ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఘనమైన ఆర్థికవృద్ధి నమోదు చేసిందని వెల్లడించారు. హైరాబాద్ టెక్మహీంద్రా క్యాంపస్లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జనవరి 1 నుండి రైతులకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందించబోతున్నామని ఇది దేశంలోనే మొదటిసారి అని మంత్రి కేటీఆర్ వివరించారు. రోజువారీ జీవితాల్లో టెక్నాలజీ …
Read More »TimeLine Layout
December, 2017
-
14 December
కేటీఆర్ను రాక్ స్టార్ పొలిటీషియన్ అంటున్న టెకీలు ఏ కంపెనీ వారంటే..
హైదరాబాద్ టెక్మహీంద్రా క్యాంపస్లో `మిషన్ ఇన్నోవేషన్ సదస్సు`లో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి టెకీలు ఫిదా అయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయన్నారు. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనేక …
Read More » -
14 December
మంత్రి కేటీఆర్ మాటలకు ఫిదా అయిన…జాతీయ సర్వీసుల అధికారులు
`ఒక్కోసారి ఏదైనా చేయాలన్న తపన ఉన్నా.. ఉన్నతాధికారులు సహా ఇతరత్రా కారణాల వల్ల చేయలేకపోవచ్చు. అయినప్పటికీ ఉన్న హద్దుల్లో అయినా సేవ చేయాలి అనుకోవాలి కానీ నిరుత్సాహపడొద్దు. దేశానికి, సమాజానికి మీ తోడ్పాటు, సహకారం కీలకం` ఇది రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయం. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో…అల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ 92వ ఫౌండేషన్ …
Read More » -
14 December
మంత్రి కేటీఆర్ ప్రయత్నాన్ని మెచ్చుకున్న ఇజ్రాయిల్ టెక్ నిపుణుడు
తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ప్రవేశపెట్టిన సైబర్ సెక్యురిటీ పాలసీ అద్భుతంగా ఉందని ఇజ్రాయిల్కు చెందిన సైబర్ సెక్యురిటీ నిపుణుడు రామ్ లెవీ ప్రశంసించారు. ఈ విషయంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను ప్రశంసించకుండా ఉండలేమన్నారు. ఇటు సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే…అటు పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఇందులో అంశాలున్నాయని అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలోఇంటర్నేషనల్ సైబర్ సెక్యురిటీ కాన్ఫరెన్స్-2017 గురువారం …
Read More » -
14 December
గుజరాత్ ఎలక్షన్స్.. ఎగ్జిట్ పోల్స్ అవుట్ ..!
గుజరాత్లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ చేశాయి. నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటుధరలు, పాటీదార్ల రిజర్వేషన్లు, దళితులపై దాడులు, ఓబీసీ రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 1828 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ, యువనేత రాహుల్ …
Read More » -
14 December
చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జగన్ బౌన్సర్లు..!
ఏపీలో జగన్ పాదయాత్ర అనంతపురంలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులందరికీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చి చంద్రబాబుకు అండగా నిలుస్తూ.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జనసే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాకరని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …
Read More » -
14 December
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది ..?
దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటి చేస్తున్నాయి .ఈ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు సెమిఫైనల్ వార్ గా ఇరు పార్టీలు భావిస్తున్నాయి . ఈ తరుణంలో ఓటర్లు ఎవరివైపు ఉన్నారో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి .ఈ …
Read More » -
14 December
మా సొంత చెల్లే.. తన పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్న.. కేసీఆర్
ఉమా మాధవ రెడ్డి తన కుమారుడితో కలిసి గురవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ…ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎలాంటి పదవుల కోసం డిమాండ్ చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబానికి.. ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం.. సొంత చెల్లి …
Read More » -
14 December
జనసేన పార్టీకి తొలి షాక్ ..కోర్టులో కేసు ..
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో జనసేన పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు తెలిపాడు .దీంతో నాలుగు ఏండ్లుగా జనసేన టీడీపీ సర్కారుతో కల్సి పని చేస్తున్నారు . ఈ నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రంలోరాజధాని జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్నిఏర్పాటు …
Read More » -
14 December
గుజరాత్ లో ఎగరనున్న కాషాయం జెండా..
యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది . దేశంలో …
Read More »