TimeLine Layout

February, 2018

  • 6 February

    కేసీఆర్ కిట్ భేష్..కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి ప్రశంస

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలింతల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి వీపీ సుడాన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలును తెలుసుకునేందుకు కేంద్ర బృందం సోమవారం హైదరాబాద్‌కు వచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆ బృందం సందర్శించింది. అక్కడ అందిస్తున్న వైద్యసేవల గురించి సిబ్బందిని కేంద్ర బృందం సభ్యులు జాయింట్ సెక్రటరీలు లవ్ అగర్వాల్, అలోక్ సక్సేనా, …

    Read More »
  • 6 February

    ఒక్క రోజు జైలు జీవితం గడిపి..తన చిరకాల వాంఛను తీర్చుకున్న ప్రముఖ బంగారం వ్యాపారి

    తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జైలు మ్యూజియంలో కేరళ రాష్ర్టానికి చెందిన అంతర్జాతీయ బంగారం వ్యాపారి బాబీ చెమ్మనూర్ ఒక రోజు గడిపారు. రూ.500ఫీజు కట్టి మరీ తన కోరికను తీర్చుకున్నారు. తన ముగ్గురు మిత్రులు ఇంజినీర్ ఆసీన్‌అలీ, ట్రైనర్ ప్రశాంత్, దుబాయ్ జర్నలిస్టు బినయ్‌తో కలిసి జైలుకు వచ్చారు. రూ.2వేలు కట్టి, జైలులో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఖైదీల్లా ఉన్నారు. ఈ సందర్భంగా బాబీ …

    Read More »
  • 5 February

    గ‌ల్ఫ్ కార్మికుల కోసం అవసరమైతే కువైట్‌ వెళ్తా.. మంత్రి కేటీఆర్‌

    కువైట్‌లో అక్రమవలసదారులుగా ఉన్నవారికి క్షమాభిక్ష ప్రకటిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఉపయోగించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయకారిగా ఉంటుందని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కువైట్‌లోని ఎన్నారైలను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్‌ తీసుకున్న చొరవ పట్ల గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌&కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్కురి బసంత్‌ రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ …

    Read More »
  • 5 February

    వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 81వ రోజు షెడ్యూల్‌ ఇదే

    వైసీ పీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్ట్టిన ప్రజాసంకల్పయాత్ర 81వ రోజుకు చేరుకుంది .ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు ( మంగళవారం ) ఉదయం వైఎస్‌ జగన్‌ ఆత్మకూర్‌ నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డి పాలెం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దువ్వూరు, సిద్ధిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్‌రోడ్డు, గాంధీ జన సంఘం మీదుగా పల్లెపాలెం క్రాస్‌రోడ్డు …

    Read More »
  • 5 February

    చదువుల విప్లవం తీసుకువస్తాం..వైఎస్ జగన్

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలని వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ అన్నారు.చదువుల విప్లవం ఆవశ్యకతపై ఇవాళ ‘జగన్‌ స్పీక్స్‌’ద్వారా తన పేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు. Jagan Speaks Episode- 4 మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలి. అది ఎలా సాధ్యం అన్నదాని పై నా ఆలోచనలు#JaganSpeaks …

    Read More »
  • 5 February

    అవుట‌ర్ లోపల కొత్త మున్సిపాలిటీలు..ప్ర‌జాప్ర‌తినిధుల‌తో మంత్రి కేటీఆర్‌

    అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలను పురపాలికలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కే తార‌క‌రామారావు అన్నారు. ఈరోజు సచివాలయంలో పురపాలక, పంచాయితీరాజ్ శాఖాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, నగర ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. see also : డ‌బుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీల‌క …

    Read More »
  • 5 February

    డ‌బుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీల‌క స‌మావేశం

     పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచే డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌విష‌యంలో రాష్ట్ర పుర‌పాల‌క శాఖ‌మంత్రి కేటీఆర్ మ‌రో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.  తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డ లేని విధంగా నిరుపేద‌ల‌కు నాణ్య‌త‌తో కూడిన విశాల‌మైన రెండు ప‌డ‌క గ‌దుల‌ను నిర్మిస్తుంద‌ని, ఇంత‌టి మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి సామాజిక బాధ్య‌తగా  సిమెంట్ కంప‌నీలు తోడ్పాటునందించాల‌న్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమ‌వారం స‌చివాల‌యంలో ఉక్కు …

    Read More »
  • 5 February

    కుల‌వృత్తుల‌కు పూర్వ‌వైభ‌వం..నాయీ బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి రూ.250 కోట్లు

    తెలంగాణ ప్ర‌భుత్వం కుల‌వృత్తుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని రాష్ట్ర బీసీ సంక్షేమం, అటవీ శాఖ‌ల మంత్రి జోగు రామ‌న్న వెల్ల‌డించారు. అంత‌రించి పోతున్న కుల వృత్తుల‌కు పూర్వ వైభ‌వం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ కాన్ఫ‌రెన్స్ హాల్ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆధునిక శిక్ష‌ణ పొందిన నాయీ బ్రాహ్మ‌ణుల‌కు చెందిన 138 యువ‌తీ, యువ‌కుల‌కు కిట్స్‌, ధ్రువ‌ప‌త్రాల‌ను మంత్రి జోగు రామ‌న్న అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి …

    Read More »
  • 5 February

    35 వేల‌కోట్లు ఎక్క‌డ‌.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్ర‌ముఖ నేత‌..!

    ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే… కిరాణ కొట్టోడు- కిరాణా కొట్టోడు కొట్టుకుంటే చింతపండు రేటు బయట పడినట్టు.. ఒకప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. అయితే ఈ వరుసలో రెండు పార్టీలకి చెందిన కార్యకర్తలు గత నాలుగు సంవత్సరముల నుంచి …

    Read More »
  • 5 February

    యూనివ‌ర్సిటీల్లో 1551 పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసిఆర్ ఓకే

    తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భ‌ర్తీని వేగ‌వంతంగా ముందుకు తీసుకుపోతోంద‌ని విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. తెలంగాణ యూనివర్శిటీలను పటిష్టం చేస్తోందని వివ‌రించారు. తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్ర‌సంగించారు.  విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారని ఈ సంద‌ర్బంగా ఆయ‌న వివ‌రించారు. see also …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat