TimeLine Layout

December, 2017

  • 19 December

    తిరుపతి నగరం నడిబొడ్డున రెట్‌లైట్‌ ఏరియా

    ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్‌ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రెట్‌లైట్‌ ఏరియాను తలపిస్తున్న తిరునగరి.. తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి …

    Read More »
  • 19 December

    కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    భాగ్య‌న‌గ‌రంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్ర‌తిష్టాత్మ‌కంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావ‌రి జర‌గ్గా.. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, జ‌గ‌ప‌తి బాబు, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …

    Read More »
  • 19 December

    మంత్రి కేటీఆర్ నా క‌ళ్ళు తెరిపించారు.. చిరంజీవి

    2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …

    Read More »
  • 19 December

    బాబోయ్‌.. ”చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ జోకులు” మ‌ళ్లీ పేలాయ్‌..!!

    అవును మీరు చ‌దివింది నిజ‌మే. చంద్ర‌బాబుపై క‌త్తి మ‌హేష్ మ‌ళ్లీ సెటైర్స్ వేశాడు. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చెప్పింది చంద్ర‌బాబేన‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్ప‌లేదండి బాబూ.. స్వ‌యాన టాలీవుడ్ క్రిటిక్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన క‌త్తి మ‌హేష్ చెప్పారు. ఇంత‌కీ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చంద్ర‌బాబు దేవుడికి చెప్ప‌డ‌మేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై క‌త్తి మ‌హేష్ ఇచ్చిన క్లారిటీ చ‌దివేద్దాం మ‌రీ. అస‌లు …

    Read More »
  • 19 December

    గుజరాత్ లో ఓడి గెలిచిన కాంగ్రెస్ ..రాహుల్ కి మంచి పరిణామమే ..!

    దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో అందరు అనుకున్నట్లే బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .కాకపోతే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పినట్లు నూట యాబై సీట్లతో కాకుండా తొంబై తొమ్మిది సీట్లతో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది .అయితే గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిన కానీ రాహుల్ గాంధీకి మంచి పరిణామమే .అది ఏమిటి మంచి పరిణామం అంటున్నారా …

    Read More »
  • 19 December

    జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ …

    Read More »
  • 19 December

    హిమాచల్ ప్రదేశ్ బీజేపీ పార్టీకి బిగ్ షాక్..

    సోమవారం విడుదలైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ నలబై నాలుగు స్థానాల్లో ,కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టిన కానీ ఆ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తగిలింది .ఆ పార్టీ తరపున పోటి చేసిన ప్రముఖులిద్దరూ ఓడిపోయారు . అందులో మొదట ఆ పార్టీ సీఎం …

    Read More »
  • 19 December

    జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై మోడీ ఆరా..! ఎందుకో తెలుసా..?

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైకాపా అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ స‌ర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. న‌వంబ‌ర్ 6వ తేదీన ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్రకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. జ‌గ‌న్ అడుగులో అడుగు వేసేందుకు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు విచ్చేస్తుండ‌టంతో… జ‌గ‌న్ పాద‌యాత్ర ఇప్పుడు ప‌లు పార్టీల‌ను ఆక‌ర్షిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు …

    Read More »
  • 19 December

    ఉదారతను చాటుకున్న వైఎస్ జగన్.

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు . దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి …

    Read More »
  • 19 December

    రెండు రాష్ట్రాల్లో గెలిచిన కానీ బీజేపీ పార్టీకి షాక్..

    సోమవారం విడుదలైన గుజరాత్ ,మధ్యప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది .అయితే ఆ పార్టీ ఓడిన కానీ మంచి ఊరట నిచ్చే విజయం దక్కింది .పంజాబ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .ఇదే ఏడాది మొదటిభాగంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ తాజాగా స్థానిక సంస్థల్లో గెలుపొందటం ఊరటనిచ్చే అంశం .. రాష్ట్రంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat