టాలీవుడ్ నాగబాబు అంటే తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన సినిమాలతో ..మెగాస్టార్ బ్రదర్ గా పాపులర్ అయ్యారు .గతంలో మెగస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మాతగా అరేంజ్ మూవీ వచ్చిన సంగతి తెల్సిందే . ఆ మూవీతో నాగబాబు నిర్మాతగా ఇరవై మూడు కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు కూడా …
Read More »TimeLine Layout
January, 2018
-
4 January
ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ యువకుడితో అక్రమ సంబంధం
దేశంలో అక్రమ సంబంధాలు చాల దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లు ఆనాదలుగా మారుతున్నారు. అయితే సాధారణంగా పెళ్లైన తరువాత భార్యలు ఉండగానే భర్తలు రెండో వివాహం చేసుకోవడం చూస్తున్నాం. కానీ, ఆ భర్త మాత్రం తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లాడేందుకు సమ్మతించాడు. బీహార్లోని వజీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింత వైనం చోటుచేసుకుంది. వివరాలను చూస్తే బీహార్ …
Read More » -
4 January
క్షుద్రపూజలు బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తీరుపై ఫైర్
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని …
Read More » -
4 January
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మాట చెప్పిన జగన్ ….
ఇటీవల జరిగిన వైసీపీ పార్టీ ప్లీనరీలో ఏపీ వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వాగ్దదానాలు హాట్ టాపిక్గా మారాయి. ‘మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు ‘అన్న వస్తున్నాడు – నవరత్నాలు తెస్తున్నాడు” అని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ విధంగా జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. …
Read More » -
4 January
”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More » -
4 January
ఏపీలో లైంగిక వేధింపులతో సీఐ సస్పెన్షన్
ఏపీలో కొంతమంది పోలీసుల తీరు చా దారుణంగా ఉంది. అమ్మాయిలతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విశాఖపట్నం మూడో పట్టణ సి.ఐ. బెండి వెంకటరావును సస్పెండ్ చేస్తూ విశాఖ సీపీ టి.యోగానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రబుద్ధుడిపై సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాఖ నగరానికి చెందిన యువతి మూడో పట్టణ పోలీసుస్టేషన్ను ఆశ్రయించారు. ఆ కేసు దర్యాప్తు …
Read More » -
4 January
ఆ పేరు చెప్పగానే.. చంద్రబాబులో టెన్షన్ టెన్షన్..!!
ఆ మహానేత పేరు వింటే చాలు.. ఆ ముఖ్యమంత్రి షేక్ అవుతున్నారు. ఆ మహానేత మరణించి ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతోంది. ఆ పేరు చెప్పగానే సీట్లో కూర్చున్న వ్యక్తి టక్కున పైకి లేచి.. ఆ పేరు చెప్పకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా పులివెందులలో చోటు చేసుకుంది. కాగా, ఇటీవల ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టామంటూ చెప్పుకుంటున్న భూమి – మన ఊరు కార్యక్రమాన్ని బుధవారం కడప జిల్లా …
Read More » -
4 January
ఫలించిన టీఆర్ఎస్ పోరాటం…
హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైకోర్టు విభనజకు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్ హాల్లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల …
Read More » -
4 January
500 మంది మహిళలు వైసీపీ చీరలు ధరించి జగన్ కి ఘన స్వాగతం…!
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్ను కలిసేందుకు వస్తున్నారు.స్వచ్చందంగా జగన్ దగ్గరికి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం 52వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర కలికిరి నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగారు. …
Read More » -
4 January
మంత్రికేటీఆర్ పథకం సూపర్…లేఖ రాసిన యువ పారిశ్రామికవేత్త..
తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతమని డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారపు కొనియాడారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు రఘుపతి బుధవారం సందేశం పంపారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి ప్రస్తుతం సొంతంగా పరిశ్రమను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వపరంగా, పారిశ్రామిక విధానం వల్ల తనకు కలిగిన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.తాను గతంలో 15 సంవత్సరాల పాటు అనేక కంపెనీల్లో ఫార్మా రీసెర్చ్ …
Read More »