TimeLine Layout

December, 2017

  • 25 December

    రేవంత్ రెడ్డి పై మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

    ఇటీవలే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ  సంచలన వాఖ్యలు చేశారు . రేవంత్ వెళ్లిపోవడం వల్లే టీటీడీపీ మూతపడుతోందన్న సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై అయన స్పందించారు .. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? అని అయన …

    Read More »
  • 25 December

    త్వరలో క్రిస్ట్రియన్ భవన్..మంత్రి తలసాని

    తెలంగాణలో క్రిస్టియన్ భవన్‌ త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తలసాని.. క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని..ప్రతి పండుగకు ప్రభుత్వం గిఫ్ట్‌లు పంచుతోందని గుర్తు చేశారు. కాగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కథడ్రల్ చర్చిలో ఇవాళ తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. …

    Read More »
  • 25 December

    అద్భుత ఫ‌లితాలు ఇస్తున్న పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్క‌ర‌ణ‌లు

    తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్థికంగా చితికిపోయిన ఈ శాఖ ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. 14 నెలల కాలంలోనే 1,618 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ఆర్థిక క్రమశిక్షణ, అవినీతి అక్రమాలకు చెక్‌ పెట్టడం, దుబారాను తగ్గించటం, రైస్‌ మిల్లర్లు, కిరోసిన్ డీలర్లు, ఎఫ్‌సీఐ, కేంద్రం నుంచి రావాల్సిన పాత బకాయిలను వసూలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా …

    Read More »
  • 25 December

    రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి తీరును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తప్పుబట్టారు. రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లేదా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేబినెట్‌ మంత్రిగా ఉన్న నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం …

    Read More »
  • 25 December

    వైఎస్ జగన్ ప్రజలకు భారీ బంపర్ ఆఫర్…ఖచ్చితంగా ఇక ఓట్లన్నీ ఆయనకే

    ఏపీలో ఒక్క సంవత్సరం తరువాత ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతీరేకత ఉండండతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీలైనంత ఎక్కువగా హామీల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే ఎన్నికల ప్రచారసభలను తలపించేలా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు పేరిట హామీలు ప్రజల్లో బాగా మంచి స్పందన వచ్చిందని వైసీపీ నాయకులు …

    Read More »
  • 25 December

    ఈ చిన్నారికి మంత్రి కేటీఆర్ ఫిదా..!

    చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఖమ్మంనగరం లోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల శనివారం నిర్వహించిన ఇన్ స్పైర్ 2017లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు. Sir you are a True Inspiration to Many of our Students @KTRTRS #khammamITHub# pic.twitter.com/7vPo3gDlCm — krishna chaitanya (@chaitu2777) December 24, 2017 ఖమ్మం నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐటీ …

    Read More »
  • 25 December

    పదో తరగతి అమ్మాయి…. ప్రేమ కోసం

    గత కొద్ది రోజులుగా విద్యార్థుల ఆత్మ హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలవల్ల కొందరు… ప్రేమ వల్ల మరికొందరు ప్రాణలు వదులుకుంటున్నారు. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ పట్టణ శివారు సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ శివారులోని సిగ్నల్ …

    Read More »
  • 25 December

    వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు షెడ్యూలు ఇదే…!

    ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను …

    Read More »
  • 25 December

    డిసెంబర్‌ 31 తర్వాత వాట్సప్‌ పనిచేయదని కంపెనీ…?

    డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్‌ ఫీచర్లను …

    Read More »
  • 25 December

    ఏపీలో నిరుద్యోగ భృతికి ఈ అర్హతలుండాలి…ప్రభుత్వం విడుదల

    టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat