  • 9 February

    సిరిసిల్ల సెస్ కు నిధులివ్వండి.. ఎంపీ వినోద్

    దీన్ దయాల్ ఉపాధ్యాయ్ యోజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల సెస్ కు నిధులు కేటాయించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. సిరిసిల్ల సెస్ పాలకవర్గంతో పాటు వినోద్ ఢిల్లీలో ఇవాళ  కేంద్రమంత్రిని కలిశారు. వినోద్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సెస్ అభివృద్ధి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే లాభాల బాటలో, విజయవంతంగా కొనసాగుతున్న సిరిసిల్ల సెస్ …

    Read More »
  • 9 February

    రైతులకిచ్చే పాసుపుస్తకాలపై రైతు ఫొటో మాత్రమే ఉండాలి..సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాసుపుస్తకాల నమూనాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై రైతు ఫొటో తప్ప మరెవరీ ఫొటో ఉండొద్దని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.రైతులకు ఇచ్చే కొత్త పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని ఈ సందర్భంగా సీఎం అధికారులకు చెప్పారు. …

    Read More »
  • 9 February

    బోదకాలు బాధితులకు పెన్షన్..సీఎం కేసీఆర్

    బోదకాలు (lymphatic fylariasis) బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుచుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్ గా ప్రజలందరికీ …

    Read More »
  • 9 February

    ఈ సారి మోహన్ బాబు పై పడిన కత్తి ..

    టాలీవుడ్ స్టార్ హీరో ,విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు దాదాపు 3ఏళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో నటించగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ “గాయత్రి “.ఈ మూవీలో మోహన్ బాబుతో సహా ఆయన తనయుడు మంచు విష్ణు ,శ్రియ ప్రధాన పాత్రదారులుగా నటించారు.భారీ స్థాయిలో ఈ రోజు శుక్రవారం గాయత్రి మూవీ విడుదల అయింది. ఈ మూవీ రివ్యూపై ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ సంచలనాత్మక …

    Read More »
  • 9 February

    మంత్రి కేటీఆర్ కు యాంకర్ ప్రదీప్ ట్వీట్..!

    ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ ఇటివల న్యూ ఇయర్ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెల్సిందే.తాజాగా యాంకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయితే ఈ సారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కాదు.ఒక మంచి పనిచేసి ప్రదీప్ వార్తల్లోకి ఎక్కారు .అసలు విషయానికి వస్తే.. యాంకర్ ప్రదీప్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ,హైదరాబాద్ మహానగర మేయర్ …

    Read More »
  • 9 February

    దమ్ముంటే ఏడు సీట్లు గెలవండి..ఉత్తమ్ కు తలసాని సవాలు

    గడ్డలుమీసాలు పెంచితే 70 సీట్లు గెలుస్తారా..? దమ్ముంటే ఏడు సీట్లు గెలవాలంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. ఇవాళ మంత్రి తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతోమాట్లాడుతూ… ఉత్తమ్‌కుమార్ రాజకీయం ముగింపు దశకు వచ్చిందన్నారు. ఉత్తమ్‌కుమార్ జ్ఞానముండి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మట్లేదని.. కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గొల్లకుర్మలకు రూ. 45 లక్షలు …

    Read More »
  • 9 February

    టీడీపీ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో…ఏం చేస్తుందో తెలుసా

    ఏపీలో టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండండతో వచ్చే ఎన్నికల్లో ఇక గెలవడం కష్టం అని తెలిసి ఎలాంటి మోసలకు తెరలేపిందో వైసీపీ నేతలు బట్టబయలు చేశారు. ఎక్కడైయితే వైసీపీ బలంగా ఉందో ఆ నియోజకవర్గాలలో ఓట్లను గల్లంతు చేస్తున్న తీరుపై ఆ వైసీపీ పార్టీ నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడి రిటర్నింగ్ అదికారి శ్రీనివాసరావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు కుమ్మక్కై పదిహేనువేల ఓట్లు …

    Read More »
  • 9 February

    పల్లెటూరి అందాలతో పిచ్చెక్కిస్తున్న సమంత..

    టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.మొన్న ఆ మధ్య హీరో రామ్ చరణ్ ను చిట్టిబాబుగా చూపించిన సుకుమార్ తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న సమంతను పరిచయం చేస్తూ ఈ చిత్ర బృందం కొత్త టీజర్ ను విడుదల చేసింది.ఈ టీజర్ లో సమంత పల్లెటూరి అందాలను ప్రదర్శిస్తూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat