TimeLine Layout
February, 2018
-
8 February
కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ఎంపీ కవిత
ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత స్పందించారు .ఎంపీ కవిత మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .దేశంలో ఉన్న వ్యాపార రంగానికిచ్చిన ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇవ్వలేదని ఆమె తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు అంతగా నిధులు కేటాయించకపోవడం రైతుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్ధమవుతుందని …
Read More » -
8 February
సొంత గూటికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీల ప్రస్తుత పరిస్థితి ముందు చూస్తే నోయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది.ఎన్నికల సమయంలో అధికారం కోసం అరువందలకు పైగా హామీలను కురిపించి…తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తోక్కడమే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతునే మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక …
Read More » -
8 February
కేంద్రమంత్రి హర్షవర్దన్ తో మంత్రి కేటీఆర్ కీలక భేటి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు దేశ రాజధాని అయిన డిల్లీ లో రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా బిజీ బిజీగా పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్దన్ ను కలిశారు.హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ తెలంగాణకే కాకుండా.. దేశానికి కూడా …
Read More » -
8 February
కేసీఆర్ చేపడుతున్న పథకాలు దేశానికి ఆదర్శం..
తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ డెబ్బై యేండ్ల స్వాతంత్ర భారతంలో జరగని పలు అభివృద్ధి పనులు ఈ మూడున్నర యేండ్లలోనే జరుగుతున్నాయి .ఉమ్మడి రాష్ట్రంలో నలబై ఐదేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు.ఉద్యోగాలు లేక యువత తమ జీవితాలను నాశనం చేసుకునేవారు.కానీ …
Read More » -
8 February
ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,సాక్షీ మీడియా గ్రూపు చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రానున్నారా..?.గత ఏడు ఏండ్లుగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయన తల్లి గారైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకి తోడూ …
Read More » -
8 February
కండోమ్ ఉన్నా, లేకున్నా తేడా ఏంటి.. చేసేది శృంగారమే కదా..పీహెచ్డీ విద్యార్థి
సాదరణంగా యువతీ యువకులు ఎక్కువ శాతం ప్రేమించుకోవడం..పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం చూసే ఉంటాం… అయితే కొంత మంది కాలేజ్ యువత మాత్రం పెళ్లికు ముందు కొంత కాలం డేటింగ్ (సహజీవనం) చేస్తూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు..లేదా డ్రాప్ అయిపోతున్నారు. అయితే కొంత మంది సహజీవనం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శృంగార సమయంలో కండోమ్ వాడటం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఓ …
Read More »