TimeLine Layout

January, 2018

  • 10 January

    భోగినాడు భోగి మంటలు ఎందుకు వేస్తారు?

    తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.. ఎందుకంటే భోగి ,సంక్రాతి,కనుమ వరుసగా మూడు రోజులు మూడు ప్రాధాన్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని పిలుస్తారు.ఇది అందరికి పెద్ద పండుగే..పిల్లల నుండి పెద్దలు,రైతుల వరకు అందరికి పెద్ద పండుగే.ఈ పెద్ద పండుగ ఆరంభం రోజైన భోగి నాడు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా మనం పండుగ వేడుకలను ప్రారంబిస్తాం. భోగి మంటలనేవీ …

    Read More »
  • 10 January

    భోగి పండ్లు ఎందుకు పిల్లల నెత్తి మీద పోస్తారు..?

    కొత్త సంవత్సరం లో ( ఆంగ్ల సంవత్సరం )  మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ .తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.మన సంస్కృతికి , సంప్రదాయాలకు ఈ పండుగా అద్దం పడుతుంది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి.చిన్న రేగి పండ్లు …

    Read More »
  • 10 January

    భోగి మంటలు వేయడం వెనక దాగున్న అసలు రహస్యం ఇదే..!

    తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …

    Read More »
  • 10 January

    మరోసారి తమ ధాతృత్వాన్ని నిరూపించుకున్న మేఘా అధినేతలు

    మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అధినేతలు తమ ధాతృత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. కన్నతల్లిని, సొంత ఊరిని మరవ కూడదనే నానుడిని నిజం చేస్తూ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండం డోకిపర్రు గ్రామంలోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మేఘా సంస్థ అధినేతలు పిపి రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి డోకిపర్రులో నిర్మించిన రెండు లక్షల లీటర్ల సామర్ధ్యం కలిగిన మంచినీటి …

    Read More »
  • 10 January

    భయపెడుతున్న అనుష్క శర్మ ..

    బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాతగా డబుల్ రోల్ పోషిస్తూ అందరిచేత వహ్వా అనిపించుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ .తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పరి .ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను అనుష్క శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది .టీజర్ లో అనుష్కా బాధగా చూస్తూ అందర్నీ భయపెట్టే విధంగా …

    Read More »
  • 10 January

    బాహుబలి ను బీట్ చేసిన అజ్ఞాత వాసి….

    టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.అయితే అమెరికాలో ఒక రోజు ముందే విడుదలైన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బాహుబలి ,ఖైదీనెంబర్ 150 రికార్డులను బ్రేక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి . ప్రీమియర్ షో ల ద్వారా దాదాపు …

    Read More »
  • 10 January

    నువ్వుల అరిసెలు చేయడం ఎలా?

    సంక్రాంతి పండగకు అందరు ఇష్టంగా చేసుకునే వంటలు ఎన్ని ఉన్నా..అత్యంత ప్రీతికరమైన వంటకం మాత్రం నువ్వుల అరిసెలు..ఎక్కువ ఇంట్రో లేకుండా..డైరెక్ట్ గా అవి ఎలా చేయలో తెలుసుకుందాం.  కావలసిన పదార్థాలు: బియ్యం – ఒక కేజీ బెల్లం – అర కేజీ నువ్వులు – 50 గ్రాములు నూనె – వేయించడానికి కావాల్సినంత ఎలా తయారు చేయాలి : ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యన్ని పిండి పట్టించాలి.ఎటువంటి …

    Read More »
  • 10 January

    జగన్ చెప్పింది నిజమేనంటున్న ఈనాడు పత్రిక

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న‌టితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌ను పూర్తి చేసుకున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొన‌సాగుతోంది. అందులోను చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుండటంతో …

    Read More »
  • 10 January

    అజ్ఞాతవాసి పై కత్తి మహేష్ సంచలన ట్వీట్

      టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరి ముందుకు వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీసు ల దగ్గర కలెక్షన్స్ సునామీ మొదలు అని అందరు అంటుంటారు .టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ …

    Read More »
  • 10 January

    ఢిల్లీలో మంత్రి కేటీఆర్..కీల‌క స‌మావేశంలో ప్ర‌సంగం

    రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, ఎన్నారై వ్య‌వ‌హారాల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహార్ వవన్ లో ప్రారంభమైన పిఐఓ ( భారత సంతతి పౌరులు) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు హాజ‌రుకాగా, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. వివిధ దేశాలకు చెందిన వంద మంది సభ్యలతో కూడిన సమావేశం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat