TimeLine Layout

November, 2017

  • 30 November

    బొడ్డు సొగసుతో.. బోల్డ్ చేసిన అమ‌లాపాల్‌..!

    కోలీవుడ్ డైరెక్ట‌ర్ విజ‌య్, హీరోయిన్ అమ‌లాపాల్ రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకుని.. ఇటీవ‌లే విడాకులు కూడా తీసుకున్నారు. అయితే, సినిమాల్లో ఇక‌పై న‌టించొద్దు అంటూ విజ‌య్‌పెట్టిన కండీష‌న్సే వారి మ‌ధ్య బంధాన్ని తెగ‌దెంపులు చేసుకునేలా చేసింద‌ని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే, విజ‌య్‌తో విడాకుల త‌ర్వాత త‌న‌కు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని ఉంద‌ని మీడియా ముందు స్టేట్‌మెంట్ ఇచ్చేసింది అమ‌లాపాల్‌. అది కూడా మ‌ళ్లీ ప్రేమ వివాహ‌మే చేసుకుంటాన‌ని, తాను ప్ర‌స్తుతం …

    Read More »
  • 29 November

    వైఎస్ జగన్‌‌కు ఎమ్మెల్యే అనిత సూటి ప్రశ్న..?

    వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులతో యువభేరి అని మీటింగ్‌లు పెట్టి జగన్ ఎప్పుడు చూసినా ప్రభుత్వాన్ని నిందించడం, చంద్రబాబును విమర్శించడమే తప్ప ఏ రోజైనా విద్యార్థులు ఫలానా రీతిలో నడుచుకోవాలని, భవిష్యత్‌‌కు ఏవిధంగా బంగారు బాట వేయాలనే విషయాలపై ఒక్క సూచనైనా చేశారా? అని ఈ సందర్భంగా …

    Read More »
  • 29 November

    వచ్చే నెల 7న విశాఖపట్నంలో రాష్ట్రపతి పర్యటన

    వచ్చేనెల 7న విశాఖపట్నంలో రాష్ట్రపతి కోవింద్ పర్యటించనున్నారు. సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటెషన్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

    Read More »
  • 29 November

    శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్న ఇవాంకా

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్‌లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్‌ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం …

    Read More »
  • 29 November

    వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన యువకులు..

    గుర్తు తెలియని కొందరు యువకులు ఓ వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. ఆ మహిళకు తీవ్రంగా గాయాలవడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు. అయితే …

    Read More »
  • 29 November

    దీక్షా దివ‌స్ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాదిద్దాం..ఎంపీ క‌విత పిలుపు

    దీక్షా దివ‌స్ స్పూర్తితో బంగారు తెలంగాణ సాధిద్దామ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన న‌వంబ‌ర్ 29 ను దీక్షా దివ‌స్‌గా జరుపుకుంటున్నామ‌ని తెలిపారు. నిజామాబాద్ క‌లెక్ట‌రేట్ గ్రౌండ్‌లో దీక్షా దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్  ఘ‌నంగా నిర్వ‌హించింది. వంద‌లాది మంది దీక్ష‌లో ఉద‌యం నుంచి సాయంత్రం …

    Read More »
  • 29 November

    ఊబ‌ర్ పోటీల్లో హైద‌రాబాద్ స్టార్ట‌ప్ విజ‌యం..మంత్రి కేటీఆర్‌ హ‌ర్షం

    రెండో రోజు గ్లోబల్ అంత్రప్రెన్యూర్ సమ్మిట్లో ఉదయం ప్రత్యేక షెషన్లో మాడరేట్ చేసిన మంత్రి కెటి రామారావు రోజంతా పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బిజీగా గడిపారు.  ఊబర్ ఎక్స్చేంజ్ విజేతల్లో హైదరాబాదుకు అగ్రాసనం ప‌ట్ల మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్, ప్రముఖ క్యాబ్ షేరింగ్ సంస్థ ఊబర్ కలిసి నిర్వహించిన ఊబర్ ఎక్స్చేంజ్ పోటీల విజేతలను ఇవ్వాళ జీఈఎస్. కాన్ఫ‌రెన్సులో మంత్రి …

    Read More »
  • 29 November

    జీఈఎస్ రెండో రోజు..మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

    గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్ సంద‌ర్భంగా రెండో రోజు సైతం మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డిపారు. ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ జేంస్ హెయిర్‌స్ట‌న్, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆష్ జవేరి, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్‌లు ఇవ్వాళ ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, డేటా అనలటిక్స్ రంగంలో తమ కంపెనీ చేస్తున్న పనిని వారు మంత్రికి వివరించారు. టీ-హబ్ తో కలిసి …

    Read More »
  • 29 November

    ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఇదే..

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్‌ …

    Read More »
  • 29 November

    మెట్రో ప్రయాణికులు..ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి

    ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు స్టేషన్లలో జనం రద్దీ కొనసాగుతున్నది. మెట్రో రైలులో ప్రయాణించేందుకు హైదరాబాదీలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఐతే.. కొన్ని విషయాలు తెలియక కొంత మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా గమనించాల్సిందే ఏమిటంటే.. నాగోల్ నుంచి డైరెక్ట్‌గా మియాపూర్‌కు ఒకే రైలు ఉండదు. నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు ఒక ట్రైన్‌లో వెళ్లి అక్కడ ఇంకో రైలు ఎక్కాలి. టిక్కెట్ మియాపూర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat