జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంబిస్తానన్నవిషయం తెలిసిందే..ఈ క్రమంలో పవన్ కొండగట్టు పర్యటనపై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిప్పులు చెలిగారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఉపసంహరించుకున్న తర్వాతే కొండగట్టులో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.ప్రొ. కోదండరాం పర్యటనకు పర్మిషన్ ఇవ్వరు, కానీ, పవన్ పర్యటన …
Read More »TimeLine Layout
January, 2018
-
21 January
‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలన ట్వీట్
కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదంలోకి చిన్న ట్వీట్ ద్వారా ఎంటరైన పూనమ్ కౌర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు.పవన్ కల్యాణ్ ఒక వ్యక్తికాదు.. ఒక శక్తి .. ఆ శక్తి ముందు ఎవరైనా కరిగిపోవాల్సిందే అనే విధంగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. …
Read More » -
21 January
జగన్కు తప్పిన భారీ ప్రమాదం..
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది.ఇవాళ పాదయాత్రలో భాగంగా జగన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభా వేదిక కూలింది.ఈ ప్రమాదంలో పది మంది వైసీపీ కార్యకర్తలకు గాయం కాగా..జగన్ సురక్షితంగా బయటపడ్డారు.కాగా,జగన్ తలపెట్టిన పాదయాత్ర నేటికి 900 కిలోమీటర్ల మైలురాయిని దాటింది..ఈ సందర్బంగా శ్రీకాళహస్తి …
Read More » -
21 January
2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం…టీడీపీ నేతలు
ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా …
Read More » -
21 January
కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి ఫిక్స్ ..!
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఏపీ , తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమ్రపాలి అంటే తెలియనివారుండరు. భాద్యతలు స్వీకరించిన మొదటినుండి ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్ గా వరంగల్ యువతకు ఒక ఐకన్లాగా మంచి పేరు సంపాదించుకుంది.అయితే త్వరలోనే ఈ కలెక్టరమ్మ పెళ్ళిపీటలేక్కబోతుంది.నమ్మడం లేదా అవునండి నిజమే.. వచ్చే నెల ( ఫిబ్రవరి ) 18న ఆమ్రపాలి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇంతకీ ఆమ్రపాలి మనస్సు దోచిన అందగాడు …
Read More » -
21 January
కర్నూలు నగరంలో చెడ్డి గ్యాంగ్..25 ఏళ్ల యువకులు
హైదరాబాద్ లో మాదాపూర్ ,మియపూర్ కుకట్ పల్లిలో చెడ్డి గ్యాంగ్ దోపిడీలకు తెగబడిన సంగతి తెలిసిందే..నిన్నటికి నిన్న కడపలో ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడి తాలం తీస్తుండగా పక్క ఇంట్లో వాళ్లు రాగనే ముల్లకొంపల్లోకి దూకి పరారుయ్యారు. తాజాగా కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్లలో చోరీలకు పాల్పాడ్డారు. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు …
Read More » -
21 January
రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?
సుగంధ ద్రవ్యల్లో యలకులది ప్రత్యేక స్థానం. చూడటానికి చిన్నగా కనిపించే యలకుల్లో అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి.ప్రతి రోజు క్రమం తప్పకుండ రెండు యాలకులను నమిలి తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పురుషులలో శృంగార సామర్ధ్యం పెరగాలంటే క్రమం తప్పకుండా యాలకులను తినాలి.ఇవి పురుషులలో శీఘ్రస్కలన సమస్యలను నివారిస్తాయి.యలకులలో సినేయిల్ అనే ఎం జైం వుంటుంది.ఇది పురుషులలో న౦పుసకత్వం లక్షనాలను నివారిస్తాయి.శృంగారంలో యాక్టివ్ …
Read More » -
21 January
శృంగారం రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా.. పగలు కూడా చేస్తుంటారు…ఖుష్బూ
ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ద పర్సనల్ ఈజ్ పొలిటికల్’ అనే కార్యక్రమంలో సినీ తారలు గౌతమి, ఖుష్బూ, ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయి పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ‘ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దని కేంద్రం ఆదేశించింది. దీనిపై మీ అభిప్రాయమేంటి?’ అని ఆయన అడగ్గా ‘సెక్స్’ రాత్రి …
Read More » -
21 January
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగితే అద్భుతమైన లాభాలు
మాములుగా మనం నిమ్మ రసాన్ని ఇంతవరకు ఆహారంలో ఉపయోగించుకోవడం లేదా చర్మ సౌదర్యాన్ని పెంచుకోవడంకోసం ఉపయోగిస్తుంటాం..కాని నిమ్మకయతో ఈ లాభాలే కాక మరెన్నో ఉపయోగాలున్నాయి.నిమ్మరసంలో మిటమిన్ సీ తో పాటు..మన శరీరాన్ని కాపాడే కీలక పోషకాలు ఎన్నో వున్నాయి.ప్రతి రోజు ఉదయం పరిగడుపున ఈ నిమ్మ రసాన్ని తీ సుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసాడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పిండి తీసుకోవడం …
Read More » -
21 January
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కోవడం ఏపీకి శనిగా మారిందంట
ఏపీలో ప్రస్తుతం టీడీపీ పాలన దారుణంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి హక్కుగా రావల్సిన వాటిని కూడా సాదించుకోవడంలో పూర్తిగా వెనుకబడి పోయారని మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం అని ఆయన అన్నారు. చంద్రబాబు అనుభవం దోపిడీదారులను,రేపిస్టులు, ఇతరత్రా దొంగలకు మాత్రమే ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్లపాలన పూర్తి అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. ఓటుకు …
Read More »