TimeLine Layout

January, 2018

  • 8 January

    రేవంత్ తెలంగాణ చీడపురుగు

    తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగు అని రాష్ట్ర పరిశ్రమల, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఎస్-ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్ళినా ఇంకా పరివర్తన రావడం లేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదుల తరఫున పోరాడిన రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ పేరెత్తే అర్హత లేదన్నారు. రేవంత్‌రెడ్డి …

    Read More »
  • 8 January

    ఐటీలో దూసుకుపోతున్న తెలంగాణ

    ఐటీలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఐటీ రంగ‌ అభివృద్ధి, నూత‌న అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీస‌కువ‌స్తున్న విధానాల‌తో…తెలంగాణ‌లో తమ కంపెనీలను నెలకొల్పేందుకు ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. 2020 నాటికి ఐటి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐటి విధానానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోని ఐటీ రంగం ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 11 శాతంగా నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణ నుంచి …

    Read More »
  • 8 January

    మే 15 నుంచి పంట పెట్టుబడి పథకం అమలు..మంత్రి పోచారం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పంట పెట్టుబడి పథకాన్ని మే 15 నుంచి అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం పంట పెట్టుబడి పథకంపై మంత్రి పోచారం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. పథకం అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ …

    Read More »
  • 8 January

    ఫ‌లిస్తున్న మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం..!

    రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ఫ‌లిస్తోంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ద‌క్కాల్సిన స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీ స్థాయిలో చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లితాన్ని ఇస్తోంది. ఇటీవ‌లే కేంద్ర‌మంత్రి బీరేంద్ర‌సింగ్ ఏపీ, తెలంగాణ మంత్రుల‌తో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీ కంటే ముందే… తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంతో పాటు పొరుగునే …

    Read More »
  • 8 January

    చంద్ర‌బాబు ఓకే అంటేనే.. ”ప‌వ‌ర్” స్టార్ పోటీ చేస్తాడ‌ట‌..!!

    అవును. మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓకే అంటేనే.. సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాడ‌ట‌. అంతేకాదు. చంద్ర‌బాబు డిసైడ్ చేసిన స్థానాల్లోనే ప‌వ‌ర్‌స్టార్ అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని స‌మాచారం. ఇంత‌కీ ఈ మాట‌ల‌న్నీ అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌. స్వ‌యాన ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన వ్య‌క్తి, సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి అన్న మాట‌లే …

    Read More »
  • 8 January

    ప‌వ‌న్‌తో పూన‌మ్‌కు సీక్రెట్ ఎఫైర్ ఉందా.. ఇవిగో ప‌క్కా ఆదారాలు..!

    సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ ఛానెళ్ల‌ల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే క‌త్తి మ‌హేష్ ఆదివారం మొద‌టిసారిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా కేవ‌లం ప‌వ‌న్ …

    Read More »
  • 8 January

    మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ..పార్టీ మార్పుపై సదరు ఎమ్మెల్యే క్లారీటీ …

    ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో …

    Read More »
  • 8 January

    టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే..!

    తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత మూడున్నర సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి లో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇవాళ …

    Read More »
  • 8 January

    నేడు కరీంనగర్‌లో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

    ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మరో ముందడుగు వేశారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం …

    Read More »
  • 8 January

    ”2014లో నీ త‌ల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”

    టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat