TimeLine Layout

November, 2017

  • 29 November

    హైదరాబాద్ మెట్రో ఘనత నాదే -ఏపీ సీఎం చంద్రబాబు ..

    ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు . తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే …

    Read More »
  • 29 November

    మెట్రో స్మార్ట్‌ కార్డు ద్వారా లాభమేంటి..?

    భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు స్మార్ట్‌ కార్డులపైనే పడింది. ఈనెల 26 నుంచి స్మార్ట్‌ కార్డుల విక్రయాలు మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం …

    Read More »
  • 29 November

    త్వరలో అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్

    రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా  వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్‌లో ప్రపంచ …

    Read More »
  • 29 November

    నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాద్యం..

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరుగుతున్న  ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్ – 2017)లో భాగంగా రెండో రోజు క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై ప్రారంభమైన మాస్టర్ క్లాస్ సెషన్‌లో సానియా మాట్లాడారు.కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. అన్ని క్రీడల్లోనూ మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు సానియా. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని టెన్నిస్ …

    Read More »
  • 29 November

    మంత్రి కేటీఆర్ జీవితంలో శక్తివంతమైన మహిళ ఎవరంటే ..?

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐఐసీ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు చాలా విజయవంతంగా కొనసాగుతుంది .ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా నూట యాబై దేశాల నుండి దాదాపు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు .ఈ క్రమంలో సదస్సులో వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు చక్కని అవకాశాలను కల్పిస్తే సాధించలేనిది ఏమి లేదు .. వారు తలచుకుంటే విశ్వాన్ని జయిస్తారు అనే …

    Read More »
  • 29 November

    కేటీఆర్ డైన‌మిక్ లీడ‌ర్..సాయి ధ‌ర‌మ్ తేజ్

    ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం (నవంబర్-28) మియాపూర్‌లోని పైలాన్‌ను ఆవిష్కరించి . ఆ తర్వాత మెట్రో స్టేషన్‌ను ప్రారంబించారు. అయితే రిబ్బన్ కట్ చేసే ముందు మంత్రి కేటీఆర్ దూరంగా నిలబడ్డారు. కేటీఆర్ ఎక్కడున్నారు.. దగ్గరకు రావాలని సూచించిన మోడీ.. కేటీఆర్ వచ్చిన తర్వాతే రిబ్బన్ కట్ చేశారు. కేటీఆర్ లేకుండా రిబ్బన్ కట్ చేయని మోదీ.. వీడియో కేటీఆర్ లేకుండా రిబ్బన్ కట్ చేయని మోదీ.. వీడియో Posted by …

    Read More »
  • 29 November

    ముంబాయి ఐఐటీ సంచలనం..స్మార్ట్ ఫోన్ల వలన యువత..!

    నేడు ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉందో లేదో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది .అంతగా స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది .ప్రస్తుతం రోజుల్లో ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు . రోజుకో మోడల్ రావడం ..ధరలు కూడా తక్కువగా ఉండటంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది . అయితే స్మార్ట్ ఫోన్ల విరిగా …

    Read More »
  • 29 November

    జ‌బ‌ర్ద‌స్త్ బూతుపురాణం మ‌రో షోకి సోకింది.. అది ఇదే..!!

    ప్రోమో.. అంత‌కు ముందు కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈ ప‌దం.. ఇప్పుడు బుల్లితెరకు కూడా పాకింది. ఈ ప్రోమోల ల‌క్ష్యం ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించ‌డ‌మే. ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించి… థియేట‌ర్ వ‌ర‌కు ర‌ప్పిండం, లేదా ఆ స‌మ‌యానికి టీవీ ఆన్‌చేసి ప్రోగ్రామ్ చూసేలా చేయ‌డ‌మే ప్రోమో ల‌క్ష్యం. ఈ విధానాన్ని ఇప్పుడు అంద‌రూ ఫాలో అవుతున్నార‌న్న విష‌యం తెలిసిందే. బుల్లి తెర‌పై వ‌స్తున్న ప్రోగ్రామ్స్ ప్రోమోల గురించి అయితే ప్ర‌త్యేకంగా …

    Read More »
  • 29 November

    ఇవాంకా డిన్నర్ వీడియో లీక్‌..

    ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కేసీఆర్, జీఈఎస్‌ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులందరూ మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్రం ఇచ్చిన విందుకు హాజరయ్యారు.ఈ క్రమంలో 101వ టేబుల్‌లో ఎవరెవరు కూర్చున్నారు, ఏమేం తింటున్నారు, ప్యాలెస్‌లోని ఇతర ప్రముఖులతో పాటు భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ విడియో వైరల్ గా మారింది

    Read More »
  • 29 November

    అఖిల ప్రియ‌నే ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు అవ‌మానిస్తున్నారు..కారణం ఇదేనా ..?

    అసెంబ్లీ సాక్షిగా మంత్రి అఖిల ప్రియ‌కు మ‌రో సారి ఘోర అవ‌మానం జ‌రిగింది. స్వ‌యాన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి అఖిల ప్రియ‌ను టార్గెట్‌గా కామెంట్లు చేస్తూ.. అవ‌హేళ‌నగా మాట్లాడారు. అలాగే, మొన్నీమ‌ధ్య విజ‌య‌వాడ సాగ‌ర‌సంగ‌మం వ‌ద్ద జ‌రిగిన బోటు ప్ర‌మాదానికి ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ‌ను మాత్ర‌మే బాధ్యుల‌ను చేస్తూ టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు అఖిల ప్రియ‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంత‌లా అంటే.. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat