TimeLine Layout

November, 2017

  • 20 November

    స‌మ‌స్య ఏదైనా.. ఓన్లీ 72 హ‌వ‌ర్స్.. జ‌గ‌న్ రోరింగ్ స్పీచ్‌..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జ‌గ‌న్‌.. సోమ‌వారం త‌న పాద‌యాత్ర‌లో భాగంగా.. హు సేనాపురంలో వైసీపీ మ‌హిళా స‌ద‌స్సులో.. జ‌గ‌న్ త‌న విశ్వ‌రూపం చూపించారు. అనేక గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారని.. వారంద‌రికీ ఒక‌టే హామీ ఇస్తున్నాని.. గ్రామాల్లో ఇళ్లు లేని వారంద‌రికీ.. …

    Read More »
  • 20 November

    అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ టీడీపీ నేతలే

    ఏపీలోని విజయవాడ దగర్గ క్రిష్ణానదిలో ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని …

    Read More »
  • 20 November

    మహిళా గర్జన సభలో బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ..

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో హుసేనపురంలో జరిగిన మహిళా గర్జన సదస్సులో ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్కారును తూర్పురబట్టారు . ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న మగవారిని త్రాగుడుకి భానిస చేసి చంపాలనే …

    Read More »
  • 20 November

    చెర్రి- ఉపాస‌న‌.. ఇద్ద‌రికీ క‌లిపి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!

    మెగా కుటుంబానికి సంబందించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే.. చ‌రణ్, ఉపాస‌న‌ల‌కు ఒక విష‌యంలో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడ‌ని చ‌ర‌ణే స్వ‌యంగా చెప్ప‌డంతో స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంంది. ఇంత‌కీ ఏవిష‌యంలో అంటే.. చెర్రి, ఉపాస‌న‌లు ఇద్ద‌రూ జంతు ప్రేమికులు కావ‌డంతో.. చిరు ఇంట్లో మునుషులు కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయ‌ట‌. దీంతో ఇలా అయితే మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కి పంపించేస్తాన‌ని చిరు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. …

    Read More »
  • 20 November

    బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో నెం..1 క్రిమినల్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

    ఏపీ రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అని వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు అంబటి రాంబాబు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ టీడీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించటాన్ని ఆయన ఖండించారు. కోడెల ఇంట్లో బాంబులు పేలి మనుషులు చనిపోయారని, ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పట్టపగలు …

    Read More »
  • 20 November

    తిరుపతి నగర పాలక సంస్థలో కామంతో మహిళపై ..

    ఏపీలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో మహిళ ఉద్యోగులపై లైంగిక వేదింపులు ఎక్కువయ్యాయి .ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా రాష్ట్రంలో తిరుమలేశ్వరుడు ఆస్థానమై ఉన్న తిరుపతి మహానగర పాలక సంస్థ పరిధిలో లైంగిక వేదింపు సంఘటన వెలుగులోకి వచ్చింది సంస్థలోని ఒక ఇంజనీర్ బరితెగించాడు .నడివయస్సులో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఔట్ సోర్సింగ్ మహిళా కార్మికులను బెదిరిస్తున్నాడు . సంస్థలో …

    Read More »
  • 20 November

    క‌త్తి మ‌హేష్‌ఫై జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది.. సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మ‌ధ్య పోరు సోష‌ల్ మీడియా నుండి ఒక ప్ర‌ముఖ చాన‌ల్‌కి ఎక్కిన విష‌యం విధిత‌మే. అస‌లు మొద‌ట ప‌వ‌న్ ప్యాన్స్‌కి – క‌త్తికి మ‌ధ్య మొద‌లైన ర‌గ‌డ‌.. జ‌బ‌ర్ధ‌స్త్ స్కిట్‌ల‌లో క‌త్తి పై పొట్ట నెత్తిమీద బ‌ట్ట‌.. అంటూ హైప‌ర్ ఆది సెటైర్లు వేయ‌డంతో మ‌రోసారి ఆ విష‌యం పై అగ్గి …

    Read More »
  • 20 November

    కాంగ్రెస్ కార్యకర్తను.. ఎకిపారేసిన మంత్రి కేటీఆర్..!

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌ అభివృద్ధిపై ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు మధ్య సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వాడీవేడి చర్చ జరిగింది.నగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి తీసిన రెండు ఫోటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న …

    Read More »
  • 20 November

    ప్రారంభానికి ముందే హైదరాబాద్ మెట్రోకు అవార్డుల పంట..!

    భాగ్యనగర వాసులను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో కారిడార్ కు మియాపూర్ కేంద్రంగా మారనుంది. సర్వహంగులు దిద్దుకుంటున్న మెట్రో కారిడార్ తో మియాపూర్ రూపురేఖలు మారనున్నాయి. ప్రారంభం దగ్గర పడడంతో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో కారిడార్ అంతటా గ్రీనరీ, పార్కింగ్, సైకిల్ రైడింగ్, ఫుట్ పాత్ …

    Read More »
  • 20 November

    2019 ఎన్నికల్లో…. టీడీపీకి మహిళలు ఓట్లు వేస్తారా..?

    ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా హుస్సైనపురంలో నిర్వహించనున్న మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. మంత్రుల స్థాయి నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాత్రికి రాత్రే మహిళా సదస్సును టీడీపీ నేతలు అనుమతి రద్దు చేయించారు. దీంతో సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకే మహిళా సదస్సును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat