TimeLine Layout

February, 2018

  • 5 February

    అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుంది… నారా లోకేశ్‌

    ఏపీ ముఖ్యమంత్రి 2014 లో అమలు కాని హామీలు ఇచ్చి అదికారంలోకి వచ్చారు అని వైసీపీ నాయకులు అంటుంటే… ఆయన కొడుకు మాత్రం ఈ సారి ఏపీలో కాదు అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్‌ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఈ వాఖ్యలు చేశారు . కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ ‘మీ …

    Read More »
  • 5 February

    అక్కినేని అఖిల్‌ను.. దెబ్బ‌కు దెబ్బ కొట్టిన మెగాకోడ‌లు..!!

    సినీ ఇండ‌స్ర్టీలో ఏది జ‌రిగిన హాట్ టాప‌కి మారుతుంది. చిన్నవ‌య‌సులోనే అక్కినేని అఖిల్.. వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద‌దైన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలైన శ్రియా భూపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసేందుకు సిద్ధమైన విష‌యం తెలిసిందే. అందులో బాగంగానే ఇద్ద‌రికి ఇరువురి కుటుంబ స‌భ్యులు నిశ్చితార్ధం కూడా చేశారు. మ‌రి అంత‌లో ఇద్ద‌రి మ‌ధ్య ఏ మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయో తెలీదు కానీ.. ఇద్ద‌రూ విడిపోయారు. దీనికి కార‌ణం అఖిల్ …

    Read More »
  • 5 February

    ప్రజల్లోకి వినూత్న కార్యక్రమంతో సీఎం కేసీఆర్..!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలపై అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నసంగతి తెలిసిందే..ఈ క్రమంలో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందుకుగాను ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ క్యాడర్‌ను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. రాబోయే నాలుగు నెలలపాటుగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు జరుగబోతున్నాయి. ప్రభుత్వ పథకాల ప్రచారంలో క్యాడర్ ఉత్సాహంగా పాల్గొనడానికి పార్టీ నాయకులను సంసిద్ధులను …

    Read More »
  • 5 February

    మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విజయవంతం-మంత్రి చందూలాల్

    దేశ వ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తజనసందోహంతో జనారణ్యంగా మారి కళకళలాడిన తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్కసారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వన దేవతలు మళ్లీ వన ప్రవేశం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతరకు గతంలో కంటే మిన్నగా కోటి 25 లక్షల మంది భక్తులు సందర్శించుకుని బంగారంతో మొక్కులు సమర్పించుకుని అమ్మవార్ల ఆశీర్వాదం పొందారు. ఈ …

    Read More »
  • 5 February

    రాహుల్ గాంధీ సర్వేలో జగ‌న్‌కు షాకింగ్ రిజల్ట్..! ఎవ‌రెవ‌రికి ఎన్ని సీట్లు..!!

    2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ ప‌డుతున్న త‌రుణంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ఎవ‌రి బ‌లాబ‌లాలు ఎంత..? అధికార పీఠం ద‌క్కించుకునేది ఎవ‌రు అన్న అంశాల‌పై స‌ర్వేలు చేయ‌డాన్ని ముమ్మ‌రం చేశారు. రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే ఫ‌లితాలు జ‌గ‌న్‌కు అనుకూలంగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న ఏజెన్సీల ద్వారా చేసిన స‌ర్వే ఫ‌లితాలు మాత్రం టీడీపీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫ‌లితాలు సోష‌ల్ …

    Read More »
  • 4 February

    21,000 వేత‌నం…ఏఎన్ఎంల‌కు సీఎం కేసీఆర్ తీపిక‌బురు

    ఏఎన్‌ఎంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు అందించారు. యూరోపియన్‌ కమిషన్‌ కింద 2003లో నియామకమైన 710 మంది ఏఎన్‌ఎంలకు వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదివేలుగా అందుతున్న వేతనాన్ని రూ.21,000కు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వారి వేతనాల పెంపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. see also : కువైట్ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష‌….మంత్రి కేటీఆర్ కీల‌క పిలుపు  కాగా, …

    Read More »
  • 4 February

    హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాలి..సీఎం కేసీఆర్‌

    భౌగోళికంగా విస్తరిస్తున్న రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ( సోమవారం) ప్రగతి భవన్‌లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్యశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా 50-60 కి.మీ విస్తీర్ణంలో లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని, ఆ విస్తీర్ణంలో ఫారెస్టు బ్లాక్స్‌ను అభివృద్ధి పరచాలన్నారు. మూసీనది రెండువైపులా రివర్ ఫ్రంట్, …

    Read More »
  • 4 February

    టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ..మంత్రి పోచారం

    టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ .. అభివృద్ధిని కోరుకొనే పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం దుర్కి, నసరుల్లాబాద్, బొమ్మనదేవపల్లి, అంకోల్, హాజీపూర్, మైలారం, అంకోల్ తండా, అంకోల్ క్యాంపు, నాచుపల్లి, మైలారం తండా, సంగెం, లింగంపల్లి తండా గ్రామాల నుంచి మొత్తం 2000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి పోచారం …

    Read More »
  • 4 February

    కువైట్ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష‌….మంత్రి కేటీఆర్ కీల‌క పిలుపు

    రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కే తార‌క‌రామరావు విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డ‌ల‌కు కీల‌క పిలుపు ఇచ్చారు. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీ ( క్షమాభిక్ష) నేపథ్యంలో పర్మిట్, వీసా లేకుండా  అక్రమంగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వతా కువైట్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాబిక్ష అవకాశాన్ని ఉపయోగించుకోవాలని గతం వారం విజ్ఞ‌ప్తి చేసిన మంత్రి, అక్కడి నుండి తిరిగి …

    Read More »
  • 4 February

    అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..

    ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు . See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat