TimeLine Layout

December, 2017

  • 21 December

    చంద్రబాబు చేసిన ట్వీట్ కు జగన్ అదిరిపోయే రిప్లై

    ఇవాళ ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. Wishing you a happy birthday @YSJagan. May God bless you with a happy and healthy life. — N Chandrababu Naidu (@ncbn) December …

    Read More »
  • 21 December

    బాలయ్య ‘జై సింహా’ టీజర్ విడుదల..!

    నందమూరి బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ జై సింహ “. నయనతార, హరిప్రియ, నఠాషా దోషి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా 30 సెకన్ల నిడివిగల టీజర్ విడుదల చేశారు.చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 24న విడుదల చేయనున్నారు …

    Read More »
  • 21 December

    కాళేశ్వ‌రం ప్రాజెక్టును చూసి మురిసిపోయిన ఎన్నారైలు

    తెలంగాణ ఎన్నారైలు రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో పాల్గొన్న ఎన్నారైలు రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న అనంత‌రం మిషన్ భగీరథ, డబల్ బెడ్రూం ఇళ్లు, ఎడ్యుకేషన్ హబ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు సందర్శించారు. గురువారం …

    Read More »
  • 21 December

    మంత్రి కేటీఆర్‌ స్మార్ట్‌, యంగ్‌ లీడర్‌..!

    రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్మార్ట్‌, యంగ్‌ లీడర్‌ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్‌ వరల్డ్‌ అవార్డును ప్రకటించిన లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు. Was an honour to hand over a …

    Read More »
  • 21 December

    వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేసి, రక్తదాన శిబిరం నిర్వహించారు. పేదలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిలు కార్యకర్తల నడుమ కేక్‌ కట్‌ చేసి …

    Read More »
  • 21 December

    ప్రింటింగ్ ప్రెస్ కూలోడివి…ఇన్నికోట్లెక్క‌డివి రేవంత్‌..?

    కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం చిత్రంగా ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆరెస్ ఎల్పీ లో విలేకరులతో మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ తీరుపై మండిప‌డ్డారు. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు జడ్చర్ల కాంగ్రెస్ …

    Read More »
  • 21 December

    సీఎం కుర్చీపై బెట్టింగ్ జోరు

    దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను సృష్టించిన గుజ‌రాత్ ఎన్నికలు ఫలితం త‌ర్వాత కూడా అదే ట్విస్ట్‌ను కొన‌సాగిస్తోంది. గ‌ట్టిపోటీ మ‌ధ్య గెలుపు సాధించిన రాష్ట్రంలో సీఎం కుర్చీపై ఎవ‌రిని కూర్చోబెట్టాల‌నే అంశంపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో గుజరాత్‌ సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మ‌రోవైపు ముఖ్యమంత్రి రేసులో రోజుకోపేరు తెరపైకి వస్తోంది. బీజేపీ హై కమాండ్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాలాగ పందెం రాయుళ్లు …

    Read More »
  • 21 December

    ”ప‌వ‌న్‌పై క‌త్తి తాజా కామెంట్స్‌”.. న‌వ్వు ఆపుకోలేరు..!!

    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా న‌టించిన చిత్రం అజ్ఞాతవాసి. మొన్నీమ‌ధ్య‌నే ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రుపున్న ఈ చిత్రం వెండితెర‌పై ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ‌మ‌వుతోంది. రానున్న జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఆ ఫంక్ష‌న్‌లో అనిరుద్ లైవ్ షో చేశాడే కానీ అది లైవా, ట్రాకా అర్ధం కాకుండానే అలా ముగిసిపోయింది. ఇక స్పీచులు. రూలు ప్రకారం అందరూ పవన్ కళ్యాణ్ ని పొగిడారు. ఫ్యాన్స్ కేకలు కామన్. …

    Read More »
  • 21 December

    టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై ..జగన్ సమక్షంలో వైసీపీ గూటికి ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు నలబై రోజుల నుండి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం జగన్ మంత్రిపరిటాల సునీత సొంత ఇలాఖా అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు . ఈ క్రమంలో నల్లమాడకు చెందిన మాజీ సీనియర్ ఎంపీటీసీ ,టీడీపీ నేత డి.కుళ్లాయి నాయక్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు .దీనికి సంబంధించిన …

    Read More »
  • 21 December

    ఆ విష‌యంలో మ‌న‌మే నంబ‌ర్ వ‌న్..మంత్రి హ‌రీశ్‌రావు

    కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ అనేక రంగాల్లో నెంబర్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని రంగాల్లో ప్రథ‌మ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలలో కూడా నెంబర్ స్థానంలో ఉండ‌టం సంతోష‌క‌ర‌మ‌న్నారు. 97 శాతంతో మన రాష్ట్రం గిడ్డంగులను ఉపయోగించుకోవడంలో ప్రథ‌మ స్థానములో నిలిచింద‌ని పేర్కొన్నారు. ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఖండ్, చివరి స్థానములో గుజరాత్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat