TimeLine Layout

November, 2017

  • 17 November

    నంది అవార్డ్స్ ర‌గ‌డ‌.. క‌మ్మనైన బూతు వార్నింగ్‌..!

    ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్ర‌క‌టించిందో కానీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు తెలుగు సినీ ప్ర‌ముఖులు నంది అవార్డు పై బ‌హిరంగంగానే అసంతృప్తిని తెలియ ప‌ర్చారు. నంది అవార్డుల ఎంపిక‌లో మొత్తం ఒకే సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని.. నంది అవార్డ్స్ క‌మెటీ పై సినీ వ‌ర్గీయులు పెద‌వి విరుస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కూడా నంది …

    Read More »
  • 17 November

    ఈడెన్ లో రెండో రోజు కూడా వదలని వరుణుడు ..

    టీం ఇండియా -లంక మధ్య కలకత్తాలోని ఈడెన్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుణుడి ప్రతాపం తగ్గడంలేదు .తొలిరోజు దాదాపు పదకొండు ఓవర్లపాటే జరిగిన రెండు రోజు మాత్రం అంతకు డబుల్ అంటే కేవలం ట్వంటీ ఓవర్స్ మాత్రమే ఆట కొనసాగింది .శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా జట్టు 74/5 వద్ద ఉండగా మరోసారి వర్షం అడ్డుతగిలింది . దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో …

    Read More »
  • 17 November

    రాత్రివేళ అమ్మాయిలు రోడ్లమీదకు రావోద్దు…మా వల్ల కాదు

    దేశంలో అత్యంతా దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. మరి ఎక్కువగా ఇప్పుడు బెంగళూరులో చాలా దారుణంగా రోడ్లమీదనే మహిళలపై అఘాయిత్యాలు జరగడంతో నగరం ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే మహిళలకు పూర్తి భద్రత కల్పించాల్సిన హోమంత్రే విస్తుబోయే ప్రకటన చేసిన వైనమిది. అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై ‘‘పని ఉండదనీ’’… అందువల్ల ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని కర్నాటక హోమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన …

    Read More »
  • 17 November

    టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…

    తెలంగాణ రాష్ట్ర శీతాకాల స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంద‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ స‌హా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన అనంత‌రం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు న‌ల్లాల‌ ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …

    Read More »
  • 17 November

    16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …

    Read More »
  • 17 November

    ‘క‌మ్మ‌’ నైన నందులు.. ఎవ‌రైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?

    ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ప్ర‌క‌టించిన నంది అవార్డుల పై త‌ర‌దైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌క ముందే నంది అవార్డ్స్ విష‌యంలో బ‌న్ని వాస్, గుణ‌శేఖ‌ర్‌, మారుతి, బండ్ల గ‌ణేష్‌, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి..ల‌తో పాటు మ‌రికొంద‌రు నంది అవార్డుల పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ వివిధ మాధ్య‌మాల ద్వారా స్పందించిన సంగ‌తి తెలిసిందే. అయితే నంది అవార్డ్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి ఎన్ని కామెంట్స్ …

    Read More »
  • 17 November

    వ‌ర్మను- ప‌చ్చి బూతులు తిడుతూ.. నంది అవార్డ్స్ క‌మిటీ మెంబ‌ర్.. సంచ‌ల‌న పోస్ట్‌..!

    ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల తెలుగు చ‌ల‌న చిత్ర రంగానికి సంబందించిన ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ అవార్డులు ప్ర‌క‌టించి న‌ప్ప‌టినుండి టాలీవుడ్‌లో అసంతృప్తి జ్వాల‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాల‌మంది బ‌హిరంగంగా త‌మ త‌మ అసంతృప్తిని వ్య‌క్త‌ప‌ర్చారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం త‌న దైన శైలిలో వ్యంగంగా నంది అవార్డ్స్ పై సెటైర్లు వేశారు. నంది అవార్డు కమిటీకి ఆస్కార్ …

    Read More »
  • 17 November

    అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..కేసీఆర్

    తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు …

    Read More »
  • 17 November

    రాత్రి కాగానే మరదలు నిద్రపోతుండగా బావ

    దేశంలో కామంధులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. ఎక్కడో ఒక్క చోట ఖచ్చితంగా మహిళలపై దారుణంగా అత్యాచారలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రోడ్డు ప్రమాదంలో అత్త మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అత్తింటికి వచ్చిన అల్లుడు స్వయానా మరదలిపైనే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని ఖర్ ప్రాంతంలో వెలుగుచూసింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ కు చెందిన 24 ఏళ్ల యువకుడు అత్త రోడ్డుప్రమాదంలో మరణించిందని భార్యతో కలిసి ముంబయి నగరంలోని …

    Read More »
  • 17 November

    వెలుగులోకి జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌రో అరాచ‌కం!

    కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్ర‌ద‌ర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా త‌న అనుచ‌రుల‌తో అనంత‌పురం ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హ‌త్య‌లు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్ర‌మ వ‌సూళ్లు, మ‌ట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ట్రావెల్స్‌.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచ‌కాలు అనేకం. ఓ వైపు చంద్ర‌బాబు అండ‌.. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat