అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడు.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత మంత్రిగా ఉంటూ పీసీసీ పదవిని కూడా నిర్వహించారు.ఉత్తరాంధ్రను శాసించే స్థాయికి ఎదిగారు .కానీ రాష్ట్ర విభజన అంశం ఆయన్ను బాగా దెబ్బతీసింది. SEE ALSO : ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..! కిరణ్కుమార్ రెడ్డితో విభేదాలు …
Read More »TimeLine Layout
February, 2018
-
9 February
ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!
ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …
Read More » -
9 February
అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనుబట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇటీవల ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న …
Read More » -
9 February
టీటీఎల్ రెండో దశ పోటీలకు సిద్దిపేట సిద్ధం..! నేడు ప్రారంబించనున్న మంత్రి హరీశ్
ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో గుంతలతో ,ఎత్తు వంపులతో ఉన్న క్రికెట్ ప్రాంగణం నేడు అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు అణువుగా మారింది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చొరవతో 9 కోట్ల రూపాయల వ్యయంతో సిద్దిపేటలో మినీ స్టేడియం నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పించారు. హెచ్ సీఏతో ప్రత్యేకంగా చర్చించి స్టేడియాన్ని అద్భుతంగా తయారు చేశారు. రూ. 17 …
Read More » -
9 February
ఈర్శ్యతోనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు..మంత్రి జగదీష్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నల్లగొండ జిల్లా ప్రజలు తిరస్కరించటం ఖాయమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు . నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జగదీష్ రెడ్డి.. త్రిపురారం మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఆ తరువాత నిడమనూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుంటిపల్లి-ఎర్రబెల్లి గ్రామాలకు చెందిన రెండువందల …
Read More » -
9 February
ప్రత్యేక హోదాపై గళమెత్తని.. ”ఓటుకు నోటు బాబు”
ఓటుకు కోట్లు కుమ్మరిస్తూ పోలీసుల స్టింగ్ ఆఫరేషన్లో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ప్రత్యేక హోదా గళమెత్తడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే కలిగే లాభాలతో తమ బతుకులు మారుతాయన్న రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక హోదా బదులు.. ప్రత్యేక ప్యాకేజీ పోస్టులను …
Read More » -
8 February
మళ్లీ అధికారం టీఆరెస్ దే..!
గులాబీ దండు రాబోయే స్థానిక సంస్థల, సహకార, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం కావాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్లో గురువారం హుస్నాబాద్ నియొజకవర్గ టీఆరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు ZP వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, పన్యాల భూపతిరెడ్డి, కర్ర శ్రీహరి, పేర్యాల రవిందర్ రావు, డా.మరేపల్లి …
Read More » -
8 February
జగన్ పాదయాత్ర ఎలా జరుగుతుంది..?అరా తీసిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఇవాళ ( గురువారం ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు.ఈ సందర్బంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజసంకల్ప యాత్ర గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ… వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికార టీడీపీ పార్టీ లో చేరిన …
Read More »