TimeLine Layout

December, 2017

  • 18 December

    విజయవాడలో అర్థరాత్రి మరో దారుణ హత్య

    బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. జన సంచారం రద్దీగా ఉండే సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. నగరంలోని రాఘవేంద్ర థియేటర్‌ వద్ద ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చందా వెంకటేశ్వర రాజు(55)ను అతి దారుణంగా పొడిచి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాజు శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, …

    Read More »
  • 18 December

    బిగ్ బ్రేకింగ్ థ్రిల్ల‌ర్‌ : తారుమారవుతున్న గుజ‌రాత్‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..?

    గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు. తొలుత లెక్కింపులో ఆధిక్యతను ప్రదర్శించిన విజయ్ రూపానీ తాజాగా వెనుకబడిపోయారు. గుజరాత్ లోని రాజ్ కోట్ వెస్ట్ నుంచి విజయ్ రూపానీ పోటీ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఊహించిన‌ట్టే కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. దీంతో గుజరాత్ ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యేటట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గుజరాత్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో …

    Read More »
  • 18 December

    రాహుల్‌గాంధీ గెలవాలని ప్రత్యేక పూజలు..!

    గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది..గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా..కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు (హవాన్) నిర్వహిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ నాయకత్వం విజయం సాధించాలని కాంక్షిస్తూ..ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబసభ్యులు పూజలు నిర్వహించారు.

    Read More »
  • 18 December

    ఆ రెండు రాష్ట్రాల్లో హోరాహోరీ!

    మ‌రికొద్దిసేప‌ట్లో గుజ‌రాత్‌, హిమాచల్‌ప్ర‌దేశ్ ఓట‌ర్ల తీర్పు వెలువ‌డ‌నుంది. అయితే, ప్ర‌స్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ టెక్కింపు టీ 20 మ్యాచ్‌ను త‌ల‌పిస్తోంది. నిమిషానికి.. నిమిషానికి ఓట‌ర్ల తీర్పు మారుతున్న నేప‌థ్యంలో ఓట‌ర్ల తీర్పు ఎవ‌రివైపు ఉందో అన్న విష‌యాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంచ‌నావేయ‌లేక‌పోతున్నారు. అయితే, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఓట్ల లెక్కింపు అందుబాటులో ఉన్న ట్రెండ్స్ మేరకు బీజేపీ 97 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, …

    Read More »
  • 18 December

    ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు నిజ‌మ‌య్యేనా..?

    మ‌రికొద్ది సేప‌ట్లో విడుద‌ల కానున్న హిమాచ‌ల్‌, గుజ‌రాత్ రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం దేశ ప్ర‌జ‌లంంద‌రూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సంస్థ‌లు చేసిన స‌ర్వే ఫ‌లితాలు బీజేపీ వైపే మొగ్గు చూపిన‌ప్ప‌టికీ.. బీజేపీ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఇందుకు కార‌ణం గ‌తంలో బీహార్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌లు స‌ర్వే సంస్థ‌లు బీజేపీ గెలుస్తుంద‌ని, త‌మ స‌ర్వే ద్వారా ఆ విష‌యం వెల్ల‌డైంద‌నంటూ ఎగ్జిట్ …

    Read More »
  • 18 December

    దావుడా! ఈ క‌త్తి.. చంద్ర‌బాబునూ వ‌ద‌ల్లేదు..!!

    మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తే, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం, ఇక్క‌డ అంద‌రికి వారి వారి భావాల‌ను చెప్పుకునే …

    Read More »
  • 17 December

    ప్రజాసంకల్పయాత్ర..38వ రోజు షెడ్యూల్‌ ఇదే

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్‌ క్రాస్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకు బిల్వంపల్లికి చేరుకుంటుంది. 10.30కు నెలకోట తండా చేరుకున్నాక అక్కడ పార్టీ జెండాను వైఎస్‌ జగన్‌ ఎగురవేస్తారు. 11.30కు నెలకోట చేరుకుంటారు. 12.30కు ధర్మవరంలో భోజన విరామం ఉంటుంది. పాదయాత్ర …

    Read More »
  • 17 December

    సీఎం కేసీఆర్ ను దీవించండి.. మంత్రి హరీశ్

    తెలంగాణ రాష్ట్ర  ప్రజల కోసం 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు రచించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆశీస్సులు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిండు మనస్సుతో  సీఎం కేసీఆర్ కు దీవెనలు ఇవ్వాలని కోరారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజక్ట్ నుంచి సాగునీటిని అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.వచ్చే జనవరి చివరికల్లా దేవాదుల పంపులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి …

    Read More »
  • 17 December

    భారత్ ఘనవిజయం

    విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకున్నది. 2 వికెట్ల నష్టానికి భారత్ 219 పరుగులు చేసింది. భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్ ను గెలుచుకున్నది.

    Read More »
  • 17 December

    “లీడర్ ఆఫ్ ది ఇయర్” కేటీఆర్‌

    తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు మంత్రి కేటీఆర్  ఎంపికయ్యారు. ఆయనను బిజినెస్ వరల్డ్ “లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” వరించింది. ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్‌రూమ్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat