తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఎల్బీస్టేడియం ప్రధాన వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సభకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరయ్యారు. రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదికపై రాష్ట్రపతి మాటలాడుతూ.. తెలుగులో సోదర.. సోదరీమణుల్లారా.. అని తన ఉపన్యాసాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత …
Read More »TimeLine Layout
December, 2017
-
19 December
తెలంగాణ గడ్డపై.. తెలుగు తప్పనిసరి ఉండాల్సిందే.. సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాసభల ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మంగళవాయిద్యాల నడుమ రాష్ట్రపతిని సభా వేదిక వద్దకు తీసుకొచ్చారు.ఈ సందర్బంగా …
Read More » -
19 December
అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కఠత రేపినా.. చివరికి కాషాయం గ్యాంగ్కి విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాషాయ దళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే తీరా రిజల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …
Read More » -
19 December
గర్భిణుల కోసం త్వరలో 102 పేరిట 200 అంబులెన్సులు..మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గర్భిణుల కోసం 102 పేరిట 200 అంబులెన్సులను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలో 78 లక్షల 15 వేల ఖర్చుతో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, ఔట్ పేషెంట్ విభాగాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ … త్వరలో కల్వకుర్తి, ఆమన్ గల్ ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి …
Read More » -
19 December
సీతారామా ప్రాజెక్టు..సర్కారు ఇంకో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతోంది.. ఒక్కో ప్రాజెక్టును వరుసగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలో మరో ముందడుగు పడింది. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు రాష్ర్ట వన్య ప్రాణి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ర్ట వణ్య ప్రాణి బోర్డు గవర్నింగ్ బాడీ …
Read More » -
19 December
రేవంత్ గాలి తీసేసిన కిషన్ రెడ్డి
ఇటీవలే కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డిని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అడ్డంగా బుక్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని ఇవి అసాధారణ ఫలితాలని తెలిపారు. గుజరాత్ లో ఆరో సారి సూపర్ సిక్సర్, డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని కుహనా మేధావులు, విశ్లేషకులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. 5 సంవత్సరాలు కాంగ్రేస్ ఓడిపోతే మాట్లాడటం …
Read More » -
19 December
గుజరాత్ రిజల్ట్.. వైసీపీ నేర్చుకోవల్సిన ముఖ్యమైన పాఠం..!
వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.., ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే …
Read More » -
19 December
బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొననున్నారు.ఈ క్రమంలో అయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్రపతి కి గవర్నర్ నరసింహన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రజా ప్రతినిధులు , ఇతర అధికారులు స్వాగతం పలికారు . బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.05 గంటలకు రాజ్భవన్కు వస్తారు. సాయంత్రం 6 గంటలకు రాజ్భవన్ నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకొని …
Read More » -
19 December
వాటిని బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలు.. మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణలో తెలుగు భాషపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైమాట్లడుతూ ….మన భాషను మన యాసను బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరాయి పాలకుల కారణంగా మన యాసను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో మన భాషకు యాసకు టీఆర్ఎస్ …
Read More » -
19 December
సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే..ఛీఛీ దారుణం
ఆస్తి కొసం ఏమైన చేయ్యడానికి కొంత మంది దుర్మర్గులు పాటుపడుతుంటారు. మరోప్క చంపాడనికైన సిద్దంగా ఉంటారు. ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపేశాడు. అమ్మను లారీతో తొక్కించి హత్యచేశాడు. ఈ విషాదకర ఘటన బెంగళూరు శివారు విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కెంపమ్మతిమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిపై కేసు నమోదుచేసిన విశ్వనాథపుర పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. …
Read More »