అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నసన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండంతో చాలా తోందరగా భక్తులకు దర్శనం జరుగుతున్నది. .శ్రీవారి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
Read More »TimeLine Layout
February, 2018
-
2 February
ఈ అమ్మాయికి ఓ కల ఉందంట…అది కూడ వైఎస్ జగన్ తో చెప్పిందంటే…
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ..మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. see also..ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు… ఈసందర్భంగా జగనన్నను సీఎంగా చూడాలి.. త్వరలోనే నా కల నిజమవుతుందన్న నమ్మకముంది’ అంటూ తన ఆనందాన్ని …
Read More » -
2 February
మోదీ సర్కార్ బడ్జెట్… అజ్ఞాతంలో జనసేనాని.. ఇందుకు కదా మిమ్మల్ని అలా అనేది కళ్యాణ్జీ..!
రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రశ్నలు ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే పవన్కు ఇది మంచి అవకాశమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో బీజేపీ తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు …
Read More » -
2 February
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. ఏం చెప్పావ్ నాయకా..?
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …
Read More » -
2 February
జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …
Read More » -
2 February
ట్రైన్లో నిద్రిస్తున్న హీరోయిన్ పై ….?
సినీ ఇండస్ట్రీ అంటేనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు అందరిపై లైంగిక దాడులు జరుగుతాయి అని అందరు అంటుంటారు.అది నిజమే స్టార్ హీరోయిన్ దగ్గర నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు కొంతమంది ఇటివల మీడియా ముందుకు వచ్చి మొదట్లో తము లైంగిక వేదింపులను ఎదుర్కున్నం .. మరికొంతమంది అయితే ఆ హీరో .. ఆనిర్మాత..దర్శకుడు మమ్మల్ని గెస్ట్ హౌస్ కు రమ్మన్నారు అని ఏకంగా చెప్పారు కూడా …
Read More » -
2 February
ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టిన ప్రేమ జంట
ఒకటిగా కలిసి జీవించలేమని ఆ జంటలో వచ్చిన ఆలోచనతో దారుణం జరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన వజ్రపుకొత్తూరు మండలం పూండీ సమీపంలోని బెండుగేటు వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన అమలాపురం అప్పలరాజు (24), బుడుమూరు పద్మ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు బెండిగేట్ సమీపంలోని నందిగాం మండలం కవిటి అగ్రహారం వద్ద ఉండే ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. …
Read More » -
2 February
ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని సినిమాకు తీసుకేళ్లి థియేటర్లోనే అత్యాచారం
దేశంలో మహిళలపై రేప్ లు పెరిగిపోతున్నాయి.ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కామాంధులు మరింత రెచ్చిపోయి దారుణంగా లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా హైదారబాద్ నగరంలో ఈమద్య చాల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్లోనే అత్యాచారాం చేశాడు ఓ కామాంధుడు. వివరాలిలా ఉన్నాయి… see also..పవన్ కల్యాణ్, పార్వతీ మెల్టన్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!! తెలంగాణలోని …
Read More » -
2 February
ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …
Read More » -
1 February
పాపం : ఐఫోన్ 8 ఆర్డరిస్తే.. డిటర్జెంట్ బార్ వచ్చింది..!
ప్రస్తుతం ఆన్ లైన్ లో మోసాలు ఇలా జరుగుతున్నాయో మనందరికి తెలిసిన విషయమే..అయితే ఓ ఐఫోన్ ప్రియుడు ఎంతో ముచ్చటపడి ఆన్లైన్ స్టోర్లోఐఫోన్-8 బుక్ చేశాడు.దానికోసం రూ.55,000 కూడా అన్ లైన్ లో చెల్లించాడు.ఫోన్కు బదులు డిటర్జెంట్ బార్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు . వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నగరానికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ తబ్రేజ్ మెహబూబ్ నగరాలి డిసెంబర్ నెల 22న ఒక ప్రముఖ …
Read More »