ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత ఇలాఖా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభించింది.దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం చిత్తూరు జిల్లాలో ముగిసి నేడు బుధవారం నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్ . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ …
Read More »TimeLine Layout
January, 2018
-
23 January
తెలంగాణకు జీవితాంతం రుణపడి ఉంటా..పవన్
తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆలయం నుండి తన రాజకీయ యాత్రను ప్రారంబించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కరీంనగర్ లోని శుభం గార్డెన్లో మూడు జిల్లాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన పవన్ కల్యాణ్.. ‘జై తెలంగాణ’ అని నినాదం చేస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంబించారు.ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ..ఆంధ్రా రాష్ట్రం నాకు జన్మనిస్తే.. తెలంగాణ రాష్ట్రం పునర్జన్మనిచ్చిందన్నారు. …
Read More » -
23 January
చంద్రబాబు మీరు కల్సి ఆంధ్రుల గొంతు కోశారంటూ సంచలన లేఖ…
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన వీరాభిమాని రాసిన లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.మీరు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కల్సి ఆంధ్రుల గొంతు కోశారు అని అంటూ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ లేఖ పూర్తి సారాంశం మీకోసం ఉన్నది ఉన్నట్లుగా .. “గౌరవనీయులైన జనసేన పార్టీ అద్యక్షులు పవన్ …
Read More » -
23 January
ఈ మహిళ చేసిన పని తెలిస్తే.. ఛీ..ఛీ అంటారు..!!
నేరం చేయకూడదని అందరికీ తెలుసు.. అంతేకాదు నేరం చేస్తే జైలు శిక్ష పడుతుందనీ తెలుసు.. అయినా చాలా మంది చాలా నేరాల చేస్తూనే ఉన్నారు. అందుకు పోలీసులు తమను కనిపెట్టలేరనే కారణం ఒకటి కాగా, తమ శత్రువులకు వెంటనే విక్ష పడాలనేది మరొక కారణంగా కనిపిస్తోంది. అయితే, దేశ రాజధానిలో ఓ మహిళ చేసిన పనికి పోలీసులే నిర్ఘాంత పోయారు. ఓ మహిళ తనలోని కన్నింగ్ను తన భర్తపైనే చూపించింది. …
Read More » -
23 January
మహేష్ కత్తిని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!
మిస్టర్ క్రియేటీవ్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ కాంట్రవర్సిటీలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే తన షార్ట్ ఫిల్మ్ పై అంత రచ్చ జరుగుతున్నా బయట అనేక విషయాల పై మాత్రం ఓ కన్ను వేసి ఉంచారు. అందులో ముఖ్యమైన టాపిక్ కత్తి మహేష్- పీకే ఫ్యాన్స్ రగడ. గత నాలుగైదు నెలలుగా పవన్ ఫ్యాన్స్కి కత్తి మహేష్కి మధ్య పెద్ద …
Read More » -
23 January
ప్రతిపక్షాలను కంగారు పెట్టిస్తున్న ఎమ్మెల్యే పుట్ట మధు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై బంపర్ మెజారిటీతో గెలుపొంది మంథని నియోజకవర్గంలో చరిత్ర సృష్టిస్తున్న మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే ,తెలంగాణ ఉద్యమ నాయకుడు ,పుట్ట మధు ఈ ఏడాది జనవరి ఒక్కటి నుండి చేపట్టిన ” మన ఉరు మన ఎమ్మెల్యే ” కార్యక్రమంతో దూసుకపోతున్నాడు .ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి రోజునుండి విజయవంతంగా కొనసాగుతుంది. ఈ …
Read More » -
23 January
చంద్రబాబు పాలనకు నిదర్శనం.. ”ఐదెకరాలకు అరబస్తా”..!!
నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసి చంద్రబాబు పాలనలో తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాడు రైతు శివన్న. చంద్రబాబు పాలనలో రైతులు నిలువెల్లా మోసపోయారని, పంటకు గిట్టుబాటు ధర రాక, రుణాలు సక్రమంగా అందించకపోవడంతో తాము పంటలను పండించలేకపోతున్నామని …
Read More » -
23 January
100 కార్లతో వైఎస్ జగన్ కు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జగన్ కు ప్రజసంకల్పయాత్రకు …
Read More » -
23 January
ఓటుకు నోటు కేస్.. చంద్రబాబును అందుకే వదిలేశా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రాజకీయ యాత్రలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీలో చేస్తోందని చెప్పారు. తాను నిర్మాణాత్మకంగానే రాజకీయాలు చేస్తానని చెప్పారు. సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఉద్దేశమని అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన తనది కాదన్నారు. జనసేనకు ఎందుకు ఓటేయాలి అన్న అంశాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. ఇక ఓటుకు నోటు …
Read More » -
23 January
సినిమాలకు పవన్ గుడ్ బై.. ఆందోళణలో పీకే ఫ్యాన్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తన భార్య అన్నాలెజినోవాతో నుది పై తిలకం దిద్దించుకుని మరీ కొండగట్టుకి బయలుదేరిన పవన్… అక్కడ ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి.. గుడి అభివృద్ధికి 11లక్షల విరాళం అందించారు. ఇక తన యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన పవన్ చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో …
Read More »