మూడు వన్డేల సిరిస్ లో భాగంగా టీంఇండియా ,శ్రీలంక ల మధ్య మొదటి వన్డే అహ్మదాబాద్ లోని ధర్మశాల మైదానంలో జరిగింది .ముందు బ్యాటింగ్ చేసిన టీంఇండియా కేవలం 112పరుగులకే కుప్పకూలింది .తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక విజయం సాధించింది .లంక కేవలం మూడు వికట్లను కోల్పోయి ఇరవై ఓవర్లలో 114 పరుగులు చేసింది .దాదాపు పదేండ్ల తర్వాత టీంఇండియా చెత్త రికార్డును సొంతం చేసుకుంది .ఈ క్రమంలో మొదట …
Read More »TimeLine Layout
December, 2017
-
10 December
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజీనామా చేస్తా -బాబుకు ఎమ్మెల్యే వార్నింగ్
ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కాపు సెగ అప్పుడే తగిలింది .ఇటివల జరిగిన ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు,కాపులను బీసీల్లో చేరుస్తూ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .అయితే గత నాలుగు ఏండ్లు కాపు రిజర్వేషన్లకు దూరంగా ఉంటూ వచ్చి మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుకు రావడం పై రాష్ట్ర …
Read More » -
10 December
రెండో వికెట్ కోల్పోయిన లంక …
టీంఇండియాతో ధర్మశాలలో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో పర్యాటక జట్టు శ్రీలంక ఇన్నింగ్స్ లో రెండో వికెట్ ను కోల్పోయింది .మొదట బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు టీంఇండియా మొత్తం వికెట్లను సమర్పించుకొని 112 పరుగులకు అల్ ఔట్ అయింది .అయితే తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన లంక పది ఓవర్లు ముగిసే వరకు రెండు వికెట్లను కోల్పోయి నలబై రెండు పరుగులను చేసింది .తరంగ ముప్పై ఐదు పరుగులతో …
Read More » -
10 December
వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ..
ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది .అందులో భాగంగా అధికార టీడీపీ పార్టీ నుండి నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ తగలనున్నది . జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత జీవీ శ్రీనాథ్ …
Read More » -
10 December
కేసీఆర్ దీక్షతోనే..డిసెంబర్ 9 చారిత్రక దినం అయింది..ఎమ్మెల్యే వేముల
కేసీఆర్ తన ప్రాణాలకు ఒడ్డి దీక్ష చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ భయపడి తెలంగాణ ప్రకటన ఇవ్వడం వల్లనే డిసెంబర్ 9 చారిత్రకదినం అయిందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని గుర్తు …
Read More » -
10 December
రేవంత్ నువ్ రవ్వంత, కేసీఆర్ ఆకాశమంత..ఎంపీ బాల్క సుమన్
కొత్త బిక్షగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైఖరి ఉందని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్ నిన్న సంస్కార హీనంగా మాట్లాడిండని…పెద్ద వారిపై మాట్లాడితే పెద్దవాన్ని అవుతనని ఊహించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ లాంటి పిచ్చి కుక్కల గురించి ఆలోచించే సమయం తమకు లేదని అన్నారు. రేవంత్ కు కేసుల సోకు ఎక్కువగా ఉందని ఎంపీ సుమన్ ఎద్దేవా చేశారు. నోట్ల కట్టలతో …
Read More » -
10 December
యువహీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న “హాన్సిక “
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి మూవీతోనే చెరగని ముద్రవేసిన భామ హాన్సిక .ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది .చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంటూ యువత మదిని దోచుకుంది .అయితే ఈ అమ్మడు ఒక కుర్ర హీరోతో ప్రేమలో మునిగి తేలుతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లో అథర్వ మురళి హీరోగా సామ్ అంటనీ దర్శకత్వంలో ఒక …
Read More » -
10 December
అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …
Read More » -
10 December
రేవంత్ బాటలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ….
తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు .కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న తర్వాత శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే …
Read More » -
10 December
అడుగడుగునా ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విడుదల చేశారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ..యాసంగి కోసమే నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే తమ …
Read More »