హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »TimeLine Layout
December, 2017
-
3 December
ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ …
Read More » -
3 December
తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న మిథాలి రాజ్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ ఇవాళ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రబాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి ఆశీస్సులు పొదారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ…రాబోయే సంవత్సరంలో టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రికెట్ జట్టుపై స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ వుండాలని ప్రార్థించానన్నారు. స్వామి …
Read More » -
3 December
జగన్ పాదయత్రలో.. నిజంగానే అన్నీ ఇప్పడు తెలుస్తున్నాయా..?
జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాదయత్రలో జగన్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్కు క్షేత్రస్థాయిలో …
Read More » -
3 December
విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి శ్రీలంకతో జరిగే టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగాడు.. చివరిదైన మూడో టెస్టులో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీ మార్కును చేరాడు. దాంతో వరుసగా రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరొకవైపు తన టెస్టు …
Read More » -
3 December
బిగ్ బ్రేకింగ్ .. సెక్స్ రాకెట్లో పట్టుబడ్డ సినీ, టీవీ నటీమణులు..!
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అబివృద్ది వైపు పరుగులు పెడుతుంటే…కొంతమంది అమ్మాయిలు,నటీమణులు మాత్రం దాని పేరు చెడగొడుతున్నారు. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు పట్టుమడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆన్లైన్ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్ అయింది. ఘట్కేసర్ పరిసరాల్లో ఈ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. సెక్స్ రాకెట్లో సినీ, టీవీ నటీమణులు.. ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రాంతంపై ఎస్వోటీ పోలీసులు …
Read More » -
3 December
పోలీసులకు చిక్కిన హాస్య నటుడు నవీన్.. కారణాలు ఇవే..!
డ్రంక్ అండ్ డ్రైవ్లో మరోసినీ నటుడు దొరికాడు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో తెలుగు సినీ హాస్యనటుడు నవీన్ అడ్డంగా దొరికాడు. తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ.. మీడియాను చూసి భయంతో పారిపోతూ.. కారు కింద నక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే నవీన్ని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అతని …
Read More » -
3 December
అత్త మత్తుమందు కలిపిన జ్యూస్ను కోడలుకు ఇస్తే…మామ వెళ్లి అత్యాచారం
కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై భార్య సహకారంతోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ దాస్ అనే 60 ఏళ్ళ వ్యక్తి.ఈయనకు ముగ్గురు భార్యలు. అయినా కన్న కొడుకు భార్యపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకోని తన భార్య సహయంతో దారుణానికి ఒడిగట్టాడు.దీని కారణంగానే కోడలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాబు, ఆ వృద్ధుని రక్తనమూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. …
Read More » -
3 December
శ్రీనివాస్ కూచిభొట్ల హత్యలో కొత్త షాకింగ్ ట్విస్ట్
గత ఫిబ్రవరిలో అమెరికాలోని తెలుగు ఇంజినీర్ హత్య ఉదంతం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల(32) హత్యకేసులో నిందితుడు ఆడం ప్యూరింటన్(52) తాను తప్పు చేశానన్న భావనను వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్ పట్టణంలోని ఒక బార్లో ప్యూరింటన్ అనే మాజీ నేవీ ఉద్యోగి శ్రీనివాస్ను జాతిపరమైన వివక్షతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణ శుక్రవారం …
Read More » -
3 December
టెకీలకు గుడ్న్యూస్.. పాత పద్ధతిలోనే హెచ్1బీ వీసాలు
అమెరికా టెకీలకు తీపికబురు. హెచ్ 1 బీ వీసా జారీ విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకొనిరాలేదని, పాత విధానమే అమలవుతుందని అమెరికా స్పష్టంచేసింది. హెచ్ 1 బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం ఉద్దేశించిన బిల్లు ఇంకా చట్టసభలో పాస్ కాలేదని దక్షిణాసియాకు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న థామస్వాజ్దా పేర్కొన్నారు. దీంతో టెక్వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో …
Read More »