TimeLine Layout

January, 2018

  • 27 January

    రైతులపై మంత్రి దేవినేని ఉమా సంచలన వాఖ్యలు..!

    ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను …

    Read More »
  • 27 January

    భారీ స్థాయిలో వసూళ్ళను దక్కించుకున్న పద్మవాత్…

    ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది. అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న …

    Read More »
  • 27 January

    మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో మహిళ ఆత్యహత్య ..

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఇటు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.గత కొన్నెండ్లుగా ఒక కుటుంబం హైదరాబాద్ లోని దానం నాగేందర్ ఇంట్లో పని చేస్తుండేది. దానం నాగేందర్ ఇంట్లో గిరిప్రసాద్ అతని భార్య సీత పనిచేస్తుండేవారు .అయితే మూడు యేండ్ల క్రిత్రం …

    Read More »
  • 27 January

    జనవరి 26రోజే ఏపీలో అంబేద్కర్ కు అవమానం ..

    ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం . అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక …

    Read More »
  • 27 January

    పార్టీ మార్పుపై మాజీ మంత్రి దానం నాగేందర్ క్లారిటీ ..

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ …

    Read More »
  • 27 January

    జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

    అవును, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ద‌మ్మున్న నాయ‌కుడు, మ‌గాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగి.. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలోనూ విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. రోజురోజుకు వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతుంద‌న్నది జ‌గ‌మెరిగిన సత్యం. …

    Read More »
  • 27 January

    శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?

    తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను రాత్రి అతిదారుణంగా హత్యచేసి డ్రైనేజీలో పడేసిన సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే ఈ హత్య వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ …

    Read More »
  • 26 January

    శ్రీనివాస్‌ హత్య కేసులో షాకింగ్ న్యూస్..!

    తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త ,నల్లగొంగ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ హత్య నిన్న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో హత్య చేసిన ప్రధాన నిందితులు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.వివరాల్లోకి వెళ్తే..శ్రీనివాస్ ను హత్య చేసిన తరువాత మొదటగా నిన్న గోపి ,చక్రి,దుర్గయ్య ,మోహన్ లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా …

    Read More »
  • 26 January

    బ్రేకింగ్ : అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన జియో..!

    ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ..ఇతర నెట్వర్క్ లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న జియో..ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించినది.వివరాల్లోకి వెళ్తే…4 జీ కి సపోర్ట్ చేసే ఫోన్,జియో ఫోన్ వాడే తన వినియోగదారుల కు ఇకనుండి కేవలం 49 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే నెలలో 28రోజుల పాటు ఏ నెట్వర్క్ కి అయిన అన్ లిమిట్ కాల్స్ మరియు రొజూ వన్ …

    Read More »
  • 26 January

    జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన‌ హీరో నాని కారు..!

    టాలీవుడ్  హీరో నాని కారుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నాని కారు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 3/పీపీడీఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat