TimeLine Layout

December, 2017

  • 5 December

    తెలంగాణ విద్యార్థులు ప్రతిభావంతులు..ఎంపీ కవిత.

    నిజామాబాద్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత తిలకించారు. నిజామాబాద్ సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీ ఎలా జరుగుతుంది, ఎలా గుర్తించాలనే విషయాన్ని బోధన్ శంకర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవ్య, క్రాంతి ఎంపి కవితకు వివరించారు. ఆర్మూర్ పర్మిట్ లోని కెజిబివి స్కూలుకు …

    Read More »
  • 5 December

    కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …

    Read More »
  • 5 December

    ఎం.బి.సి. లను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ద్యేయంగా ఎం.బి.సి. కార్పొరేషన్..

    తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పట్టణంలో నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కేసీఆర్  కు “అభినందన సభ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయలను కేటాయించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత 70 సం౹౹ పాలన లో …

    Read More »
  • 5 December

    మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌…కీల‌క ఆదేశాలు

    హైద‌రాబాద్ మెట్రో రైలును వినియోగ‌దారుల‌కు హైద‌రాబాదీల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌ని మున్సిపల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఆదేశించారు. ఈ మేర‌కు అధికారుల‌కు త‌గు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపైన మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైద‌రాబాద్ మెట్రో రైల్‌ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ …

    Read More »
  • 5 December

    చేనేత కార్మికుడికి రూ.కోటి స‌హాయం అందించిన మంత్రి కేటీఆర్‌

    తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, చేనేత శాఖా మంత్రి కే తార‌క‌ రామారావు మ‌రోమారు త‌న పెద్ద‌ మ‌న‌సును చాటుకున్నారు. చేనేత రంగానికి గణనీయమైన సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని చేనేత మరియు ఔళి శాఖ మంత్రి కేటీఆర్ అందించారు. ప్రభుత్వం అందించిన ఈ కోటి రూపాయల గ్రాంట్ తో చింతకింది మల్లేశం తన లక్ష్మి అసు మిషిన్ల ఉత్పత్తిని …

    Read More »
  • 5 December

    హైదరాబాద్‌ హాస్టల్‌ లో దంత వైద్యురాలు ఆత్మహత్య…..కారణం ఇదే

    యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాగ్య నగరంలోని చైతన్యపురిలో గీతాకృష్ణ అనే దంత వైద్యురాలు ఆత్మహత్యకు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన నరేష్‌ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమె ఓ ప్రైవేట్‌ హాస్టల్‌ లో ఉంటోంది. అమె మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బలవన్మరణానికి ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తనకు …

    Read More »
  • 5 December

    బీసీలకు హైదాబాద్‌లో పరిశోధన కేంద్రం..మంత్రి ఈటెల

    బీసీలకు హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ  శాసన సభ కమిటీ హాల్లో బీసీ ప్రజా ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ…సమావేశంలో రాజకీయ, ఉద్యోగ, ప్రైవేటు, విద్యారంగాల్లో బీసీల ప్రాతినిధ్యంపై చర్చించినట్లు చెప్పారు. మరో 119 రెసిడెన్షియల్ …

    Read More »
  • 5 December

    సిద్దిపేట అభివృద్ధికి ముందుకొచ్చిన గ్లాండ్ ఫార్మ కంపెనీ…

    తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు గ్లాండ్ ఫార్మా కంపనీ చేయూతగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, సిద్ధిపేట పట్టణ అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంకల్పానికి గ్లాండ్ ఫార్మా కంపనీ జత కలిసింది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రత్యేక …

    Read More »
  • 5 December

    ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక..విశాల్‌కు బిగ్ షాక్..?

    ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రిటర్నింగ్‌ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తెలిపారు . మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన …

    Read More »
  • 5 December

    పార్టీ మార్పుపై ఎంపీ శివప్రసాద్ క్లారీటీ ..

    ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ శివప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చేరబోతున్నారు అని వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat