శృంగారతార షకీలా ‘శీలవతి’ అనే కొత్త చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం నాడు ‘శీలవతి’ మూవీ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ”మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని …
Read More »TimeLine Layout
January, 2018
-
28 January
అమెరికాలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకన్నగారి కృష్ణ చైతన్య అనుమానస్పద స్థితిలో కన్నుమూశారు. పేయింగ్ గెస్ట్గా ఉంటున్న ఇంట్లోని తన రూం నుండి శుక్రవారం ఉదయం బయటకు రాకపోవటంతో అనుమానంతో పోలీసులకు ఇంటి యజమాని సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు తీసి చూడగా మంచం మీదే కృష్ణ చైతన్య చనిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ సంస్థ ఆన్సైట్పై మూడున్నరేళ్ల క్రితం కృష్ణ …
Read More » -
28 January
మద్యం మత్తులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఇద్దరు యువతులు
హైదారబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కేసులు పెరిగిపోతున్నాయి. మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు.వీరికి తోడుగా అమ్మాయిలు కూడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడుతున్నారు. తాజాగా మద్యం మత్తులో ఇద్దరు యువతులు నానా హంగామా సృష్టించారు. శనివారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ను పోలీసులు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతిగా మద్యం …
Read More » -
28 January
గొప్ప మనసున్న మహారాజు..సీఎం కేసీఆర్..!
“మనసున్న మారాజు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్” అని మరోసారు రుజువయ్యింది .తాజాగా . రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన గొదెల కుమారస్వామి, మంజుల దంపతులు కుటుంబంతో కలిసి వరంగల్ బీట్బజారులో హమాలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న వీరి కుమార్తె జ్యోత్స్న బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నది. చిన్నారికి వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు వేలేరు సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ను …
Read More » -
28 January
25 విదేశీ నగరాల్లో వాక్ విత్ జగనన్న
ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్విత్ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైసీపీ ఇతర దేశాల్లో ఉన్నఎన్ఆర్ఐలు మద్దతు ఇస్తున్నారు. మెల్ బోర్న్ లో వైసీపీ కన్వీనర్ మామిడి కౌసిక్ ఆధ్వర్యంలో …
Read More » -
28 January
నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …
Read More » -
28 January
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్పోలియో..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ( ఆదివారం ) పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మహిళా, శిశుసంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల …
Read More » -
27 January
గ్రూప్ 4 కొలువల భర్తీ ప్రక్రియకు సన్నాహాలు..
గ్రూప్4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల ప్రక్రియను ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు టీఎస్పీఎస్సీ వేగవంతం చేసింది. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో భేటీ అయ్యారు. దాదాపుగా మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రస్తుతం గ్రూప్ 4 కేటగిరీలో ఎనిమిది వందల ఖాళీలు ఉన్నాయని తెలిపిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మరిన్ని …
Read More » -
27 January
ఫలిస్తున్న మంత్రి కేటీఆర్ కల..!
సర్కారీ విద్యను మరింత నాణ్యవంతంగా, నైపుణ్యాల మేళవింపు ఉండేలా కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ క్రమంలో మరో ముందడుగు వేసింది. కార్పొరేట్ స్కూళ్లలో అవలంభించే విధానాలను సర్కారీ స్కూళ్లలో కూడా అందుబాటులోకి తెచ్చేలా పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఉత్తీర్ణత పెంచడం, నైపుణ్యాల వృద్ధి కోసం ఈ ఒప్పందాన్ని చేసుకుంది. టీహబ్లో రూపొందిన స్టార్టప్ ఇగ్నిఫైతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్టార్టప్ విద్యార్థుల్లోని అవగాహన స్థాయిలను పరీక్షిస్తుంది. …
Read More » -
27 January
బ్రేకింగ్ : ఏపీ టెట్ మరోసారి వాయిదా..
ఏపీ టెట్ ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) మరోసారి వాయిదా పడింది.వచ్చేనెల ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షను మరో వారంపాటు వాయిదా వేశారు. దీంతో ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. టెట్ పరీక్ష తేదీలను ప్రకటించిన …
Read More »