TimeLine Layout

February, 2018

  • 9 February

    రాష్ట్రపతిని కలిసిన మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిల్లీ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ను కలిశారు.ఈ సందర్బంగా ఈ నెల 19 నుండి 21వరకు జరిగే ప్రపంచ కాంగ్రెస్ ఐటీ సదస్సుకు రావాలని రాష్ట్రపతిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ ఐటీ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. Hyderabad is proud host to one of the …

    Read More »
  • 9 February

    అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! : మ‌ంచు మోహ‌న్‌బాబు

    సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్ర‌బాబు నాకు మిత్రుడు కాదు.. అంత‌కు మించిన బంధువూ కాదు. మేం ఇక‌పై క‌ల‌వ‌ము కూడాను. అంటూ మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also : ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి అయితే, ఇటీవ‌ల …

    Read More »
  • 9 February

    ప్రతి ఒక్క తల్లిదండ్రులు చదవాల్సిన వార్త..!

    చిన్న పిల్లంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే…వారి మాటలు,నవ్వు,చిన్నపిల్లలు చేసే చేష్టలు ఒక్కొక్క సారి చూస్తే మనకే నవ్వు తెప్పిస్తాయి..కానీ వారికి ఏమైనా అయితే మాత్రం ఎవరు తట్టుకోలేరు.ఈ క్రమంలో మృత్యువు తో పోరాడి బ్రతికిన సంఘటన చైనా లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే..2 ఏళ్ళ బాలుడు రాత్రి పూట 11 గంటల సమయంలో రబ్బరు బాలుతో ఆడుకుంటూ ..బెడ్ పై నుండి కింద పడ్డ్డాడు.దీంతో అక్కడ ఉన్న కరెంట్ ప్లగ్ నుండి …

    Read More »
  • 9 February

    నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 82 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ తో పాటు కొన్ని వేల మంది ప్రతి రోజు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను …

    Read More »
  • 9 February

    రెజినా నాకు అంటూ క్లారిటీచ్చిన సాయి ధరం తేజ్ ..

    టాలీవుడ్ యంగ్ హీరో,మెగా హీరో సాయిధరం తేజ్ ,హీరోయిన్ రెజినా ప్రేమలో పడ్డారు.ఇప్పటికే పలు సార్లు వాళ్ళు డేటింగ్ కు విదేశాలకు వెళ్లి వచ్చారు.రేపో మాపో వివాహం కూడా చేస్కోబోతున్నారు.ఇప్పటికే ఇరువురు కుటుంబ పెద్దలు ఒప్పేసుకున్నారు.ఇక మూడు ముళ్ళతో ఒక్కటవ్వడమే ఆలస్యం అని వార్తలు పుంఖాను పుంఖానులుగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే . ఈ వార్తలకు …

    Read More »
  • 9 February

    ఛీ..హీరో రాజ‌శేఖ‌ర్ ప‌రువు తీశాడు..!!

    అవును, హీరో రాజ‌శేఖ‌ర్ ప‌రువు తీశాడు. అంతేకాదు. సాయికుమార్ వెంట‌లేనిదే రాజ‌శేఖ‌ర్ నోరు మెద‌ప‌లేరు అంటూ ఆ సీనియ‌ర్ హీరోలిద్ద‌రినీ టార్గెట్ చేస్తూ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది రెచ్చిపోయాడు. అయితే, తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ప్రోగ్రాంలో హైప‌ర్ ఆది వేసే పంచ్‌లు హ‌ద్దులు దాటుతున్నాయి. ఇప్ప‌టికే ఆది వేసే పంచ్‌లు పోలీస్ స్టేష‌న్స్ వ‌ర‌కు వెళ్ళాయి. అయినా తీరు మార్చుకోని ఆది.. ఈసారి జబ‌ర్ధ‌స్త్ షో …

    Read More »
  • 9 February

    సూపర్ స్టార్ రజనీ సంచలన నిర్ణయం…

    సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని ఇటివల ఆయన ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి తన కొత్త పార్టీకి క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు సూపర్ స్టార్.ఈ క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చాలా పకడ్భంధిగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డాన్స్ మాస్టర్ కమ్ యాక్టర్ ,దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ సూపర్ …

    Read More »
  • 9 February

    ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి

    దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. మ‌రో సారి టీడీపీ ఫార్టీ ఫిరాయింపుల‌కు భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇదే విష‌యంపై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లసి ఫిర్యాదు చేశారు. 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గనుక అధికార పార్టీ అయిన టీడీపీలోకి వస్తే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని టీజీ వెంకటేశ్ ఆఫర్ చేసినట్లు …

    Read More »
  • 9 February

    ఏపీ బంద్ పై వైఎస్ జగన్ ఆసక్తికరమైన ట్వీట్

    కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగిన విషయం తెలిసిందే .. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక.. సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ …

    Read More »
  • 9 February

    సమంత పెళ్లి తర్వాత బికినీలో రచ్చ రచ్చ ..దారుణంగా కామెంట్స్

    అక్టోబర్ 2017లో నాగచైతన్యతో పెళ్లి జరిగిన తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్‌ ఫొటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నది. ఇటీవల సమంత బోల్డ్‌గా దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం సృష్టిస్తున్నాయి. ఆ మధ్యలో కోడలను నాగార్జున మందలించారనే వార్తలు మీడియాలో వెలుగు చూశాయి. ఆ వార్తల్లో నిజముందో లేదో తెలియదు గానీ తాజాగా సమంత బికినీలో సేద …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat