TimeLine Layout

December, 2017

  • 4 December

    ఇది మన విజయం..కోదండరామ్‌

    భవిష్యత్తు మీద యువత నిరాశకు గురైతే దేశానికే మంచిది కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌ నగర పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న కోదండరామ్‌ మాట్లాడుతూ.. ‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక …

    Read More »
  • 4 December

    ల‌క్షా 8 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం-క‌డియం

    టీచ‌ర్ల ఉద్యోగాల భ‌ర్తీని ప‌ది జిల్లాల ప్ర‌కారం చేప‌ట్టేందుకు త్వ‌ర‌లో టీఆర్టీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. ఏజన్సీ, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ది కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామ‌ని…అయితే హైకోర్టు ఆదేశాలకు లోబడి పది జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియాతో కొంతమంది కావాలని …

    Read More »
  • 4 December

    కోదండరాం మంచి చెప్పాల్సింది పోయింది శ‌వ‌రాజ‌కీయాలు…

    గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలు జరువుతున్నారని టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్‌యాద‌వ్ తెలిపారు. నిన్న ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమ‌న్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దు అని తాము కోరుకుంటున్నామ‌న్నారు. విద్యా బుద్ధులు చెప్పే కోదండరాం గారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రొఫెస‌ర్‌ కోదండరాం నిరుద్యోగులకు మంచి చెప్పాల్సింది పోయి వారిని …

    Read More »
  • 4 December

    హైదరబాదీలతో ముఖాముఖికి మంత్రి కేటీఆర్‌ వినూత్న పంథా…

    వినూత్న పంథాలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్‌ ప్రజానీకానికి ఏం చేసింది? ఇంకా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ? ఏయే మార్పులు కోరుతున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నగర …

    Read More »
  • 4 December

    ప్రముఖ బాలీవుడు నటుడు శశికపూర్ కన్నుమూత

    ప్రముఖ బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ.. 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించింది.

    Read More »
  • 4 December

    సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..

    తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …

    Read More »
  • 4 December

    హైదరబాదీలతో ముఖాముఖికి మంత్రి కేటీఆర్‌ వినూత్న పంథా

    వినూత్న పంథాలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్‌ ప్రజానీకానికి ఏం చేసింది? ఇంకా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ? ఏయే మార్పులు కోరుతున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నగర …

    Read More »
  • 4 December

    మరో మేడారం గా మద్దిమడుగు ..

    తెలంగాణ రాష్ట్రంలోనే నల్లమల కీర్తి కిరీటంగా పేరుగాంచిన మద్దిమడుగు అంజన్న క్షేత్రం మరో మేడారం జాతరగా తలపించేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు .అమ్రాబాద్ మండలం మద్దిమడుగు అలయక్షేత్రంలో అచ్చంపేట బంజార సత్రం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలరాజు ,గిరిజినశాఖ కమీషనర్ లక్ష్మణ్ ,మద్దిమడుగు పిఠాధిపతి జయరంగుస్వామితో కల్సి భూమి పూజ చేశారు . అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బంజారులు అత్యంత …

    Read More »
  • 4 December

    గుత్తి బహిరంగ సభలో జగన్

    నవంబర్ 6న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 26వ రోజు అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్ లో అడుగుపెట్టాడు. సాయంత్రం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…గడిచిన నాలుగెళ్లలో చంద్రబాబు పాలన చూశాం.. ఇంత దారుణంగా ఏవరైనా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రజలు అడిగాడు …

    Read More »
  • 4 December

    ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్ ..రూ 198లకే డైలీ 1జీబీ డేటా ,కాల్స్

    ప్రముఖ మొబైల్ వ్యాపార సంస్థ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన జియో దాటికి మిగత టెలికాం సంస్థలన్నీ తలలు పట్టుకుంటున్నాయి .జియో ఆఫర్స్ కు ఆకర్షితులై తమనుండి పోతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించుకోవడానికి సరికొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతుంది .ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది . ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కేవలం రూ .198 కే అపరిమిత …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat