వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »TimeLine Layout
December, 2017
-
7 December
నాడు కాకతీయ రాజులు..నేడు టీఆర్ఎస్ సర్కార్
నాడు కాకతీయులు చెరువులు తవ్వించారు అని ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇక మీదట తెలంగాణ రాష్ట్ర సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కూడా చెరువులు తవ్వించారని ఇక మీదట చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో కాకతీయుల కాలం తరువాత ఇప్పుడు తిరిగి కొత్త చెరువుల నిర్మాణానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. సమైక్య పాలకుల కుట్రలతో నిరాదరణకు గురైన కాకతీయుల కాలం నాటి చెరువులను మిషన్కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేపట్టిన సర్కారు …
Read More » -
7 December
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్.. ప్రజలతో మొదటి ముఖాముఖి ఎక్కడంటే..!
తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిన అప్నా షహర్.ఈ వేదిక ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు సాధ్యాసాధ్యాలను బట్టి అక్కడికక్కడే పరిష్కారం చూపనున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నగరాభివృద్ధిపై సామన్యపౌరులతో పాటు ప్రజాప్రతినిధులు, సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం …
Read More » -
7 December
మంత్రి కేటీఆర్ మార్గదర్శకం…పుణేకంటే ముందు వరుసలో హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ మార్గదర్శకం విశేష ఫలితాలను ఇస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రికార్డులు సాధిస్తోంది. తాజాగా జీహెచ్ఎంసీ ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు అందించేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు బల్దియా ప్రారంభించిన ఆన్లైన్లో ఇంటి అనుమతుల ప్రక్రియ విజయవంతమైంది. మొత్తం 22,246 దరఖాస్తులు రాగా 18,616 భవనాలకు అనుమతులు …
Read More » -
7 December
కేసీఆర్ సారును కలవాలనుంది…మాకు 1500పించన్ ఇస్తున్న దేవుడు
ఓ దివ్యాంగురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవాలని ప్రయత్నిస్తోంది. తమకు సాయం చేస్తోన్న మహానుభావుడితో ముచ్చటించాలని ఆరాటపడుతోంది. ఇంతకీ ఆమె ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తోంది..ఆమె ఎవరు అంటే..మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన దివ్యాంగురాలు స్వాతి `నాలాంటి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను ఒకసారి కలువాలని ఉంది` అని వేడుకుంటోంది. నెలకు రూ.1500 పింఛన్ అందించి ఎంతోమంది దివ్యాంగులను ఆదుకుంటున్న కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేమని …
Read More » -
7 December
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని సిరిసిల్ల అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు అంశాలపైన అధికారులకు మార్గనిర్ధేశనం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ కు అయన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఓడియప్ కార్యక్రమంలో మెదటి స్థానంలో ఉన్న జిల్లా, …
Read More » -
7 December
ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే..కడియం శ్రీహరి
తెలంగాణ యాస, భాష, జీవనసౌందర్యాన్ని ప్రపంచమంతా పరివ్యాప్తి చేసే విధంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మహాసభల క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలోని సి.బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్షా సమావేశంపై …
Read More » -
7 December
మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ హబ్ గా మహబూబ్ నగర్..
తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ యూనిట్లనను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సుమారు 18 కంపెనీల అంగీకార పత్రాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు బేగంపేట క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ …
Read More » -
7 December
పవన్ కళ్యాణ్ ఓ బచ్చా ..!
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఎంత ప్రీతిపాత్రుడో ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది . సరిగ్గా 2009 తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున ప్రచారం చేస్తున్న సమయంలో బండబూతులు తిట్టిన బాబును గత సార్వత్రిక …
Read More » -
7 December
జగన్ సత్తాను తట్టుకోలేక పవన్ ను రంగంలోకి దించుతున్న బాబు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నడా ..?.జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి మరి పవన్ ను రంగంలోకి దించుతున్నడా ..?.అంటే అవును అనే అంటున్నారు వైసీపీ శ్రేణులు .వైఎస్ జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ …
Read More »