TimeLine Layout

December, 2017

  • 20 December

    తెలంగాణ‌కు మిలిట‌రీ స్థలాలు..పార్ల‌మెంటులో ఎంపీకీల‌క ప్ర‌తిపాద‌న‌

    పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్‌ రెడ్డి కేంద్రానికి కీల‌క‌ విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం భూమి సేకరించేందుకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు. పలు పథకాల కోసం భూమి సేకరణ ఇబ్బంది అవుతోందని గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ  తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల …

    Read More »
  • 20 December

    అభివృద్ధిప‌థంలో తెలంగాణ..మహేష్ బిగాల

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో  పయనిస్తూ సంక్షేమంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తోందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేట‌ర్ మ‌హేశ్ బిగాల అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద మిషన్ భగీరథ  ప్రాజెక్టు పనులను పరిశీలించిన 70 మంది ఎన్నారై సభ్యుల బృందంతో క‌లిసి ప‌రిశీలించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు… ప్రపంచ తెలుగు మహాసభ లలో 42 దేశాల నుంచి 450 మంది  ప్రతినిధులు  …

    Read More »
  • 20 December

    తెలంగాణకు మరో అరుదైన గౌరవం

    నూతనంగా ఏర్పడి అనేక సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెడుతూ అభివృద్ధి పధంలో దుసుకేళ్ళుతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. మున్సిపాలిటీల్లో పాలన, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధిపై ఇచ్చే స్కోచ్ అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. అత్యధికంగా 11 అవార్డ్స్ దక్కించుకున్నది. డ్రై రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ లో సిరిసిల్ల మున్సిపాలిటీని గుర్తించారు. క్లీన్ అండ్ గ్రీన్ కింద చెత్తను సేకరించటం, తరలించటంలో …

    Read More »
  • 20 December

    ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టిన మోదీ

      విన్న , ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఓ కవి అన్నట్టు ఒక్కోసారి అప్రతిహత విజయాలు సైతం భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. ఎక్కడ 2 రాష్ట్రాలు…ఎక్కడ 19 రాష్ట్రాలు. బీజేపీ విజయ ప్రస్థానం ఇది. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయఢంకా మోగించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఢిల్లీలో బుధవారంనాడు ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ విజయ ప్రస్థానం తలుచుకుంటూ భావోద్వోగానికి గురయ్యారు. ఎన్నికల్లో విజయాల …

    Read More »
  • 20 December

    జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు

    అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి రాక్షసుడంటూ ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ స్వరూప మాట్లాడుతూ.. చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు. ‘‘జేసీ దివాకర్ రెడ్డి …

    Read More »
  • 20 December

    ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి

    ప్రపంచ తెలుగుమహాసభల ముగింపువేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటనను ముగించుకోని ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరారు.

    Read More »
  • 20 December

    ప్రపంచ తెలుగు మహాసభల పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాదు విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుండి తెలంగాణ ప్రభుత్వ౦, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు . ఈ నేపధ్యంలో I whole heartedly appreciate this …

    Read More »
  • 20 December

    ఎంపీ పొంగులేటికి సీఎం కేసీఆర్ పరామర్శ

    ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరిన సీఎం.. కల్లూరు మండలం నారాయణపురంకు మధ్యాహ్నం చేరుకున్నారు. ఎంపీ పొంగులేటి నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆయనను పరామర్శించారు.

    Read More »
  • 20 December

    ఒకరి ఫొటోలను మరొకరు వాడలేరు..!

    భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్న సంస్థగా పేరు తెచ్చుకుంది. మరిన్ని ఉపయోగకర ఆప్షన్స్‌ను అందుబాటులోకి తేవాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. అందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్‌పై ఫేస్‌బుక్ కసరత్తు …

    Read More »
  • 20 December

    2019 సార్వత్రిక ఎన్నిక‌లు .. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యేకి సీటు గ్యారెంటీ లేదా..?

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు చూస్తే నోయ్యి .వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ ..పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat