TimeLine Layout

December, 2017

  • 12 December

    2018 జూన్ కల్లా కల్వకుర్తి పూర్తి.. మంత్రి హరీశ్

    పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాజెక్టు పనులన్నిటినీ వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. యాసంగి సీజన్ లో ఎంత ఆయకట్టుకు నీరిస్తున్నారో, ఏ పంట ఎన్ని ఎకరాలలో సాగవుతున్నదో సమగ్ర అంచనా రూపొందించాలని ఆయన అన్నారు. టైమ్ లైను ప్రకారం పనులు పూర్తి చేయాలని, ఎలాంటి అలసత్వం పనికి రాదని అన్నారు. మంగళవారం ఇక్కడ జలసౌధ లో కలవకుర్తి ఎత్తిపోతల …

    Read More »
  • 12 December

    జొన్న రొట్టెలు లేవా..? అవి నాకు కావాలి..ఎర్రబెల్లి

    తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే .పైగా అధికార పార్టీలో ఉన్నాడు .చుట్టూ భారీగా కాన్వాయ్ ..ఎప్పుడు తన వెంట నడిచే భారీగా అనుచరవర్గం .అయితేనేమి ఆయన అవన్నీ వదిలిపెట్టి మరి ఒక సామాన్యుడిలా వ్యవహరించాడు .ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి అని నిరూపించాడు . అసలు విషయానికి రాష్ట్రంలో వరంగల్ రూరల్ …

    Read More »
  • 12 December

    ఈనెల 14న గులాబీ గూటికి టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి …

    తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గూలబీ గూటికి చేరిన సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు . తాజాగా మరో సీనియర్ మాజీ మంత్రి ఒకరు గూలబీ గూటికి చేరనున్నారు .ఉమ్మడి నల్గొండ జిల్లాకు …

    Read More »
  • 12 December

    వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు షెడ్యూల్‌… రాప్తాడులో జెండాఆవిష్కరణ

    వైసీపీ అధ్యక్షుడు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. రుద్రమ పేట, సవేరా ఆసుపత్రి క్రాస్‌, కాకల్లపల్లి క్రాస్‌, డాల్ఫిన్స్‌ హోటల్‌ రోడ్డు మీదుగా ప్రసన్న పల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్‌ బ్రేక్‌ తీసుకుంటారు. అనంతరం 3 …

    Read More »
  • 12 December

    జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..

    ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …

    Read More »
  • 12 December

    కర్నూలులో మరో ఉప ఎన్నిక…ఈసారి గెలుపేవరిది…?

    క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ఇప్ప‌టికే రాష్ర్టంలో కాక పుట్టించింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగిన విషయం తెలిసిందే. గెలుపు కోసం టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, వైసీపీ నుంచి శిల్పామోహ‌న్‌రెడ్డి పోటీ పడగా. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్క‌డే ఉండి గెలుపుకోసం ఎన్నో తంటాలు పడి గెలిచారు. ఇక తాజాగా క‌ర్పూలు జిల్లాలో మ‌రో ఉప ఎన్నిక‌కు తెర‌లేవ‌నుంది. టీడీపీ నుండి ఎమ్మెల్సీగా …

    Read More »
  • 12 December

    పవన్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన చక్రపాణి రెడ్డి

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,నంద్యాల పార్లమెంటు నియోజక వర్గ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు .ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు …

    Read More »
  • 12 December

    చంద్ర‌బాబుకు బ్రేకింగ్ షాక్‌ .. వైసీపీలో చేరనున్న బెజవాడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

    ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌కి మాస్ట‌ర్ స్ట్రోక్ త‌గ‌ల నుంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త సంచ‌ల‌నం రేపుతోంది. టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి త్వరలోనే వైసీపీలో చేరనున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని రాజశేఖర్ పై స్వల్ప తేడాతో గెలుపొందారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కూడా హస్తం పార్టీలో …

    Read More »
  • 12 December

    అనంతలో మ‌ద్దెల చెరువు సూరి భార్య‌ భానుమతి… వైసీపీ నుండి పోటి..నియోజకవర్గం ఇదేనా

    వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో జ‌రిగిన తాజా ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. గంగుల భానుమతి జ‌గ‌న్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి సతీమణి అయిన‌ భానుమతి… గత కొంతకాలంగా ఈమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం పరిధిలో సాగుతున్న …

    Read More »
  • 12 December

    హైద‌రాబాద్ రోడ్ల ద‌శ‌ను మార్చేందుకు…455 కోట్లతో ప్రణాళిక‌లు

    హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్లు మ‌రింత సొబ‌గుల‌ను అద్దుకోనున్నాయి. ఇంకా చెప్పాలంటే…నాలుగు నెలల్లో నగర రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. రూ.454.75 కోట్లతో రోడ్లు వేయాలని బల్దియా నిర్ణయించింది. మార్చి 31లోపు ఈ పనులు పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొదట పనులు పూర్తిచేసి అనంతరం అంతర్గత రోడ్లు వేయనున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పనులు చేసేలా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat