TimeLine Layout

December, 2017

  • 5 December

    తెలంగాణకు ప్రతిష్ఠాత్మకం తెలుగు మహాసభలు

    ‘తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుదాం, తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం’ అన్న నినాదంతో ప్రపంచ తెలుగు మహాసభలకు స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రప్రభుత్వాలు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచ తెలుగు మహాసభలను 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు …

    Read More »
  • 5 December

    ఇలా చేస్తే.. 2018లో సంతోషం మీ వెంటే..!!

    మ‌న మెద‌డులోని ర‌సాయ‌నాలే మ‌న సంతోషం, కోపం, బాధ‌, ఆందోళ‌న‌కు కార‌ణం. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. వీట‌న్నింటికీ మ‌న మెద‌డు నుంచి విడుద‌ల‌య్యే ర‌సాయ‌నాలే కార‌ణం. కాబ‌ట్టి మెద‌డు నుంచి విడుద‌ల‌య్యే ర‌సాయ‌నాలు మ‌నం అదుపులోపెట్టుకోగ‌లిగితే.. ఆనందం మ‌న‌వెంటే ఉంటుంది క‌దా..!. మ‌రి ఆనందం క‌లిగించే ర‌సాయనాలు విడుద‌ల‌య్యేందుకు ఏం చేయాలో చ‌దివేద్దాం…!! చిరున‌వ్వు.. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. …

    Read More »
  • 5 December

    మెట్రో రైళ్లలో షీ టీమ్స్

    హైదరాబాద్ నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, షాపింగ్ మాల్స్ వద్ద, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే షీ టీమ్స్ బృందాలు తమ విధులు నిర్వహిచేవి. మెట్రో రైళ్లు ప్రారంభం కావడంతో మెట్రో స్టేషన్లు, రైళ్లలో మహిళలకు భద్రత కోసం దేశంలోనే మొదటిసారిగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళలను, యువతులను వేధింపుకు గురిచేసే పోకిరీల …

    Read More »
  • 5 December

    కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత..ఎంపీ వినోద్‌

    కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత అని  కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. గ‌త ప్రభుత్వాలు గంటెడు నీళ్లిచ్చే ఆలోచన చేయలేదని, సగటు వర్షపాతం కంటే దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది తెలంగాణలోనే అయినా కరవు ప్రాంతంగా తెలంగాణను చిత్రీకరించారని ఆయ‌న మండిప‌డ్డారు. సోమవారం సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు నుండి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులు, మల్కపేట …

    Read More »
  • 5 December

    పేదలకు ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ..మంత్రి జగదీశ్‌రెడ్డి

    రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లా లో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మండల కేంద్రంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ…పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ .. ఇండ్లు లేని పేదలందరికీ లబ్ది చేకూరే వరకు కొనసాగుతుందని అన్నారు . త్వోరలోనే నల్లగొండ , మిర్యాలగూడ …

    Read More »
  • 5 December

    ”అజ్ఞాత‌వాసి” మ‌రో రికార్డు..! ఈ సారి ఏకంగా..!!

    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం అజ్ఞాత‌వాసి. ఇటీవ‌ల ఈ చిత్ర బృందం అజ్ఞాతవాసి టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. ప్ర‌స్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అజ్ఞాతవాసి చిత్రం విడుద‌ల‌కు ఇంకా నెల రోజుల స‌మ‌యం ఉన్నా కూడా.. సినీ జ‌నాలు ఈ చిత్రంపై చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కార‌ణం ప‌వ‌న్ …

    Read More »
  • 5 December

    సిరిమ‌ల్లె పువ్వు మ‌ళ్లీ విరిసింది..!

    సినీ జ‌నాల‌కు అతిలోక సుంద‌రిని ప‌రిచ‌యం చేసిన న‌టి శ్రీ‌దేవి. ఇప్ప‌టి యువ హీరోయిన్ల‌కు తాను ఏ మాత్రం త‌క్కువ కాదంటున్న శ్రీ‌దేవి ఒకానొక స‌మ‌యంలో ఇండియాలోని అన్ని సినీ ఇండస్ర్టీల్లోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది. త‌న కూతుళ్లు సినీ ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేస్తున్న స‌మ‌యంలో కూడా శ్రీ‌దేవి త‌న సొగసుల‌కు ప‌దును త‌గ్గ‌లేద‌ని నిరూపించే ప‌నిలో ఉంది. సినీ న‌టుల కార్య‌క్ర‌మాలు జ‌రిగిన‌ప్పుడ‌ల్లా త‌నదైన శైలితో మోడ్ర‌న్ …

    Read More »
  • 5 December

    బికినీతో ప‌డ‌గొట్టాల‌ని చూస్తోంది.. జర జాగ్రత్త గురూ..!!

    షాలినీ పాండే. తెలుగు సినీ ప్ర‌క్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. యువ‌త‌కు అయితే మ‌రీను. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెర‌కెక్కిన అర్జున్‌రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన షాలిని పాండే. న‌టించింది ఒక్క సినిమానే అయినా.. అర్జున్ రెడ్డి చిత్రం పుణ్య‌మా అని ప‌ది సినిమాల్లో న‌టించినంత క్రేజ్ సంపాదించ‌కుంది ఈ భామ‌. తొలి సినిమానే ట్రెండ్ సెట్టింగ్ సినిమా కావ‌డం, అందులోనూ …

    Read More »
  • 4 December

    మంత్రి కేటీఆర్ గైడెన్స్‌తో దేశంలోనే రికార్డు సృష్టించిన మ‌న మీసేవా

    మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్ర మీసేవా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో దూసుకుపోతోంది. స్వల్పకాలంలోనే పదికోట్ల సేవల మార్క్‌ను దాటేసింది. తద్వారా పది కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. రాష్ట్ర విభజనకు ముందు మీసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ..తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేవల్లో పెద్ద ఎత్తున వృద్ధి స్పష్టంగా కనిపించింది. ఆన్‌లైన్‌ విధానంలో మరిన్ని సేవలను అందించేందుకు తెలంగాన మీసేవా ఏర్పాట్లు చేస్తోంది.  2011 నవంబర్‌లో మీసేవా …

    Read More »
  • 4 December

    రాహుల్‌ గాంధీ 2019లో ప్రధాని కావడం ఖాయం..ఉత్తమ్‌

    రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ ప్రక్రియ ఒక చారిత్రాత్మక సందర్భమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు . అయన ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ…కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 2019లో భారతదేశ ప్రధాన మంత్రి కావడం ఖాయమని అన్నారు . రాబోయే ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో కేంద్రంతో పాటు, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సెట్ల …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat