వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన …
Read More »TimeLine Layout
February, 2018
-
9 February
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ గ్రేట్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరేసే వార్త..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.ఇటివల ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీమంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుతెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో భాదపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అంత్యక్రియలు వెంకట్రామపురంలో ముగిశాయి. ఈ …
Read More » -
9 February
మంత్రి కేటీఆర్ ను విమర్శించే స్థాయి మీకు లేదు..ఎమ్మెల్యే దాస్యం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అర్భన్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలకు నిద్ర కరువవుతుంది.కనుచూపు మేర అధికారంలోకి రాలేమని గ్రహించిన ప్రతిపక్షాలు అధికార పార్టీపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు.నాడు స్వరాష్ట్ర …
Read More » -
9 February
జగన్ మగాడు ..చంద్రబాబు అలా కాదు ..టాలీవుడ్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే మగాడు అని సీనియర్ నటుడు ,దర్శకుడు ,నిర్మాత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది కాదు…ఆ పార్టీకి చెందినజెండా ,అజెండాలు కూడా …
Read More » -
9 February
వదినతో ఏర్పడిన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు..ఏం చేశాడో తెలుసా..!
వదినతో ఏర్పడిన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు ఏకంగా అన్ననే హతమార్చోడో కామాంధుడు. అదీ కూడా…పథకం ప్రకారం బీహార్ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చిమరీ చంపేశాడు. వివరాలు పరిశీలిస్తే.. బీహార్ రాష్ట్రం, ఛాప్రా జిల్లా, ఇబ్రహీంపూర్కు చెందిన జయ్మంగళ్దాస్ (35) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల కిందట జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఈయన ఫతేనగర్లోని పైపులైను కాలనీలో నివాసముంటున్నాడు. భార్యా పిల్లలు మాత్రం బీహార్లోనే ఉంటున్నారు. అయితే, …
Read More » -
9 February
ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించిన మంత్రి కేటీఆర్
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ లో రికార్డ్ సృష్టించారు. ట్విట్టర్ ఫాలోవర్స్ కి సంబంధించిన మిలియన్ జాబితాలో అయన చేరారు.ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా Let’s stay connected అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తనను ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ …
Read More » -
9 February
కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారు..
కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు .ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని …
Read More » -
9 February
ఏపీ పై రాహుల్ సంచలన ట్వీట్..!
అంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.ఏపీ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని పార్టీలూ ఏకమైతేనే అనుకున్నది సాధించగలమని రాహుల్ ట్వీట్ చేయడం విశేషం. The Congress Party supports the just demands of …
Read More » -
9 February
అనంత జిల్లా గురించి తెలుసుకోవాలనుకుంటే కలెక్టర్ను అడగాలి..టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు కాదు
కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, బీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనసేన అధినేత. టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ పైతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడుతూ..జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ కూటమి నుంచి ఎప్పుడు బయటకొచ్చారని ప్రశ్నించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పవన్ ఇంకా టీడీపీతో కలిసే ఉన్నారని …
Read More » -
9 February
ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..
టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …
Read More »